Madanapalle
-
#Andhra Pradesh
AP : ఏపీలో పీపీపీ ద్వారా కొత్త దిశ..10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం
ముఖ్యంగా ఈ కళాశాలల నిర్మాణం, నిర్వహణను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో చేపట్టాలని నిర్ణయించడమే ఈ నిర్ణయానికి ప్రత్యేకతను తీసుకువస్తోంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేకంగా ఉత్తర్వులు (జీ.ఓ) జారీ చేసింది.
Date : 10-09-2025 - 10:01 IST -
#Speed News
Madanapalle Files Burnt Case : వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాకు తాజాగా నోటీసులు జారీ చేశారు
Date : 28-07-2024 - 2:01 IST -
#Andhra Pradesh
Madanapalle RDO Fire: మదనపల్లె ఆర్డీఓ సీనియర్ అసిస్టెంట్ అరెస్ట్
మదనపల్లె ఆర్డీఓ కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసుపై మరింత క్యూరియాసిటీ నెలకొంది.
Date : 22-07-2024 - 3:03 IST -
#Andhra Pradesh
CM Chandrababu: మదనపల్లె ఆర్డీఓ కార్యాలయం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్
మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశించారు. చీఫ్ సెక్రటరీ, ఇంటెలిజెన్స్ చీఫ్, సీఎంఓ, డీజీపీ, సీఐడీ చీఫ్లతో ఆయన పరిస్థితిని సమీక్షించారు.
Date : 22-07-2024 - 2:00 IST -
#Andhra Pradesh
AP : ఇవాళ జగనన్న విద్యాదీవేన నిధుల విడుదల…మదనపల్లిలో బటన్ నొక్కనున్న సీఎం జగన్..!!
ఆర్థికస్థోమత లేక చదువుకుల దూరం అవుతున్న విద్యార్థుల కోసం ఏపీ సీఎం జగన్…జగనన్న విద్యాదీవేన పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ను అమలు చేస్తోంది సర్కార్. తల్లిదండ్రులపై ఎలాంటి భారం పడకుండా కాలేజీలకు మొత్తం ఫీజును ప్రభుత్వమే భరిస్తోంది. ఇందులో భాగంగానే నేడు జగనన్న విద్యాదీవేన పథకం కింద నిధులను విడుదల చేయనున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగే కార్యక్రమంలో […]
Date : 30-11-2022 - 5:39 IST -
#Andhra Pradesh
Recording Dance in TDP Office: మదనపల్లె టీడీపీ ఆఫీసులో రికార్డ్ డ్యాన్స్!
టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్ పుట్టినరోజు సందర్భంగా మదనపల్లె నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగిన రికార్డింగ్ డ్యాన్స్లో
Date : 30-10-2022 - 3:36 IST -
#Speed News
Andhra Pradesh: మదనపల్లె-పీలేరు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు
జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా మదనపల్లె-తిరుపతి నాలుగు లైన్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. భారతమాల ప్రాజెక్టు కింద రూ.1,852.12 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ట్విట్టర్లో తెలిపారు. ఈ నిధులతో ఎన్ హెచ్-71 మొదటి దశగా 55.9 కి.మీ మేర మదనపల్లె-పీలేరు రహదారిని నిర్మించనున్నారు. తిరుపతి-మదనపల్లె ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ఘాట్ రోడ్డు ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల […]
Date : 24-02-2022 - 9:11 IST -
#Andhra Pradesh
Chitoor Jawan: వీర సైనికుడు సాయితేజ అంత్యక్రియలు..భారీ ఏర్పాట్లు చేసిన స్థానికులు
తమిళనాడులోని నీలగిరిలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన చిత్తూరు జవాన్ సాయితేజ అంత్యక్రియలు నేడు చిత్తూరులోని ఆయన స్వగ్రామంలో జరగనున్నాయి.
Date : 12-12-2021 - 9:55 IST -
#Andhra Pradesh
Tomato Is The New Petrol: టమాటా Vs పెట్రోల్
పెట్రోల్ ధరలు, టమాటా ధరలు పోటీపడుతున్నట్టు కన్పిస్తున్నాయి.
Date : 24-11-2021 - 8:00 IST