Maharastra
-
#Off Beat
NCP CHIEF : ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్…ఆరోగ్య పరిస్థితిపై ఎన్సీపీ ప్రకటన..!!
NCPఅధినేత శరద్ పవార్ ఆసుపత్రిలో చేరారు. ఆయన అనారోగ్యం బారినపడటంతో ముంబాయిలోని బ్రీచ్ కాడీ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈమేరకు శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్సీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. పవార్ అనారోగ్యానికి గురయ్యారని…వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేర్చారని…ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శివాజీరావు గార్జే తెలిపారు. ఇది కూడా చదవండి : నవంబర్ 6న నిర్వహించే RSSమార్చ్ కు షరతులతో కూడిన అనుమతి..!! […]
Date : 01-11-2022 - 6:10 IST -
#Off Beat
Shocking Incident : లక్ అంటే వీడిదే…భూమ్మీద ఇంకా నూకలున్నాయ్..!!
మహారాష్ట్రలోని అకోలాలోని వివ్రా గ్రామంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు మరణించాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానవాటికకు తరలించారు. శ్మశానవాటికలో చివరి తంతు నిర్వహిస్తుండగా…ఆ యువకుడు లేచి కూర్చున్నాడు. ఈ ఘటనను చూసి అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…అకోలాలని వివ్రా గ్రామానికి చెందిన 25ఏళ్ల ప్రశాంత్ మెస్రే హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రశాంత్ ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని వైద్యులు తెలపడంతో…అతని […]
Date : 28-10-2022 - 7:42 IST -
#Life Style
Diwali Sweets : దీపావళికి బంగారంతో తయారు చేసిన స్వీట్స్…కేజీ ధర ఎంతో తెలుస్తే షాక్ అవుతారు. !!
ఈ దీపావళిని సరికొత్తగా జరుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా..అయితే...బంగారంతో తయారు చేసిన ఈ స్వీట్స్ ను ఆర్డర్ చేయండి.
Date : 17-10-2022 - 8:31 IST -
#Speed News
Breaking : బీజేపీలో విషాదం…బీడ్ జిల్లా అధ్యక్షుడి సూసైడ్..!!
బీజేపీలో విషాదం...బీడ్ జిల్లా అధ్యక్షుడి సూసైడ్..!!
Date : 11-10-2022 - 3:39 IST -
#India
Lumpy Virus : మహారాష్ట్రలో భయపెడుతున్న లంపి వైరస్.. 25 జిల్లాల్లో .. ?
మహారాష్ట్రలో లంపి వైరస్ భయపెడుతుంది. 25 జిల్లాల్లో ఈ వైరస్ సోకి 126....
Date : 18-09-2022 - 6:55 IST -
#India
Aadhaar Card Facts: ఆధార్ కార్డు గురించి ప్రతిఒక్కరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు ఇవే!
భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. భారతదేశంలో ఏ ప్రదేశాలకు వెళ్లినా కూడా
Date : 27-08-2022 - 10:03 IST -
#Speed News
Sanjay Raut : సంజయ్ రౌత్ అరెస్ట్పై శివసేన ఆగ్రహం.. రాజ్యసభలో…?
భూ కుంభకోణం కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అరెస్టుపై ఆ పార్టీ నేతలు సీరియస్గా ఉన్నారు.
Date : 01-08-2022 - 10:24 IST -
#Telangana
Raja Singh: తెలంగాణలోనూ ‘మహారాష్ట్ర’ సీన్ రిపీట్
మహారాష్ట్రలో శివసేన పార్టీ నేతృత్వంలోని మహా వికాస్ అగాడి (ఎంవిఎ) ప్రభుత్వం
Date : 22-07-2022 - 12:35 IST -
#India
Maharashtra CM Shinde: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే బాధ్యతలు చేపట్టనున్నట్లు బీజేపీ నేత ఫడ్నవీస్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
Date : 30-06-2022 - 5:06 IST -
#India
Shivasena : నేడు మహారాష్ట్ర కెబినేట్ సమావేశం.. రాజకీయ సంక్షోభంపై చర్చ
మహారాష్ట్రలో అధికార మహా వికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయ గందరగోళం మధ్య ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండేతో పాటు ఇతర ఎమ్మెల్యేలు బిజెపిలో చేరవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. సూరత్లోని లీ మెరిడియన్ హోటల్లో బస చేసిన ఏక్నాథ్ షిండే తో పాటు 33 మంది […]
Date : 22-06-2022 - 10:40 IST -
#India
Shiva Sena Rebels : గౌహతి చేరుకున్న 40 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలు
శివసేన అసమ్మతి నేత ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని 40 మంది మహారాష్ట్ర ఎమ్మెల్యేల బృందం గౌహతి చేరుకున్నారు. భారీ భద్రత మధ్య నగర శివార్లలోని ఓ విలాసవంతమైన హోటల్కు తీసుకెళ్లారు. విమానాశ్రయంలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలను బీజేపీ ఎంపీలు పల్లబ్ లోచన్ దాస్, సుశాంత బోర్గోహైన్ షిండేలు రిసీవ్ చేసుకున్నారు. విమానాశ్రయం వెలుపల వేచి ఉన్న మీడియా ప్రతినిధులతో ఏక్నాథ్ షిండే మాట్లాడేందుకు మొదట నిరాకరించారు. తర్వాత తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. […]
Date : 22-06-2022 - 9:05 IST -
#Speed News
Crime: ఖిచిడీలో ఉప్పు ఎక్కువైందని భార్యను చంపిన భర్త
మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.
Date : 16-04-2022 - 11:55 IST -
#India
Mumbai: ముంబై కేంద్రపాలిత ప్రాంతంగా చేయబోతున్నారా?
దేశ ఆర్థిక రాజధాని ముంబయి. అందుకే పాలకులతోపాటు ప్రజలందరి దృష్టీ దానిపైనే ఉంటుంది.
Date : 09-04-2022 - 3:04 IST -
#Speed News
Maharastra: అనాథల తల్లి సింధుతాయ్ సప్కల్ ఇక లేరు
‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత, వెయ్యి మంది అనాథ బిడ్డల ఆత్మీయ తల్లి సింధుతాయ్ సప్కల్ (74) మంగళవారం పుణేలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆమె సమాజానికి విశిష్ట సేవలు అందించారని, ఆమెను ఎల్లప్పుడూ దేశం గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. ఆమె కృషి వల్ల అనేకమంది బాలలు మెరుగైన జీవితాన్ని గడపగలుగుతున్నారని పేర్కొన్నారు. గత ఏడాది నవంబరు 24న సింధుతాయ్కి గుండె పోటు రాగా లార్జ్ డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా […]
Date : 05-01-2022 - 5:32 IST