Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄India News
  • ⁄40 Shiv Sena Rebel Mlas Reached Guwahati

Shiva Sena Rebels : గౌహ‌తి చేరుకున్న 40 మంది శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేలు

  • By Vara Prasad Updated On - 10:22 AM, Wed - 22 June 22
Shiva Sena Rebels : గౌహ‌తి చేరుకున్న 40 మంది శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేలు

శివసేన అసమ్మతి నేత ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని 40 మంది మహారాష్ట్ర ఎమ్మెల్యేల బృందం గౌహ‌తి చేరుకున్నారు. భారీ భద్రత మధ్య నగర శివార్లలోని ఓ విలాసవంతమైన హోటల్‌కు తీసుకెళ్లారు. విమానాశ్రయంలో శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేలను బీజేపీ ఎంపీలు పల్లబ్ లోచన్ దాస్, సుశాంత బోర్గోహైన్ షిండేలు రిసీవ్ చేసుకున్నారు. విమానాశ్రయం వెలుపల వేచి ఉన్న మీడియా ప్రతినిధులతో ఏక్‌నాథ్ షిండే మాట్లాడేందుకు మొదట నిరాకరించారు. తర్వాత తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు.

ఎమ్మెల్యేలు సూరత్ నుండి ఇక్కడికి చేరుకున్నారు. అస్సాం స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన మూడు బస్సులలో హోటల్‌కు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఉద‌యం శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేలను కలిసే అవకాశం ఉందని ఊహాగానాలు వ‌స్తున్నాయి. హోటల్ పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలను మంగళవారం ముంబై నుంచి సూరత్‌కు తీసుకెళ్లారని, భద్రతా కారణాల దృష్ట్యా వారిని గౌహతికి తరలించాలని నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలోని శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

Tags  

  • maharastra
  • rebal mlas
  • sivasena

Related News

Maharashtra CM Shinde: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే

Maharashtra CM Shinde: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే

మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే బాధ్యతలు చేపట్టనున్నట్లు బీజేపీ నేత ఫడ్నవీస్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

  • Shivasena : నేడు మ‌హారాష్ట్ర కెబినేట్ స‌మావేశం.. రాజ‌కీయ సంక్షోభంపై చ‌ర్చ‌

    Shivasena : నేడు మ‌హారాష్ట్ర కెబినేట్ స‌మావేశం.. రాజ‌కీయ సంక్షోభంపై చ‌ర్చ‌

  • Crime: ఖిచిడీలో ఉప్పు ఎక్కువైంద‌ని భార్య‌ను చంపిన భ‌ర్త‌

    Crime: ఖిచిడీలో ఉప్పు ఎక్కువైంద‌ని భార్య‌ను చంపిన భ‌ర్త‌

  • Mumbai: ముంబై కేంద్రపాలిత ప్రాంతంగా చేయబోతున్నారా?

    Mumbai: ముంబై కేంద్రపాలిత ప్రాంతంగా చేయబోతున్నారా?

  • Maharastra: అనాథల తల్లి సింధుతాయ్ సప్కల్ ఇక లేరు

    Maharastra: అనాథల తల్లి సింధుతాయ్ సప్కల్ ఇక లేరు

Latest News

  • Oil rates: వారంలో తగ్గనున్న వంటనూనె ధర…!!

  • Oldest Air Hostess: 65 ఏళ్లుగా ఒకే రూట్ లో పని చేస్తున్న ఎయిర్ హాస్టస్.. ఆమె వివరాలివే!

  • Life Expectancy Report : ఎక్కువ కాలం జీవించేది ఎవరు…భారతీయులా..? చైనీయులా?

  • Militants Surrender : కరుడుగట్టిన ఉగ్రవాదుల మనస్సు మార్చిన తల్లిప్రేమ..!!

  • 1st T20I Preview: టీ ట్వంటీ ఫైట్‌కు భారత్, ఇంగ్లాండ్ రెడీ

Trending

    • Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?

    • OTP విషయంలో గొడవ.. ప్యాసింజర్‌ను చంపిన ట్యాక్సీ డ్రైవర్!

    • Swiggy: డెలివరీ బాయ్ కోసం స్విగ్గీ స్వారీ!

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: