Madhya Pradesh Government
-
#India
At Least Four Kids : నలుగురు పిల్లల్ని కనే దంపతులకు రూ.లక్ష : మధ్యప్రదేశ్ బోర్డు ఆఫర్
‘‘నలుగురు పిల్లలను(At Least Four Kids) కనే బ్రాహ్మణ దంపతులకు రూ.లక్ష నజరానా ఇస్తాం’’ అని ఏకంగా ఒక ప్రభుత్వ సంస్థ ప్రకటించింది.
Published Date - 06:57 PM, Mon - 13 January 25 -
#India
FIR On Priyanka Gandhi : 41 జిల్లాల్లో ప్రియాంకాగాంధీ, కమల్నాథ్లపై ఎఫ్ఐఆర్.. “50 శాతం కమీషన్” లేఖపై రగడ
FIR On Priyanka Gandhi : మధ్యప్రదేశ్ పాలిటిక్స్ హీటెక్కాయి.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్, పీసీసీ మాజీ చీఫ్ అరుణ్ యాదవ్, సీనియర్ నేత జైరాం రమేష్లపై భోపాల్, ఇండోర్, గ్వాలియర్ సహా 41 జిల్లాల్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
Published Date - 10:15 AM, Sun - 13 August 23 -
#India
Drone School: దేశంలో ‘ఫస్ట్ డ్రోన్’ స్కూల్ ప్రారంభం!
గ్వాలియర్లో తొలి డ్రోన్ పాఠశాలను గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు.
Published Date - 04:54 PM, Fri - 11 March 22 -
#India
MP Night Curfew:నైట్ కర్ఫ్యూ ప్రకటించిన ప్రభుత్వం
దేశ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో మళ్ళీ లాక్ డౌన్ పరిస్థితులు తప్పేలా లేవనే చర్చ జరుగుతోంది. రానున్న డిసెంబర్ 31, జనవరి 1 న జరిగే వేడుకల్లో పబ్లిక్ గ్యాదరింగ్ లో మరిన్ని కేసులు పెరిగే అవకాశముందని కేంద్రం భావిస్తోంది.
Published Date - 11:40 PM, Thu - 23 December 21