HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Head Of Madhya Pradesh Government Board Tells Brahmin Couples Have Four Children Get Rs 1 Lakh

At Least Four Kids : నలుగురు పిల్లల్ని కనే దంపతులకు రూ.లక్ష : మధ్యప్రదేశ్‌ బోర్డు ఆఫర్‌

‘‘నలుగురు పిల్లలను(At Least Four Kids) కనే బ్రాహ్మణ దంపతులకు రూ.లక్ష నజరానా ఇస్తాం’’ అని ఏకంగా ఒక ప్రభుత్వ సంస్థ ప్రకటించింది.

  • By Pasha Published Date - 06:57 PM, Mon - 13 January 25
  • daily-hunt
At Least Four Kids Madhya Pradesh Government Brahmin Couples

At Least Four Kids : ‘‘ఇద్దరు ముద్దు.. ముగ్గురు వద్దు..’’ అంటూ జనాభా నియంత్రణపై యుద్ధ ప్రాతిపదికన వీధివీధిన ప్రచారం చేసిన దేశం మనది. ఆ ప్రచారం పుణ్యమా అని మన దేశ జనాభా ప్రస్తుతం కొంత నియంత్రణలో ఉంది. లేదంటే ఈపాటికి భారతదేశ జనాభా ఏ 200 కోట్లకు చేరుకొని ఉండేదో. అయితే తాజాగా జనాభా అంశంపై ఓ సంచలన ప్రకటన వార్తల్లోకి వచ్చింది. ‘‘నలుగురు పిల్లలను(At Least Four Kids) కనే బ్రాహ్మణ దంపతులకు రూ.లక్ష నజరానా ఇస్తాం’’ అని ఏకంగా ఒక ప్రభుత్వ సంస్థ ప్రకటించింది. అది కూడా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. అదేంటో ఈ వార్తలో చూద్దాం..

Also Read :Samsung : గెలాక్సీ ఎస్ సిరీస్ కోసం రిజర్వేషన్‌ను ప్రారంభించిన సామ్‌సంగ్

పరశురామ్‌ కల్యాణ్‌ బోర్డు అనేది మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సంస్థ. ఈ బోర్డుకు అధ్యక్షుడిగా పండిత్‌ విష్ణు రాజోరియా వ్యవహరిస్తున్నారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వివాదాస్పద ప్రకటన చేశారు. ‘‘బ్రాహ్మణ కమ్యూనిటీ వారు తమ జనాభాను పెంచుకునేందుకు ఎక్కువ మంది సంతానాన్ని కనాలి’’ అని పండిత్‌ విష్ణు రాజోరియా పిలుపునిచ్చారు. నలుగురు పిల్లలను కనే బ్రాహ్మణ దంపతులకు రూ.లక్ష నజరానా ఇస్తామని వెల్లడించారు.

Also Read :Steve Jobs Wife : స్టీవ్ జాబ్స్ భార్య పేరు ఇక కమల.. ఎందుకంటే ?

‘‘మన బ్రాహ్మణ వర్గం వాళ్లం కుటుంబాలపై దృష్టి పెట్టడం మానేశాం. ఈ మధ్య మన వర్గానికి చెందిన యువత ఒక బిడ్డను కని అంతటితో ఆగిపోతున్నారు. ఇది చాలా సమస్యాత్మకంగా మారుతోంది’’ అని పండిత్‌ విష్ణు రాజోరియా చెప్పుకొచ్చారు.  ‘‘బ్రాహ్మణ వర్గం  భవిష్యత్‌ తరాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే. అందుకే బ్రాహ్మణ దంపతులకు కనీసం నలుగురు సంతానం ఉండాలి’’ అని ఆయన కోరారు. నలుగురు పిల్లల్ని కనే మహిళలకు బోర్డు తరఫున రూ.లక్ష అందిస్తామన్నారు. తాను బోర్డు అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత కూడా ఈ అవార్డు కొనసాగేలా చూస్తానన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • At Least Four Kids
  • bjp
  • Brahmin couples
  • brahmins
  • Madhya Pradesh
  • madhya pradesh government
  • Parshuram Kalyan Board

Related News

Cbi Kcr

CBI Enquiry on Kaleshwaram Project : కేసీఆర్ పై యాక్షన్ ..? బిజెపి భయపడుతోందా..? కారణం అదేనా..?

CBI Enquiry on Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ లేఖపై కేంద్రం తీసుకునే నిర్ణయం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది

  • BRS leaders are responsible for Kaleshwaram corruption: Bandi Sanjay

    BRS : కాళేశ్వరం అవినీతికి బాధ్యులు బీఆర్‌ఎస్‌ నేతలే : బండి సంజయ్‌

  • Tarun Chugh

    Tarun Chugh : ‘మోడరన్ జిన్నా’ మమత అంటూ తరుణ్ చుగ్ వ్యాఖ్యలు

Latest News

  • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

  • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

  • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

  • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

  • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd