Mahatma Gandhi
-
#Business
Mahatma Gandhi: భారతీయ కరెన్సీపై గాంధీజీ ఫోటో ఎందుకు? ఆర్బీఐ చెప్పిన కారణం ఇదే!
1987 సంవత్సరం నుండి ఆయన చిత్రం క్రమం తప్పకుండా నోట్లపై రావడం ప్రారంభమైంది. ఆ సంవత్సరంలోనే 500 రూపాయల నోట్లపై గాంధీజీ ఫోటో ముద్రించబడింది.
Date : 16-11-2025 - 3:28 IST -
#automobile
Mahatma Gandhi: జాతిపిత గాంధీ ప్రయాణించిన చారిత్రక కార్లు ఇవే!
నాల్గవ కారు స్టూడ్బేకర్ ప్రెసిడెంట్. గాంధీజీ కర్ణాటక పర్యటన సందర్భంగా ఈ కారును ఉపయోగించారు. ఆ పర్యటన ఆ సమయంలో చాలా ముఖ్యమైనది.
Date : 01-10-2025 - 6:28 IST -
#Telangana
Mahesh Kumar Goud : క్విట్ ఇండియా ఉద్యమం..కాంగ్రెస్ ఉద్యమ పునాది: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్
మహాత్మా గాంధీ 1942లో బ్రిటిష్ పాలనను భారత్ నుండి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ "డూ ఆర్ డై" అనే స్ఫూర్తిదాయక నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారని మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. ఈ ఉద్యమం భారతదేశం స్వాతంత్య్రానికి బలమైన బీజం వేసిందని అది హింసాత్మక ఉద్యమంగా సాగినా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గణనీయంగా ఒడిదుడుకులకు గురిచేసిందని ఆయన గుర్తు చేశారు.
Date : 09-08-2025 - 12:43 IST -
#Business
Rs 20 Notes: రూ. 20 నోట్లు మారబోతున్నాయా? పాతవి చెల్లవా?
ఈ 20 రూపాయల నోటులో మహాత్మా గాంధీ చిత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా నంబరింగ్ ప్యాటర్న్, వాటర్మార్క్, సెక్యూరిటీ థ్రెడ్ను కూడా బలోపేతం చేస్తారు.
Date : 18-05-2025 - 12:10 IST -
#India
Tushar Gandhi: గాంధీజీ ముని మనవడి పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
‘‘గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం రూ.1200 కోట్లతో సబర్మతీ ఆశ్రమాన్ని పునర్ నిర్మిస్తే దాని టోపోగ్రఫీ మారిపోతుంది. నైతికత దెబ్బతింటుంది’’ అని ఆరోపిస్తూ తుషార్ గాంధీ(Tushar Gandhi) సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
Date : 01-04-2025 - 3:28 IST -
#Health
Leprosy : కుష్టు వ్యాధి ఎలా వ్యాపిస్తుందో మీకు తెలుసా?
Leprosy : కుష్టు వ్యాధి గురించి ప్రజలకు సరైన సమాచారం లేకపోవడం వల్ల, దాని గురించి వివిధ ఊహాగానాలు తలెత్తాయి, తెలియని వారు దీనిని నిజమని భావించారు. కానీ కుష్టు వ్యాధి గురించి సరిగ్గా తెలుసుకోవడం , దాని గురించి ప్రజలకు సరైన మార్గంలో అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. . కాబట్టి కుష్టు వ్యాధికి కారణమేమిటి? ఇది ఒక మహమ్మారి అని తెలుసుకోండి.
Date : 05-02-2025 - 10:30 IST -
#India
Gandhiji Historic Places : ఇవాళ గాంధీజీ వర్ధంతి.. ఆయనతో ముడిపడిన 7 చారిత్రక ప్రదేశాలివీ
సబర్మతీ నది ఒడ్డున సబర్మతీ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమం 1917 నుంచి 1930 వరకు మహాత్మా గాంధీకి(Gandhiji Historic Places) నివాసంగా ఉంది.
Date : 30-01-2025 - 4:42 IST -
#India
Martyrs Day : జనవరి 30న అమరవీరుల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు..?
Martyrs Day : దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులు, యోధులను స్మరించుకునే రోజు అమరవీరుల దినోత్సవం. ఈ రోజును షహీద్ దివస్ లేదా సర్వోదయ దినం అంటారు. ఈ అమరవీరుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 30వ తేదీన మహాత్మా గాంధీ వర్ధంతి రోజున జరుపుకుంటారు. ఈసారి మహాత్మాగాంధీ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ రోజు వేడుక వెనుక ఉన్న చరిత్ర, ప్రాముఖ్యత , మరిన్నింటితో సహా పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Date : 30-01-2025 - 9:48 IST -
#Speed News
‘Jai Bapu, Jai Bhim, Jai Samvidhan’ : ‘జై బాపు-జై భీమ్- జై సంవిధాన్’ సదస్సు లో పాల్గొన్న విక్రమార్క
Jai Bapu, Jai Bhim, Jai Samvidhan : మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్య్రం అందించి, ఆ తర్వాత రాజ్యాంగ రూపకల్పనకు మార్గం సుగమం చేశారని గుర్తు
Date : 21-01-2025 - 8:11 IST -
#Telangana
HYD: దీపావళి రోజున గాంధీ విగ్రహానికి ఘోర అవమానం
HYD: విగ్రహం నోట్లో టపాసులు (Burst Crackers) పెట్టి కాల్చి, ఆ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Date : 03-11-2024 - 6:28 IST -
#Viral
Kangana On Mahatma Gandhi: గాంధీపై కంగనా రనౌత్ కాంట్రవర్సీ పోస్ట్
Kangana On Mahatma Gandhi: గాంధీ జయంతి సందర్భంగా 'దేశ్ కే పితా నహీ లాల్ హోతే హై' అంటూ కంగనా రనౌత్ మరో వివాదానికి తెర లేపింది. లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రిని గౌరవించే సమయంలో గాంధీ చేసిన కృషిని ఉద్దేశపూర్వకంగా తగ్గించే ప్రయత్నం చేశారంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు.
Date : 02-10-2024 - 4:34 IST -
#Speed News
Mahatma Gandhi : తెలంగాణలో అమానవీయ పాలనపై ప్రస్తుత గాంధీలు స్పందించాలి : కేటీఆర్
మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి(Mahatma Gandhi) సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.
Date : 02-10-2024 - 12:53 IST -
#India
Mallikarjun Kharge : మీ నాయకులను అదుపులో పెట్టుకోండి.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ..
Mallikarjun Kharge : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై అధికార బీజేపీ, దాని మిత్రపక్షాల నేతలు చేసిన అనుచిత, బెదిరింపు వ్యాఖ్యలను ఎత్తిచూపుతూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత (ఎల్వోపీ) మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
Date : 17-09-2024 - 7:19 IST -
#India
Mahatma Gandhi : మహాత్మాగాంధీకి ప్రత్యేక రైల్వే బోగీ అంకితం.. విశేషాలివీ..
ఆ రైలు బోగీపై థర్డ్ క్లాస్ రైల్వే కంపార్ట్మెంటు(Mahatma Gandhi) అని రాశారు.
Date : 11-09-2024 - 4:31 IST -
#India
Narendra Modi : గాంధీ, వాజ్పేయికి మోడీ నివాళులు.. నేడే ప్రధానిగా ప్రమాణం
ఇవాళ రాత్రి 7.15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Date : 09-06-2024 - 9:24 IST