Lakhimpur Kheri
-
#India
5 Dead: విషాద ఘటన.. రక్షించడానికి వెళ్లి ఐదుగురు దుర్మరణం
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri)లో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించగా (5 Dead), 10 మందికి పైగా గాయపడ్డారు. చౌకీ రాజాపూర్ పరిధిలోని పాంగి ఖుర్ద్ గ్రామంలోని బహ్రైచ్ రహదారిపై కారు- స్కూటీ ఢీకొన్నట్లు చెబుతున్నారు. అనంతరం స్థానికులు వారికి సహాయం చేసేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Published Date - 07:42 AM, Sun - 29 January 23 -
#India
Lakhimpur-Kheri: ఘటనపై సిట్ నివేదిక
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్ ఖేరీ హింసాత్మక ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) విచారణ వేగవంతం చేసింది. ఈ ఘటనలో సిట్ 5000 పేజీల ఛార్జ్షీట్ను సోమవారం లఖింపుర్ ఖేరీలోని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కు సమర్పించారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. లఖింపుర్ ఉద్రిక్తతలు జరిగిన సమయంలో ఆశిష్ మిశ్ర ఘటనాస్థలంలోనే ఉన్నారని […]
Published Date - 02:50 PM, Mon - 3 January 22 -
#India
India: మోడీ గారు మీ మౌనానికి అర్థం ఏంటి ?
లఖీంపుర్ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర సహాయక హోంమంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్ర కారు దూసుకెళ్లడంతో ఆ ఘటనలో 8మంది చనిపోవడం తెలిసిందే.
Published Date - 04:29 PM, Fri - 17 December 21