Kranti Goud
-
#India
Kranti Goud: ఆ మహిళా క్రికెటర్కు రూ. కోటి నజరానా ప్రకటించిన సీఎం!
ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. జట్టుకు ప్రపంచ కప్ టైటిల్ను అందించడంలో బంతితో ముఖ్యపాత్ర పోషించిన క్రాంతి గౌడ్ కోటీశ్వరురాలైంది.
Published Date - 04:35 PM, Mon - 3 November 25