Machilipatnam
-
#Andhra Pradesh
AP CM Chandrababu Naidu : ఏపీలో కొత్తగా ఆరు వరుసల జాతీయ రహదారి.. !
విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి 65 విస్తరణ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. ఈ మార్గంలోని నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు ప్రణాళికలు రచించారు. అందులో భాగంగా కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్ కూడా సిద్ధం చేసింది. ఈ డీపీఆర్ గురించి ఇటీవల నిర్వహించిన స్టేక్ హోల్డర్స్ సమావేశంలోనూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. డీపీఆర్లో అండర్ పాస్లు, ఫ్లైఓవర్ల ప్రస్తావన లేదని జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఈ […]
Date : 17-11-2025 - 3:59 IST -
#Andhra Pradesh
Minister Narayana : చెత్త పన్ను వేసిన చెత్తను తొలగించని చెత్త ప్రభుత్వం వైసీపీ
Minister Narayana : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మచిలీపట్నంలోని లెగసీ వేస్ట్ (పూర్వవేళ స్మాల్-పూర్తి చెత్త) డంపింగ్ యార్డును పరిశీలించారు.
Date : 24-08-2025 - 12:15 IST -
#Andhra Pradesh
Nara Lokesh : రెడ్బుక్ పేరు వింటే వైసీపీ నేతలకు గుండెపోటు
రెడ్బుక్ పేరు వినగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల గుండెల్లో దడ మొదలవుతోందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.
Date : 25-06-2025 - 1:12 IST -
#Andhra Pradesh
AP News : ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు పేర్ని నాని, కిట్టు..
AP News : 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో మాజి మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు పంపిణీ చేసిన 10 వేల భూ పట్టాల వ్యవహారం ఇప్పుడు రాజకీయ వేడి రేపుతోంది.
Date : 11-06-2025 - 6:09 IST -
#Andhra Pradesh
Shark Tank Show : ‘షార్క్’గా మారిన తెలుగు వ్యాపారవేత్త.. శ్రీకాంత్ బొల్లా గ్రేట్
‘షార్క్ ట్యాంక్ ఇండియా’ షో నాలుగో సీజన్లో మన శ్రీకాంత్ బొల్లా(Shark Tank Show) గెస్ట్ షార్క్గా వ్యవహరించారు.
Date : 18-03-2025 - 8:11 IST -
#Andhra Pradesh
Machilipatnam SBI : మచిలీపట్నమా మజాకా.. అక్కడి బ్యాంకుకు 219 ఏళ్ల చరిత్ర.. అదెలా ?
మచిలీపట్నం నగరంలోని లక్ష్మీ టాకీస్ సెంటర్ చాలా ఫేమస్. ఇక్కడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Machilipatnam SBI) చారిత్రక బ్రాంచ్ నేటికీ ఉంది.
Date : 08-02-2025 - 9:34 IST -
#Andhra Pradesh
Ration Rice Scam : రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులకు కీలక ఆధారాలు..
Ration Rice Scam : ఏప్రిల్, మే నెలల్లో అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా, నిందితులు బియ్యాన్ని తరలించినట్లు అనుమానిస్తున్నారు. మినీ వ్యానులను ఉపయోగించినట్లు గుర్తించారు. గోడౌన్ మేనేజర్ మానస్ తేజతో సహా ఇతర నిందితులు 378.866 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పక్కదారి పట్టించారని పోలీసులు వెల్లడించారు.
Date : 09-01-2025 - 7:39 IST -
#Andhra Pradesh
New Railway Line : ఏపీలో మరో కొత్త రైల్వే లైన్.. డీపీఆర్ సిద్ధం..
New Railway Line : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి మారిందని.. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం కనిపిస్తోందన్నారు శ్రీనివాసవర్మ.
Date : 03-01-2025 - 9:49 IST -
#Andhra Pradesh
Ration Rice Scam Case : పోలీసుల విచారణకు హాజరైన పేర్ని జయసుధ
అధికారుల విచారణలో 387 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్టు గుర్తించారు. తొలుత 187 మెట్రిక్ టన్నుల బియ్యానికిగాను 1.68 కోట్లు జరిమానా చెల్లించారు.
Date : 01-01-2025 - 4:19 IST -
#Andhra Pradesh
Physical Harassment : బాలికను ఫాలో చేసిన కామాంధులు.. చేతులు, కాళ్లు కట్టేసి…
Physical Harassment : పది రోజుల పసిపాప నుంచి వృద్ధులవరకూ ఎవ్వరినీ వదలని ఈ అమానుష చర్యలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ప్రేమోన్మాదులు యాసిడ్ దాడులు, కత్తిపీటలు చెయ్యడం, మత్తు పదార్థాల ప్రభావంలో మహిళలపై దాడులు నిత్యకృత్యంగా మారిపోతున్నాయి. ఈ తరహా ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో పదేపదే చోటు చేసుకుంటుండటం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది.
Date : 28-12-2024 - 10:16 IST -
#Andhra Pradesh
AP Results 2024: గుడివాడలో కొడాలి నాని గెలుపు ఖాయమేనా? మరికాసేపట్లో తేలనున్న కొడాలి భవితవ్యం
మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో మంగళవారం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సీనియర్ నేత కొడాలి నాని, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ,
Date : 04-06-2024 - 9:17 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన పార్టీ
Pawan Kalyan: మచిలీపట్నం(Machilipatnam) లోక్ సభ స్థానం(Lok Sabha Seat ) నుంచి జనసేన పార్టీ(Janasena party) తరఫున వల్లభనేని బాలశౌరి(Vallabhaneni Balashauri)ని అభ్యర్థిగా ఖరారు చేస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాల్లో వెల్లడించారు. తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అవనిగడ్డ, పాలకొండ […]
Date : 30-03-2024 - 1:07 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: మచిలీపట్నంలో పేర్ని వర్సెస్ బాలశౌరి
మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి వచ్చే లోక్సభ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయనున్నారు. బాలశౌరి 2019లో అదే మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున గెలిచారు.
Date : 11-03-2024 - 8:59 IST -
#Andhra Pradesh
Nuzvid IIIT : సముద్రంలో కొట్టుకుపోయిన ఐదుగురు స్టూడెంట్స్.. నలుగురు సేఫ్
Nuzvid IIIT : సండే హాలిడే.. ఎంజాయ్ చేద్దామని ఐదుగురు నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆదివారం ఉదయం మచిలీపట్టణంలోని తాళ్లపాలెం బీచ్కు వెళ్లారు.
Date : 17-12-2023 - 2:35 IST -
#Andhra Pradesh
New Medical Colleges : రేపు ఐదు కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్న సీఎం జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విజయనగరంలో పర్యటించనున్నారు. రేపు విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలను
Date : 14-09-2023 - 10:20 IST