Maharashtra
-
#India
KCR @ Maharashtra: మహారాష్ట్ర లో కేసీఆర్ మరో సభ, 26న లక్ష మందితో..
ఢిల్లీ లిక్కర్ హడావిడి తగ్గడంతో జాతీయ రాజకీయాల వైపు మళ్లీ కేసీఆర్ దూకుడు పెంచారు. మహారాష్ట్ర లోని లోహ ప్రాంతంలో ఈ నెల 26 న బీ ఆర్ ఎస్ సభ పెట్టె..
Published Date - 10:03 PM, Wed - 22 March 23 -
#Covid
Maharashtra: మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. రెండు మరణాలు నమోదు
మహారాష్ట్ర (Maharashtra)లో మళ్లీ కరోనా విజృంభించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా కేసులు రెండింతలు పెరిగాయి. ఇది మాత్రమే కాదు, మహమ్మారి కారణంగా మహారాష్ట్రలో ఇద్దరు వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
Published Date - 11:24 AM, Wed - 15 March 23 -
#India
Mumbai Slums: ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. 800 గుడిసెలు దగ్ధం
ముంబై (Mumbai)లోని మలాడ్ ప్రాంతంలోని అప్పా పాడా మురికివాడలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే 12 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి.
Published Date - 06:20 AM, Tue - 14 March 23 -
#India
NIA raids : మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో NIA సోదాలు
మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో NIA సోదాలు నిర్వహిస్తుంది. భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు
Published Date - 07:02 AM, Mon - 13 March 23 -
#India
Fire Breaks Out: మహారాష్ట్రలోని షుగర్ మిల్లులో బాయిలర్ పేలుడు.. ఇద్దరికి గాయాలు
మహారాష్ట్ర (Maharashtra)లోని అహ్మద్నగర్ (Ahmednagar) జిల్లాలో శనివారం (ఫిబ్రవరి 25) షుగర్ మిల్లులో బాయిలర్ పేలడంతో పెను ప్రమాదం జరిగింది. మంటల కారణంగా నాలుగు ట్యాంకుల్లో పేలుళ్లు సంభవించాయని చెబుతున్నారు.
Published Date - 07:42 AM, Sun - 26 February 23 -
#India
Sanjay Raut: శివసేన పేరు, గుర్తు కోసం రూ. 2000 కోట్లు ఖర్చు.. ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపణ
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) పెద్ద ఆరోపణ చేశారు. రౌత్ చేసిన ఈ సంచలన ఆరోపణతో కలకలం మరింత పెరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో రోజుకో వార్త తెరపైకి వస్తుంది.
Published Date - 02:00 PM, Sun - 19 February 23 -
#India
Maharashtra: మహారాష్ట్రలో భూమి నుండి వింత వింత శబ్దాలు..
మహారాష్ట్రలో భూగర్భంలో (underground) నుంచి శబ్దం రావడంతో లాతూర్ లో భయాందోళనలు నెలకొన్నాయి.
Published Date - 12:50 PM, Thu - 16 February 23 -
#India
CM KCR: రైతులు చట్టాలు రాయాలి.. నాందేడ్ బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్
భారతీయ రాష్ట్ర సమితి (BRS) ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్లో భారీ ర్యాలీని నిర్వహించింది. మహారాష్ట్రలోని నాందేడ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా దేశంలో చాలా చోట్ల తాగునీరు, సాగునీటికి కరెంటు లేదని అన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు జరగడం బాధాకరం.
Published Date - 06:55 AM, Mon - 6 February 23 -
#Telangana
Nanded on Feb 5: ఫిబ్రవరి 5న నాందేడ్ లో బిఆర్ఎస్ భారీ సభ
బిఆర్ఎస్ (BRS)గా పేరు మార్చుకుని జాతీయ పార్టీగా అవతరించిన టిఆర్ఎస్ పార్టీ జోరు పెంచుతోంది. ఖమ్మంలో ఇటీవల తొలి ఆవిర్భావ సభను భారీగా నిర్వహించారు. ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో సభ నిర్వహణకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 5న నాందేడ్ (Nanded) లో సభను నిర్వహించబోతోంది.
Published Date - 10:35 AM, Sat - 28 January 23 -
#Speed News
Maharashtra : మహారాష్ట్రలో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
మహారాష్ట్రలోని థానేలో విషాదం చోటు చేసుకుంది. రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సెంట్రల్ రైల్వే మెయిన్ లైన్లోని అంబర్నాథ్ – బద్లాపూర్ స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. మృతుడు గిరీష్ నంద్లాల్ చుబేగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు సహోద్యోగులు అతని గురించి సంస్థ యజమానికి ఫిర్యాదు చేయడంతో అతను ఉద్యోగం కోల్పోయినట్లు వివరించిన వీడియో క్లిప్ని పోలీసులు గుర్తించారు. క్లిప్లో […]
Published Date - 09:41 AM, Fri - 27 January 23 -
#Speed News
7 Killed : పుణేలో విషాదం.. నదిలో దూకి ఏడుగురు ఆత్మహత్య.. ?
మహారాష్ట్రలోని పూణేలో విషాదం చోటుచేసుకుంది. నదిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మూడు రోజుల
Published Date - 06:52 AM, Wed - 25 January 23 -
#India
Maharashtra Divide: మహా వికాస్ ఆగాడీ కథ ముగిసినట్టేనా..?
కాంగ్రెస్, NCPలకు ఉద్ధవ్ ఠాక్రే దూరం జరుగుతున్నారా.. ముంబైలో ఇప్పుడిదే హాట్ టాపిక్.
Published Date - 10:55 AM, Tue - 24 January 23 -
#India
Prime Minister: కర్ణాటక, మహారాష్ట్రలో ప్రధాని పర్యటన.. రూ .49,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Modi) గురువారం మహారాష్ట్ర, కర్ణాటకలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కోట్లాది విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. మహారాష్ట్రలో మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రయాణ సౌలభ్యం, ఆరోగ్య రంగానికి సంబంధించిన రూ. 38,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.
Published Date - 10:19 AM, Thu - 19 January 23 -
#Speed News
Online Fraud: ఎనీ డెస్క్ యాప్ డౌన్ లోడ్.. బ్యాంక్ ఖాతాలో 5 లక్షలు మాయం!
ఏనీ డెస్క్ యాప్ (Any desk app) పేరుతో సైబర్ నేరస్తులు రూ. 5 లక్షలను ఖాతా నుంచి మాయం చేశారు.
Published Date - 12:58 PM, Tue - 17 January 23 -
#Speed News
10 Dead In Bus Accident: హైవేపై ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం
మహారాష్ట్రలోని నాసిక్-షిరిడీ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు, ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
Published Date - 11:07 AM, Fri - 13 January 23