Loksabha
-
#Telangana
Urea : తెలంగాణలో యూరియా కష్టాలు.. పార్లమెంట్లో గళం విప్పిన ఎంపీ చామల కిరణ్
Urea : కేంద్ర ప్రభుత్వం నుండి యూరియా సరఫరాలో తీవ్ర జాప్యం జరగడంతో, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
Date : 19-08-2025 - 2:03 IST -
#Telangana
Loksabha : సింగరేణి వాసుల కోసం లోక్ సభలో గళం విప్పిన ఎంపీ వంశీ కృష్ణ గడ్డం
Loksabha : వందే భారత్ రైలు వంటి హైస్పీడ్ కనెక్టివిటీ వచ్చినట్లయితే ఉత్తర తెలంగాణ వాసులకు హైదరాబాద్, విజయవాడ, చెన్నై వంటి నగరాలకు ప్రయాణించడం సులభతరంగా మారుతుంది
Date : 30-07-2025 - 1:51 IST -
#Speed News
National Sports Bill: భారత క్రీడల పాలనలో నూతన శకం.. అత్యున్నత క్రీడా సంస్థగా జాతీయ క్రీడా బోర్డు!
ఇప్పటివరకు జాతీయ స్థాయి క్రీడా సంస్థలకు భారత ఒలింపిక్ సంఘం గుర్తింపు ఇచ్చేది. ఇకపై ఈ అధికారం NSBకి సంక్రమిస్తుంది. జాతీయ స్థాయి క్రీడా సంస్థగా గుర్తింపు పొందాలనుకునే ఏ క్రీడా సంస్థ అయినా నేరుగా బోర్డులో దరఖాస్తు చేసుకోవచ్చు.
Date : 23-07-2025 - 8:10 IST -
#India
Loksabha : జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లు..లోక్సభ నిరవధిక వాయిదా
జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా లోక్సభ, రాజ్యసభ రెండింటికి చెందిన 39 మంది ఎంపీలతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటికి జమిలి బిల్లును పంపించారు.
Date : 20-12-2024 - 12:37 IST -
#India
Parliament : అదానీ అంశంపై గందరగోళం.. వాయిదా పడిన ఉభయసభలు
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలో విపక్ష పార్టీల నేతలు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే రాజ్యసభ సమావేశాలను ఛైర్మన్ ఎల్లుండికి వాయిదా వేశారు. మరోవైపు లోక్ సభ సమావేశాలను సైతం స్పీకర్ ఎల్లుండికి వాయిదా వేశారు.
Date : 25-11-2024 - 12:56 IST -
#Telangana
Singareni Privatization: సింగరేణి సేఫ్, ప్రవేటీకరణ ఆలోచన లేదు: కిషన్ రెడ్డి
తెలంగాణలో సింగరేణి కాలరీస్ కంపెనీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, దానిని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి బుధవారం తెలిపారు.
Date : 24-07-2024 - 2:22 IST -
#Telangana
KTR: లోక్సభ బరిలో కేటీఆర్, కేసీఆర్ ఆదేశిస్తే పోటీకి సై!
KTR: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని ఫిక్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ను లోక్సభ ఎన్నికల్లో పోటీచేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన సికింద్రాబాద్, లేదా మల్కాజిగిరి నుంచి బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఇదే అంశంపై చర్చ వచ్చినప్పుడు కేటీఆర్ సానుకూలత చూపలేదట. అలా అని […]
Date : 07-01-2024 - 1:22 IST -
#Telangana
BRS Vs Congress: బీఆర్ఎస్ బిగ్ స్కెచ్, సోనియా, ప్రియాంక గాంధీలపై కవిత పోటీ!
BRS Vs Congress: లోక్సభ ఎన్నికలతో తమ ప్రభావాన్ని తిరిగి పొందేందుకు BRS ఇప్పట్నుంచే వ్యూహాలు రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో ఊపు మీద ఉన్న రాష్ట్ర కాంగ్రెస్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లేదా పార్టీ పార్లమెంటరీ బోర్డు చైర్పర్సన్ సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేసేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ రంగంలోకి దిగుతున్నాయి. అయితే BRS నాయకత్వం… మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు కుమార్తె కవిత, ప్రియాంక లేదా సోనియా గాంధీలలో […]
Date : 05-01-2024 - 3:54 IST -
#Telangana
PM Modi: దక్షిణాదిపై బీజేపీ గురి, తెలంగాణ నుంచి ఎంపీగా మోడీ పోటీ!
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది.
Date : 19-12-2023 - 3:54 IST -
#Telangana
Asaduddin Owaisi: పోటీకి దూరంగా అసదుద్దీన్ ?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 2023లో జరగనున్నాయి. ఇటీవలే అధికార పార్టీ బీఆర్ఎస్ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. మొదటి జాబితాలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 15 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు
Date : 23-09-2023 - 2:27 IST -
#India
Women quota bill in LS : మహిళా రిజర్వేషన్ ! దైవం ఇచ్చిన అవకాశమన్న మోడీ!!
Women quota bill in LS : మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
Date : 19-09-2023 - 3:38 IST -
#India
Rahul Flying Kiss : రాహుల్ ఫ్లైయింగ్ కిస్, మంత్రి స్మృతి ఇరానీ సీరియస్
రాహుల్ గాంధీ (Rahul Flying Kiss) మరో వివాదంకు తెరదీశారు. ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ వెళ్లారని మంత్రి స్మృతీ ఇరానీ ఆరోపణలకు దిగారు.
Date : 09-08-2023 - 2:46 IST -
#India
Rahul Disqualified : చింపిన ఆర్డినెన్స్ రాహుల్ పై వేటేసింది.!
అనర్హతపై (Rahul Disqualified)జూలై 10, 2013 నాడు సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేసేలా
Date : 24-03-2023 - 4:00 IST -
#Telangana
Revanth on Modi: మోడీ పాలనలో రూపాయి పతనం.. బీజేపీని నిలదీసిన రేవంత్!
పార్లమెంట్ సమావేశాల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 12-12-2022 - 2:19 IST -
#India
Loksabha : లోక్ సభలో `పెట్రో` మంటలు
ఇంధన ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్, టీఎంసీ, శివసేన సహా విపక్ష సభ్యులు సోమవారం లోక్సభ నుంచి వాకౌట్ చేశారు.
Date : 04-04-2022 - 4:31 IST