Diwali Sweets : దీపావళికి బంగారంతో తయారు చేసిన స్వీట్స్…కేజీ ధర ఎంతో తెలుస్తే షాక్ అవుతారు. !!
ఈ దీపావళిని సరికొత్తగా జరుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా..అయితే...బంగారంతో తయారు చేసిన ఈ స్వీట్స్ ను ఆర్డర్ చేయండి.
- By hashtagu Published Date - 08:31 AM, Mon - 17 October 22
ఈ దీపావళిని సరికొత్తగా జరుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా..అయితే…బంగారంతో తయారు చేసిన ఈ స్వీట్స్ ను ఆర్డర్ చేయండి. ఈ స్వీట్స్ రుచి మామూలుగా ఉండదు. ధర కూడా ఉంటుందనుకోండి. బంగారు స్వీట్స్ ఎక్కడ తయారు చేస్తున్నారు…దాని స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం.
మహారాష్ట్రలోని అమరావతిలో రఘువీర్ అనే స్వీట్ షాపులో బంగారంతో తయారు చేసిన స్వీట్ల అమ్మకాలు ప్రారంభించింది. బంగారంతో తయారు చేసిన ఈ స్వీట్స్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలించాయి. మహారాష్ట్రలో దీపావళి ఘనంగా జరుపుకుంటారు. శరద్ పూర్ణిమకు తర్వాత రోజు ఈ పండగ వస్తుంది. ఈ సందర్భంగా ప్రజలు ఈ పండగను స్వీట్స్ తో సెలబ్రెట్ చేసుకుంటారు. అందుకే స్వీట్ షాపు యజమాని చంద్రకాంత్ పోపాట్..డ్రై ప్రూట్స్ తో స్వీట్స్ ను తయారు చేసి దానికి బంగారు పూత పూసారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని..చెబుతున్నాడు.
బాదం, పిస్తాతోపాటు ఇతర డ్రైఫ్రూట్స్ తో ఈ బంగారు స్వీట్స్ తయారు చేశారు. ఈ స్వీట్స్ కేవలం అమరావతిలోనే కాదు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉందట. ఇక్కడ తయారు చేసి అక్కడికి పంపిస్తున్నట్లు రఘువీర్ తెలిపారు. ఈస్వీట్స్ చూసేందుకు కస్టమర్లు దుకాణానికి క్యూ కట్టారు. ఆరోగ్యానికి హానిచేసే క్రాకర్లను తక్కువగా కాల్చుతూ..ఆరోగ్యానికి మేలు చేసే ఈ స్వీట్స్ ఎక్కువగా తినేందుకు ప్రయత్నిస్తామని కస్టమర్ తెలిపారు.
ఇక ఈ స్వీట్ కిలో ధర 11వేల రూపాయలుగా డిసైడ్ చేశారు. సాధారణంగా స్వీట్స్ నాణ్యతవి అయితే 600 నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటాయి.
Related News
Sharad pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కొత్త గుర్తు ఇదే..
Sharad pawar: ఈరోజు రాయ్గఢ్(Raigarh)లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ తన వర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కొత్త గుర్తును ఘనంగా లాంచ్ చేశారు. ఆయన తన గుర్తును ప్రారంభించారు. ‘బూర ఊదుతున్న మనిషి’ ని పవార్ తన పార్టీ కొత్త గుర్తుగా ఎంచుకున్నారు. అందుకు సింబాలిక్గా ఇవాళ సింబల్ లాంచింగ్ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఒక బృందాన్ని రప్పించి బూరలు ఊదించా