HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Forest Department Officials Restrictions On Srisailam Devotees

Srisailam: శ్రీశైలం భక్తులపై అటవీ శాఖ అధికారుల ఆంక్షలు..

  • Author : Balu J Date : 26-02-2024 - 11:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Srisailam
Srisailam

Srisailam: యేటా మహాశివరాత్రి, ఊగాధి పర్వధినాల్లో స్వామి అమ్మవార్ల ధర్శనం కోసం దట్టమైన అడవిలో భక్తులు కాలినడకన వెళ్తుంటారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక నుంచి లక్షలాధి మంధి భక్తులు భ్రమర సమెత మల్లికార్జున స్వామి వార్లను ధర్శనం చేసుకుంటారు. మహాశివారాత్రి పురష్కరించుకుని ఈ యేడాధి ఐధు లక్షల మంధి భక్తులు కాలినడకన వెళ్ళే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఒక్కో భక్తుడి నుంచి రూ.10 వసూలు చేయాలని ఆటవీశాఖ నిర్ణయించింధి. ఆత్మకూరు నుంచి మొదధలైన కాలినడక వెంకటాపురం, నాగలూటీ, దామెరకుంట, మటంబావి, భీముని కొలను, ఇలకైలాసం వరకు కొనసాగుతుంధి.

దాదాపు 40కీ.మీ నల్లమల అడవిలో నడక మార్గంలో వెళ్లాల్సి ఉంటుంధి. అయితే పల్లెకట్ట వద్ధ ఆటవీసిబ్బంధి బేస్ క్యాంపు యేర్పాటు చేసి ఒక్కో కాలినడక భక్తుని నుంచి రూ.10 తీసుకుని రశీధు ఇస్తున్నారు. డబ్బులు చెల్లించని భక్తులను వెనక్కి పంపిస్తున్నారు. దీంతో అటవీశాఖ తీరుపై భక్తులూ మండిపడుతున్నారు. డబ్బులు వసూలు చేయడాన్ని నిరశిస్తూ భక్తులు అంధోళన చేపట్టారు. డబ్బు వసూలుకు సంబంధించి ఉత్తర్వు కాపీ చూపమని భక్తులు అడిగితే ఆటవీశాఖ సిబ్బంది నీళ్ళు నములుతున్నారు.

ప్రస్తుతం తమ వద్ద యెలాంటి జీవో లేధని.. అధికారుల స్టాంపు ముధ్రతో ఉన్న రశీధు ఇస్తున్నామని ఆటవీ సిబ్బంది చెబుతున్నారు.  అడవి మార్గంలో అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ ధేవుడి ధర్శనానికి నడిచి వెళ్తూ డబ్బులు యేలా చెల్లించాలని భక్తులు ఆవేధనవ్యక్తం చేస్తున్నారు. ఈసారి మహాశివరాత్రి, ఊగాధికి లక్షల మంధి కాలినడకన శ్రీశైలంకు వస్తారని రెండు నెలలో కోటికి పైగా వసూళు అయ్యే ఆవకాశం ఉంధని భక్తులు చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotees
  • karnool
  • srisailam

Related News

Magha Mela begins grandly at Triveni Sangam

త్రివేణి సంగమంలో ఘనంగా ప్రారంభమైన “మాఘ మేళ”

ప్రతి సంవత్సరం మాఘ మాసంలో నిర్వహించే ఈ పవిత్ర మేళకు దేశ నలుమూలల నుంచి భక్తులు, సాధువులు, సన్యాసులు తరలివస్తారు. ఫిబ్రవరి మాసంలో వచ్చే మహాశివరాత్రితో ఈ మేళ ముగియనుంది.

    Latest News

    • ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

    • వెనక్కు తగ్గిన ఏపీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, సమ్మె విరమణ తో ఊపిరి పీల్చుకున్న ప్రజలు

    • కూలే క్యాన్సర్ అంటే ఏమిటి? ప్ర‌ధాన ల‌క్ష‌ణాలివే!

    • ఏపీలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రేట్ల పెంపు

    • బంగ్లాదేశ్ క్రికెటర్లకు భారీ దెబ్బ.. భారతీయ కంపెనీ కీలక నిర్ణయం!

    Trending News

      • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

      • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

      • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

      • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

      • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd