Lakshmi Narasimha Swamy
-
#Speed News
Yadagirigutta: ఇక నుంచి లడ్డు ఫ్రీ.. అంతేకాదు పులిహోర కూడా
Yadagirigutta: తెలంగాణ రాష్ట్రంలో భక్తి పంథాలో ప్రముఖ స్థానం కలిగిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రతి రోజూ వేలాది మంది భక్తులతో కళకళలాడుతుంది.
Date : 13-06-2025 - 11:27 IST -
#Telangana
CM Revanth Reddy: ఇవాళ యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
CM Revanth Reddy: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేకం అద్భుతంగా జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగే ఈ మహోత్సవం, ఆలయ వైభవాన్ని మరింత పెంచనుంది. భక్తుల రద్దీ, ప్రత్యేక దర్శనాల ఏర్పాట్లతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగనున్నాయి.
Date : 23-02-2025 - 9:44 IST -
#Devotional
Ahobilam: అహోబిలం నరసింహస్వామి ప్రసాదంతో ఆరోగ్యమస్తు!
ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత ఉన్నట్టుగా.. ఒక్కో ప్రసాదానికి ఒక్కో విశిష్టత ఉంటుంది.
Date : 30-09-2023 - 11:29 IST -
#Devotional
Mattapally: మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం.. మట్టపల్లి
పూర్వకాలంలో 11 వ శతాబ్దంలో కృష్ణానదికి మరోవైపునున్న గుంటూరు జిల్లా, దాచేపల్లి మండలంలోని తంగెడ ప్రాంతాన్ని అనుముల మాచిరెడ్డి ప్రభువు పరిపాలించేవాడు.
Date : 05-03-2023 - 6:00 IST -
#Telangana
Yadadri : రికార్డు స్థాయిలో యాదాద్రి నరసింహుడి ఆదాయం…చరిత్రలోనే మొదటిసారిగా కోటికిపైగా..!!
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక…ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆలయంపై ప్రత్యేక ద్రుష్టి సారించారు. వేల కోట్లతో ఆలయానికి కొత్తరూపును తీసుకువచ్చారు. ఇప్పుడు చరిత్రలో మొదటిసారిగా స్వామివారి ఆదాయం కోటికి పైగా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. కార్తీకమాసం ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్దెత్తున వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఒక్కరోజే 1.09.82.000 ఆదాయం వచ్చినట్లు […]
Date : 14-11-2022 - 9:06 IST -
#Telangana
Yadadri Temple: తెలంగాణ ఇలవేల్పు లక్ష్మీనరసింహస్వామి దర్శనం జన్మజన్మల పుణ్యఫలం
తెలంగాణ ఇలవేల్పు. భక్తులపాలిట కొంగుబంగారం. ప్రతీ సంవత్సరం కుటుంబమంతా కనీసం ఒక్కసారైనా యాదగిరిగుట్టకు వెళ్లి ఆ భగవంతుడిని దర్శించుకోవడం తెలంగాణ ప్రజలకు అలవాటు. ఇప్పుడు గుడి పునర్నిర్మాణంతో కొత్త శోభను సంతరించుకుంది. పూర్తిగా కృష్ణశిలలతోనే నిర్మాణమైంది. శిల్పకళను చూడడానికి రెండు కళ్లూ చాలవు.
Date : 28-03-2022 - 10:25 IST