Loksabha
-
#India
12 ఏళ్లలో తొలిసారి.. అసంతృప్తి వ్యక్తం చేసిన పీఎం మోదీ!
నిన్న సాయంత్రం పార్లమెంటులో ఈ బిల్లుపై ఓటింగ్ జరిగింది. లోక్సభలో ‘రాజ్యాంగ (131వ) సవరణ బిల్లు 2026’ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి.
Date : 18-04-2026 - 2:17 IST -
#India
Delimitation Bill: నేడే లోక్సభలో అసలైన పరీక్ష.. మూడు కీలక బిల్లులు..!
దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న మూడు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం నేడు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టడం ఈ బిల్లుల ప్రధాన ఉద్దేశం. అయితే, మహిళా రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్తో ముడిపెట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో పార్లమెంటులో వాడివేడి చర్చకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ప్రారంభమైన మూడు రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ […]
Date : 16-04-2026 - 10:57 IST -
#Andhra Pradesh
Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఇది ఉద్విగ్న క్షణం… కలలు నిజమైన క్షణం… ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన క్షణం… కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు, భారత ప్రజాస్వామ్య గొంతుకలు అన్నీ ఏకగ్రీవంగా అమరావతినే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ముక్తకంఠంతో నినదించాయి.
Date : 02-04-2026 - 4:46 IST -
#Andhra Pradesh
Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్సభ ఆమోదించింది. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఏపీ పునర్విభజన సవరణ చట్టం బిల్లు పేరుతో బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ అనంతరం, లోక్సభ అమరావతి బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా మరో అడుగు ముందుకు పడింది. అమరావతికి చట్టబద్ధత కల్పించే […]
Date : 01-04-2026 - 2:29 IST -
#Andhra Pradesh
లోక్సభలో నాటుకోడి ధరలపై వైసీపీ ఎంపీ అవినాశ్రెడ్డి ఆవేదన
Avinash Reddy పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. లోక్సభలో ఆంధ్రప్రదేశ్లో చికెన్ ధరల అంశం చర్చకు వచ్చింది. కడప వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి రాష్ట్రంలో చికెన్ ధరల అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో నాటుకోడి ధరలు మటన్ కంటే ఎక్కువగా ఉన్నాయన్నారు. అసలు ఈ ధరలు పెరిగినట్లు ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించారు. పౌల్ట్రీ రైతుల కోసం కేంద్రం రోగ నియంత్రణ, బయో సెక్యూరిటీ, బీమా చర్యలు తీసుకుంటుందా అని అడిగారు. ఒకవేళ కేంద్రం చర్యలు తీసుకోకపోతే […]
Date : 04-02-2026 - 10:53 IST -
#India
‘వీబీ జీ రామ్ జీ’ బిల్లుకు లోక్సభ ఆమోదం
‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్’ (VB-జీ రామ్ జీ) అనే పేరుతో రూపొందించిన ఈ బిల్లుకు గురువారం లోక్సభలో ఆమోదం లభించింది.
Date : 18-12-2025 - 2:57 IST -
#Telangana
Urea : తెలంగాణలో యూరియా కష్టాలు.. పార్లమెంట్లో గళం విప్పిన ఎంపీ చామల కిరణ్
Urea : కేంద్ర ప్రభుత్వం నుండి యూరియా సరఫరాలో తీవ్ర జాప్యం జరగడంతో, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
Date : 19-08-2025 - 2:03 IST -
#Telangana
Loksabha : సింగరేణి వాసుల కోసం లోక్ సభలో గళం విప్పిన ఎంపీ వంశీ కృష్ణ గడ్డం
Loksabha : వందే భారత్ రైలు వంటి హైస్పీడ్ కనెక్టివిటీ వచ్చినట్లయితే ఉత్తర తెలంగాణ వాసులకు హైదరాబాద్, విజయవాడ, చెన్నై వంటి నగరాలకు ప్రయాణించడం సులభతరంగా మారుతుంది
Date : 30-07-2025 - 1:51 IST -
#Speed News
National Sports Bill: భారత క్రీడల పాలనలో నూతన శకం.. అత్యున్నత క్రీడా సంస్థగా జాతీయ క్రీడా బోర్డు!
ఇప్పటివరకు జాతీయ స్థాయి క్రీడా సంస్థలకు భారత ఒలింపిక్ సంఘం గుర్తింపు ఇచ్చేది. ఇకపై ఈ అధికారం NSBకి సంక్రమిస్తుంది. జాతీయ స్థాయి క్రీడా సంస్థగా గుర్తింపు పొందాలనుకునే ఏ క్రీడా సంస్థ అయినా నేరుగా బోర్డులో దరఖాస్తు చేసుకోవచ్చు.
Date : 23-07-2025 - 8:10 IST -
#India
Loksabha : జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లు..లోక్సభ నిరవధిక వాయిదా
జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా లోక్సభ, రాజ్యసభ రెండింటికి చెందిన 39 మంది ఎంపీలతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటికి జమిలి బిల్లును పంపించారు.
Date : 20-12-2024 - 12:37 IST -
#India
Parliament : అదానీ అంశంపై గందరగోళం.. వాయిదా పడిన ఉభయసభలు
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలో విపక్ష పార్టీల నేతలు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే రాజ్యసభ సమావేశాలను ఛైర్మన్ ఎల్లుండికి వాయిదా వేశారు. మరోవైపు లోక్ సభ సమావేశాలను సైతం స్పీకర్ ఎల్లుండికి వాయిదా వేశారు.
Date : 25-11-2024 - 12:56 IST -
#Telangana
Singareni Privatization: సింగరేణి సేఫ్, ప్రవేటీకరణ ఆలోచన లేదు: కిషన్ రెడ్డి
తెలంగాణలో సింగరేణి కాలరీస్ కంపెనీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, దానిని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి బుధవారం తెలిపారు.
Date : 24-07-2024 - 2:22 IST -
#Telangana
KTR: లోక్సభ బరిలో కేటీఆర్, కేసీఆర్ ఆదేశిస్తే పోటీకి సై!
KTR: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని ఫిక్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ను లోక్సభ ఎన్నికల్లో పోటీచేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన సికింద్రాబాద్, లేదా మల్కాజిగిరి నుంచి బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఇదే అంశంపై చర్చ వచ్చినప్పుడు కేటీఆర్ సానుకూలత చూపలేదట. అలా అని […]
Date : 07-01-2024 - 1:22 IST -
#Telangana
BRS Vs Congress: బీఆర్ఎస్ బిగ్ స్కెచ్, సోనియా, ప్రియాంక గాంధీలపై కవిత పోటీ!
BRS Vs Congress: లోక్సభ ఎన్నికలతో తమ ప్రభావాన్ని తిరిగి పొందేందుకు BRS ఇప్పట్నుంచే వ్యూహాలు రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో ఊపు మీద ఉన్న రాష్ట్ర కాంగ్రెస్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లేదా పార్టీ పార్లమెంటరీ బోర్డు చైర్పర్సన్ సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేసేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ రంగంలోకి దిగుతున్నాయి. అయితే BRS నాయకత్వం… మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు కుమార్తె కవిత, ప్రియాంక లేదా సోనియా గాంధీలలో […]
Date : 05-01-2024 - 3:54 IST -
#Telangana
PM Modi: దక్షిణాదిపై బీజేపీ గురి, తెలంగాణ నుంచి ఎంపీగా మోడీ పోటీ!
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది.
Date : 19-12-2023 - 3:54 IST