Mahabubabad District
-
##Speed News
COVID-19: కోవిడ్ కలకలం.. 15 మంది విద్యార్థులకు పాజిటివ్
మహబూబాబాద్ జిల్లాలోని 15 మంది పాఠశాల విద్యార్థులకు కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది.
Published Date - 03:55 PM, Sat - 8 April 23 -
##Speed News
36 Students Hospitalised: ఫుడ్ పాయిజన్ తో 36 మంది విద్యార్థినులకు అస్వస్థత
రెసిడెన్షియల్ పాఠశాలలో 36 మందికి పైగా విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ తో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు.
Published Date - 12:36 PM, Fri - 10 March 23 -
#Telangana
Three Died: తెలంగాణలో తీవ్ర విషాదం.. ఆటోపై గ్రానెట్ రాయి పడి ముగ్గరు మృతి
మహబూబాబాద్ జిల్లాలోని వరంగల్-ఖమ్మం హైవేపై కురవి పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం జరిగిన భారీ ప్రమాదం (Accident) లో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోపై గ్రానైట్ దిమ్మలు (రాళ్లు) పడటంతో ముగ్గురు వ్యక్తులు (Three Died) చనిపోయారు. ఘటన జరిగినప్పుడు ఆటోలో ఎనిమిది మంది ఉన్నట్లు సమాచారం అందడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Published Date - 07:34 AM, Sun - 1 January 23 -
#Telangana
Revanth Reddy : బుక్కెడు బువ్వ పెట్టలేని పాలన దేనికి?
గురుకుల విద్యార్థులు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న కనీస వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
Published Date - 03:55 PM, Sat - 30 July 22 -
##Speed News
KTR Advises: యువతకు కేటీఆర్ ‘సోషల్’ పాఠాలు!
వచ్చే ఆరు నెలల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ యువతకు సూచించారు.
Published Date - 03:01 PM, Tue - 10 May 22 -
##Speed News
Councillor: మహబూబాబాద్ లో కౌన్సిలర్ దారుణ హత్య!
కౌన్సిలర్ను పట్టపగలు గొడ్డలితో హత్య చేయడంతో పలువురికి వెన్నులో వణుకు పుట్టించింది.
Published Date - 05:08 PM, Thu - 21 April 22 -
#Telangana
Farmers Suicide: తెలంగాణలో రాలిపోతున్న రైతన్నలు!
రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు, పీఎం కిసాన్ లాంటి పథాకాలేవీ.. అన్నదాతల ప్రాణాలు కాపాడలేకపోతున్నాయి.
Published Date - 02:26 PM, Wed - 16 March 22 -
#Telangana
KTR Help:అనాథలైన పదేళ్ల చిన్నారులను ఆదుకోవాలన్న కేటీఆర్
మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సింగారం గ్రామంలో, ఎస్సీ కాలనీకి చెందిన అనపర్తి ఉపేందర్, తిరుపతమ్మ దంపతులు ఒకేసారి చనిపోయారు.
Published Date - 11:37 PM, Mon - 22 November 21