Karnool
-
#Andhra Pradesh
Investments : ఆంధ్రప్రదేశ్కు మరోసారి భారీ పెట్టుబడులు
Investments : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా మరో మహత్తర పెట్టుబడి రానుంది. దేశవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్తు రంగంలో వేగంగా ఎదుగుతున్న ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (SAEL Industries) రాష్ట్రంలో రూ.22,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను
Date : 06-11-2025 - 2:57 IST -
#Andhra Pradesh
Brookfield Corporation : కర్నూల్ లో మెగావాట్ల హైబ్రిడ్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్
Brookfield Corporation : ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక శక్తి రంగానికి మరొక పెద్ద బూస్ట్ లభించింది. కర్నూలు జిల్లాలో బ్రుక్ఫీల్డ్ సంస్థ చేపడుతున్న 1,040 మెగావాట్ల హైబ్రిడ్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్కు రూ.7,500 కోట్ల నిధులను రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (REC) ఆమోదించింది
Date : 03-11-2025 - 12:31 IST -
#Andhra Pradesh
Kaveri Travels : బస్సు ప్రమాదం.. హైదరాబాద్ లో అన్ని కార్యాలయాలను మూసివేసిన కావేరి ట్రావెల్స్
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు దగ్ధమైన ఘటన అందరిలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వేగంగా వస్తున్న బస్సును ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ బస్సు ముందు భాగంలో చిక్కుకుపోయి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 39 మంది […]
Date : 24-10-2025 - 12:26 IST -
#Andhra Pradesh
Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ
Rayalaseema : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా డ్రోన్ రంగంలో కర్నూలు జిల్లా దేశానికి గర్వకారణంగా మారబోతోందని అన్నారు
Date : 16-10-2025 - 10:29 IST -
#Andhra Pradesh
Tomato Price: భారీగా పడిపోయిన టమాటా ధరలు.. రైతన్న కన్నీరు
Tomato Price: దేశవ్యాప్తంగా టమాటా పంట పెద్ద ఎత్తున రావడంతో డిమాండ్ కంటే సప్లై ఎక్కువైంది. రవాణా ఖర్చులు పెరిగిన కారణంగా తక్కువ ధరలకు కూడా కొనుగోలుదారులు ఆసక్తి చూపడం లేదు
Date : 14-09-2025 - 5:30 IST -
#Andhra Pradesh
Diamond : కర్నూల్ లో కూలీకి జాక్పాట్ తగిలింది
Diamond : మద్దికెర మండలం పెరవలిలో ఒక వ్యవసాయ కూలీకి వజ్రం దొరకగా, దానిని రూ.1.5 లక్షలకు విక్రయించినట్లు సమాచారం
Date : 26-05-2025 - 6:59 IST -
#Devotional
Srisailam: రేపు శ్రీశైలంలో కుంభోత్సవం.. జరిగే పూజలివే
Srisailam: శ్రీశైలంలో శుక్రవారం భ్రమరాంబాదేవికి కుంభోత్సవం జరుగనున్నది. ప్రతీ సంవత్సరం చైత్రమాసంలో అమ్మవారికి సాత్వికబలిని సమర్పించేందుకు పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారాలలో (ఏరోజు ముందుగా వస్తే ఆ రోజున) ఈ ఉత్సవం నిర్వహించబడుతోంది. ఈ కుంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాత కాలపూజల అనంతరం శ్రీ అమ్మవారికి ఆలయ అర్చకులు నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమపూజలను జపపారాయణలను నిర్వహిస్తారు. ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ ఎప్పటివలనే ఏకాంతంగానే జరిపించబడుతాయి. ఈ పూజాదికాల తరువాత శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి కొబ్బరికాయలు, […]
Date : 25-04-2024 - 6:52 IST -
#Andhra Pradesh
Kurnool Politics: వైసీపీతో టచ్ లోకి కీలక నేత.. కర్నూల్ టీడీపీకి షాక్
టీడీపీ తనకు పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. వాస్తవానికి జిల్లాలో కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్కు మంచి పట్టు ఉంది. అయితే కేఈ ప్రభాకర్ రాజీనామా కర్నూల్ టీడీపీని కుదిపేసింది.
Date : 10-04-2024 - 2:55 IST -
#Devotional
Srisailam: శ్రీశైలం భక్తులపై అటవీ శాఖ అధికారుల ఆంక్షలు..
Srisailam: యేటా మహాశివరాత్రి, ఊగాధి పర్వధినాల్లో స్వామి అమ్మవార్ల ధర్శనం కోసం దట్టమైన అడవిలో భక్తులు కాలినడకన వెళ్తుంటారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక నుంచి లక్షలాధి మంధి భక్తులు భ్రమర సమెత మల్లికార్జున స్వామి వార్లను ధర్శనం చేసుకుంటారు. మహాశివారాత్రి పురష్కరించుకుని ఈ యేడాధి ఐధు లక్షల మంధి భక్తులు కాలినడకన వెళ్ళే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఒక్కో భక్తుడి నుంచి రూ.10 వసూలు చేయాలని ఆటవీశాఖ నిర్ణయించింధి. ఆత్మకూరు నుంచి […]
Date : 26-02-2024 - 11:43 IST -
#Andhra Pradesh
YSR Rythu Bharosa: 52.3 లక్షల మంది రైతుల అకౌంట్లోకి రూ.5,500 జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకంలో మొదటి విడత కింద అర్హులైన 52.3 లక్షల మంది రైతులకు రూ.5,500 ఆర్థిక సహాయాన్ని జమ చేశారు.
Date : 01-06-2023 - 6:47 IST -
#Andhra Pradesh
KA Paul: వైఎస్ అవినాష్ రెడ్డిని కలిసిన కేఏ పాల్
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వైస్ వివేకా హత్య కేసుపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సీబీఐ పలువురిని అరెస్ట్ చేయగా ప్రస్తుతం వైస్ అవినాష్ రెడ్డిని విచారిస్తుంది.
Date : 25-05-2023 - 6:33 IST -
#Andhra Pradesh
YS Viveka Murder Case: వైస్ సునీతపై అనుమానం వ్యక్తం చేసిన వైస్ఆర్ సోదరి
వైస్ వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన సీబీఐ తాజాగా వైస్ అవినాష్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది
Date : 24-05-2023 - 4:23 IST -
#Andhra Pradesh
Tomato Price : భారీగా పడిపోయిన టమాటా ధర.. రైతుల కంట కన్నీరే
టమాటా ధర భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పండించిన పంటకు కనీసం పెట్టుబడులు కూడా
Date : 30-12-2022 - 8:45 IST -
#Andhra Pradesh
దేవరగట్టు.. కొట్టరాకొట్టు.. కర్రల యుద్ధంలో పగులుతున్న తలలు!
అదొక ట్రెడిషనల్ ఫైట్.. అక్కడికొచ్చేవాళ్లు రెండు వర్గాలుగా విడిపోతారు. పెద్ద పెద్ద కర్రలను చేతిలోకి తీసుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. ఈ యుద్ధంలో కొందరు గాయాలపాలు కావచ్చు.. ఇంకొందరు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు.
Date : 16-10-2021 - 5:11 IST