Lok Sabha Polls
-
#India
EVM Rigging: లోక్సభ ఎన్నికల్లో భారీగా ఈవీఎం రిగ్గింగ్
373 లోక్సభ నియోజకవర్గాల్లో ఈవీఎం ఓటింగ్ లో అవకతవకలు జరిగాయని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధినేత వామన్ మెష్రామ్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
Date : 15-06-2024 - 4:03 IST -
#India
Lok Sabha Poll : దేశ వ్యాప్తంగా అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థులు వీరే
ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థుల వివరాలు చూద్దాం
Date : 05-06-2024 - 5:40 IST -
#India
Muslim MPs : ఈసారి 15 మంది ముస్లింలు లోక్సభకు..
ఈ లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల తరఫున 78 మంది ముస్లిం అభ్యర్థులు పోటీ చేశారు.
Date : 05-06-2024 - 8:23 IST -
#India
Kerala : కేరళలో 9 స్థానాల్లో ఎల్డిఎఫ్ ముందంజ
Lok Sabha Elections Counting: మంగళవారం ఉదయం 8 గంటలకు లోక్సభ ఎన్నికల ఓట్ట లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్నారు. We’re now on WhatsApp. Click to Join. కాగా, కేరళలో ఎల్డిఎఫ్ లీడింగ్ లో ఉంది. కేరళలో ఎల్డిఎఫ్ కు 9 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతుంది. యూడిఎఫ్ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 1 స్థానాల్లో […]
Date : 04-06-2024 - 9:15 IST -
#India
Lok Sabha Polls Phase 7 : ఈవీఎం, VVPATను ఎత్తుకెళ్లి చెరువులో పడేశారు
పోలింగ్ బూత్ లోకి పోలింగ్ ఏజెంట్లను అనుమతించకపోవడంతో.. కొంతమంది లోపలికి చొరబడి ఈవీఎం, VVPATను ఎత్తుకెళ్లి, పక్కనే ఉన్న చెరువులో పడేశారు
Date : 01-06-2024 - 10:52 IST -
#India
Lok Sabha Poll : మోడీ ఓడిపోవాలి – పాక్ మాజీ మంత్రి కోరిక
గతంలోనూ ఫవాద్ చౌదరి రాహుల్ గాంధీకి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అనుకూలంగా పలుమార్లు కామెంట్స్ చేశారు
Date : 29-05-2024 - 4:04 IST -
#Andhra Pradesh
AP: ఏపిలో మూడు రోజులపాటు మద్యం షాపులు బంద్
Liquor Shops Closed: ఆంధ్రప్రదేశ్లో(AP) జూన్3,4,5, తేదీల్లో మద్యం(alcohol) అమ్మకాలపై నిషేధం(Prohibition) విధిస్తున్నట్లు ఏపి డీజీపీ హరీశ్ గుప్తా(AP DGP Harish Gupta) తెలిపారు. ఏపిలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కౌంటింగ్(Election Counting) నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ముందుజాగ్రత్త చర్యలగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలిని ఆదేశించింది. We’re now on WhatsApp. Click to Join. ఈ క్రమంలోనే […]
Date : 29-05-2024 - 10:37 IST -
#India
Lok Sabha Polls : బిజెపి గెలుపు కష్టమే అంటున్న పరకాల ప్రభాకర్
2019 సమయంలో పుల్వామా ఉగ్రదాడిని రాజకీయంగా వాడుకున్నారు. జవాన్ల మరణాలను రాజకీయంగా వాడుకుని దేశభక్తి పేరుతో రాజకీయం చేసి గెలిచారని పరకాల ప్రభాకర్ చెప్పుకొచ్చారు
Date : 27-05-2024 - 8:43 IST -
#India
Amit Shah : కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటదు – అమిత్ షా
ఐదు దశల్లో మోడీ 310 సంఖ్యను అధిగమించారని..ఆరో దశలో 400 దాటిందని ధీమా వ్యక్తం చేసారు. ఈ ఎన్నికలతో ఇండియా కూటమి దుమ్ము తుడిచిపెట్టుకుపోయిందని, ఈసారి కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటదు
Date : 27-05-2024 - 6:14 IST -
#India
INDIA : జూన్ 1న ఇండియా కూటమి భేటీ.. ఎందుకో తెలుసా ?
జూన్ 1న(శనివారం) ఢిల్లీ వేదికగా విపక్ష ఇండియా కూటమి పార్టీలు సమావేశం కానున్నాయి.
Date : 27-05-2024 - 3:09 IST -
#India
Lok Sabha Polls : ఐదు విడతల్లో పోలైన ఓట్ల చిట్టా ఇదిగో
లోక్సభ ఎన్నికల ఘట్టానికి సంబంధించిన కీలక సమాచారం బయటికి వచ్చింది.
Date : 25-05-2024 - 8:14 IST -
#India
POK : ఈ పదేళ్లలో పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ ఏం చేసింది?: ఒవైసీ
MP Asaduddin Owaisi: లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. పీఓకే అంశంపై స్పందించారు. పీఓకే(POK) భారత్లో అంతర్భాగమని తాము కూడా చెబుతున్నామని అన్నారు. పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే అంటున్నామన్నారు. కానీ బీజేపీ ఎన్నికల సమయంలోనే ఈ అంశాన్ని తెరపైకి ఎందుకు తీసుకువస్తోంది? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు పీవోకే గురించి పదేపదే మాట్లాడుతున్నారని… ఈ పదేళ్లలో పీఓకేను […]
Date : 22-05-2024 - 5:09 IST -
#India
MARD Party : ఎన్నికల బరిలో పురుషుల రాజకీయ పార్టీ ‘మర్ద్’
దేశంలో మహిళల హక్కుల గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
Date : 14-05-2024 - 12:47 IST -
#Andhra Pradesh
Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల పోలింగ్ ..
దేశ వ్యాప్తంగా నాల్గో దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం ఆరు గంటలకు సాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద లైనులో నిలబడ్డవారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. ఈ విడతలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది.. 96 నియోజకవర్గాల్లో 42 ఏపీ, తెలంగాణల్లోనే ఉన్నాయి. ఈ విడతతో దక్షిణాది రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఉత్తర్ప్రదేశ్ లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, […]
Date : 13-05-2024 - 6:25 IST -
#Telangana
TS : గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం బాగానే ఉంది: సీఈఓ వికాస్ రాజ్
Telangana: రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్పై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్(Chief Election Officer Vikas Raj) మీడియాతో మాటాడారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం బాగానే ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం 50 దాటిందన్నారు. ఇక హైదరాబాద్లో మాత్రమ ఎప్పటిలాగానే ఈ సారి కూడా తక్కువగానే 20 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పారు. అంతేకాక […]
Date : 13-05-2024 - 4:14 IST