Letter
-
#Andhra Pradesh
YS Sharmila : జగన్ కు షర్మిల బహిరంగ లేఖ…
వైసీపీ అధికారంలోకి వచ్చేంతవరకు కొనసాగిన 28 పథకాలను, మీరు అధికారంలోకి రాగానే నిర్లక్ష్యంగా నిలిపివేశారని షర్మిల ఆరోపించారు
Date : 01-05-2024 - 12:50 IST -
#Andhra Pradesh
YS Family : వైఎస్ కుటుంబంలో చిచ్చురేపుతున్న లేఖల పర్వం
వైస్ కుటుంబంలో విభేదాలు మాత్రం రోజు రోజు కు పిక్ స్టేజ్ కి వెళ్తున్నాయి
Date : 26-04-2024 - 5:27 IST -
#India
CJI : సుప్రీం, హైకోర్టుల మాజీ న్యాయమూర్తులు.. సీజేఐ లేఖ
Retired Judges Letter to CJI : తీవ్రమైన ఒత్తిడి, తప్పుడు సమాచారాల ద్వారా న్యాయవ్యవస్థను అణగదొక్కడానికి కొన్ని వర్గాలు యత్నిస్తున్నాయని 21మంది సుప్రీం, హైకోర్టుల మాజీ న్యాయమూర్తులు(Former Judges) సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్(CJI Justice DY Chandrachud)కు లేఖ(letter) రాశారు. సంకుచిత రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు అనైతికమే కాక, దేశ ప్రజాస్వామ్య విలువలకు హానికరమనీ, న్యాయవ్యవస్థ సమగ్రతను […]
Date : 15-04-2024 - 1:18 IST -
#Andhra Pradesh
Purandeswari : ఏపీ చీఫ్ ఎలక్షన్ అధికారికి పురంధేశ్వరి లేఖ..
పలువురు జిల్లా కలెక్టర్లు, బ్యూరోక్రసీలోని కొందరు ఉన్నతాధికారులు వచ్చే రెండు నెలల పాటు దేవాదాయ శాఖ సిబ్బంది సేవలను వినియోగించుకోవద్దని ఏపీ చీఫ్ ఎన్నికల ప్రధాన అధికారికి పురంధేశ్వరి లేఖ రాసారు
Date : 13-04-2024 - 4:48 IST -
#Trending
USA : పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్కి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లేఖ
USA: పాకిస్థాన్(Pakistan) నూతన ప్రధాని షెబాజ్ షరీఫ్(Prime Minister Shebaz Sharif)కు అమెరికా(America) అధ్యక్షుడు జో బైడెన్(President Joe Biden) లేఖ(letter) రాశారు. ప్రపంచ, ప్రాంతీయ సవాళ్లను పరిష్కరించే విషయంలో పాకిస్థాన్కు అమెరికా నిరంతర మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ శాంతి, భద్రతలకు ఇరుదేశాల మధ్య సంబంధాలు కీలకమని అన్నారు. అందరికీ మెరుగైన విద్య, వైద్యం, భద్రత, ఆర్థిక వృద్ధి విషయంలో భాగస్వామ్యం కొనసాగుతుందని బైడెన్ పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజలతో పాటు […]
Date : 30-03-2024 - 12:22 IST -
#India
Supreme Court : న్యాయవ్యవస్థ సమగ్రతకు ముప్పు..500 మంది న్యాయవాదుల సంచలన లేఖ
Supreme Court: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(Chief Justice)కి దాదాపు 500 మందికిపైగా న్యాయవాదులు(Lawyers) లేఖ(letter) రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని లేఖలో పేర్కొన్నారు. లేఖ రాసిన వారిలో ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే, మనన్ కుమార్ మిశ్రా, ఆదిష్ అగర్వాల్, చేతన్ మిట్టల్, పింకీ ఆనంద్, హితేష్ జైన్, ఉజ్వల వార్, ఉదయ్ హోల్లా, స్వరూపమా చతుర్వేది, సహా […]
Date : 28-03-2024 - 11:44 IST -
#Andhra Pradesh
Mudragada Padmanabham : పవన్ కు ముద్రగడ బహిరంగ లేఖ..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) కు కాపు ఉద్యమ నేత ముద్రగడ (Mudragada Padmanabham) బహిరంగ లేఖ (Letter) రాసారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని అభ్యర్థులను ప్రకటించిన జనసేన – టిడిపి..ఇప్పుడు తమ ప్రచారాన్ని స్పీడ్ చేసాయి. నిన్న తాడేపల్లి గూడెంలో ఉమ్మడి సభ పెట్టి కార్యకర్తల్లో జోష్ నింపారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ 24 సీట్ల ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో..ఎందుకు […]
Date : 29-02-2024 - 11:23 IST -
#Telangana
Telangana: బీఆర్ఎస్ పై ఈసీ వేటు? ఇక నో ఎలక్షన్స్
Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీన పడింది. ఒక్కొక్కరు ఆ పార్టీ నుంచి అధికార పార్టీలోకి చేరుతున్నారు.మరోవైపు గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని కాంగ్రెస్ ఎండగడుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం గులాబీ పార్టీని గట్టిగానే దెబ్బ కొట్టింది. ఇదిలా ఉండగా ఆ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపాలని కాంగ్రెస్ ఈసీకి లేఖ రాయడం హాట్ టాపిక్ అయింది. […]
Date : 20-02-2024 - 4:36 IST -
#Andhra Pradesh
Sharmila Letter to Modi : ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ మోడీకి షర్మిల లేఖ
ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Sharmila )..ప్రధాని మోడీ (PM Modi)కి లేఖ రాసారు. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధం అయ్యాయి. ఇప్పటికే టీడీపీ , వైసీపీ తమ ప్రచారాన్ని మొదలుపెట్టగా..బిజెపి , జనసేన లు వచ్చే నెల నుండి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇక ఏపీసీసీ చీఫ్ గా బాధ్యత చేపట్టిన షర్మిల..రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకరావాలని […]
Date : 30-01-2024 - 9:57 IST -
#India
Bharat Jodo Nyay Yatra: రాహుల్ గాంధీ న్యాయ యాత్ర పునఃప్రారంభం
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర పునఃప్రారంభం అయింది. రెండు రోజుల విరామం తర్వాత ఆదివారం పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి జిల్లా నుండి తిరిగి యాత్ర మొదలైంది.
Date : 28-01-2024 - 12:49 IST -
#Telangana
Bandi Sanjay: రైల్వే మంత్రికి బండి సంజయ్ లేఖ.. రద్దైన రైళ్ల కోసం రిక్వెస్ట్
ఉత్తర భారతదేశం నుంచి రద్దయిన రైళ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతూ బీజేపీ లోక్సభ సభ్యుడు బండి సంజయ్ కుమార్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాశారు. సీజన్లో దాదాపు 1.50 లక్షల మంది ప్రయాణికులను తీసుకువెళ్లే 60 ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. కొందరు అయ్యప్ప భక్తులు తమ వార్షిక తీర్థయాత్ర కోసం శబరిమలకు వెళ్లేందుకు సహకరించాలని కోరుతూ తనను కలిశారని తెలిపారు. జనవరి 22న జరగనున్న భవ్య ప్రాణ ప్రతిష్ట […]
Date : 29-12-2023 - 11:49 IST -
#Cinema
Bigg Boss7: బిగ్ బాస్ పై హైకోర్టుకు సిపిఐ నారాయణ లేఖ
రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 7 అనంతరం చోటుచేసుకున్న హింస, విధ్వంసంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.
Date : 21-12-2023 - 7:50 IST -
#Telangana
Foxconn Letter: ఫాక్స్కాన్ నకిలీ లేఖపై డీకే క్లారిటీ
యాపిల్ ఎయిర్పాడ్ తయారీ ప్లాంట్ను హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించాలని ఫాక్స్కాన్ గ్రూప్నకు లేఖ రాశానన్న వాదనను కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తోసిపుచ్చారు.
Date : 04-11-2023 - 5:32 IST -
#Telangana
Telangana: కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్రపతికి కాంగ్రెస్ లేఖ
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కుప్పకూలిన ఘటనపై సీబీఐ విచారణకు , గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తెలంగాణ కాంగ్రెస్ కోరింది.
Date : 04-11-2023 - 3:09 IST -
#Telangana
KCR Health Belletin: కేసీఆర్ ఆరోగ్యంపై గోప్యత ఎందుకు? గత ముఖ్యమంత్రుల పరిస్థితేంటి?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత రెండు వారాలుగా బహిరంగంగా కనిపించడం లేదని, సిఎం మెడికల్ బులెటిన్లు విడుదల చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని బిజెపి నేత మర్రి శశిధర్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు లేఖ రాశారు.
Date : 09-10-2023 - 10:36 IST