Karnataka
-
#India
Rahul Gandhi Hindi: `హిందీ భాష`తో రాహుల్ కు ఇరకాటం
హిందీని జాతీయ భాషగా చేయడం కారణంగా కన్నడ గుర్తింపు పోతుందని కర్ణాటకలోని మేధావులు రాహుల్ వద్ద ప్రస్తావించారు.
Published Date - 02:03 PM, Sat - 8 October 22 -
#South
Karnataka : SC/ST రిజర్వేషన్ల పెంపునకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ..!!
అసెంబ్లీ ఎన్నికల ముందు కర్నాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు పెంచుతున్నట్లు ప్రకటించింది.
Published Date - 06:44 AM, Sat - 8 October 22 -
#Speed News
Rain Alert : దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు – భారత వాతావరణ శాఖ
భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న కొద్ది రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది...
Published Date - 08:01 AM, Fri - 7 October 22 -
#India
Suicide : దారుణం…కూతురు దళిత వ్యక్తితో వెళ్లిపోయిందన్న అవమానంతో కుటుంబం మొత్తం..!!
బెంగుళూరులో దారుణం జరిగింది. తమ కూతురు దళిత వ్యక్తితో పారిపోయిందని తెలిసి అవమానంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.
Published Date - 04:59 PM, Wed - 5 October 22 -
#Speed News
Karnataka Dog: 10 కోట్ల శునకంతో సెల్ఫీల కోసం ఎగబడుతున్న జనం..?
సాధారణంగా చాలామంది జంతు ప్రేమికులు ఇంట్లో పిల్లులు, కుక్కలు లాంటి జంతువులను పెంచుకుంటూ ఉంటారు.
Published Date - 10:10 AM, Wed - 5 October 22 -
#South
Crime : దొంగతనం చేశారన్న అనుమానంతో దళితుడిని స్తంభానికి కట్టేసి…రక్షించేందుకు వచ్చిన తల్లిని కూడా…!!
కర్నాటకలో అమానుష ఘటన చోటుచేసుకుంది. చిక్కబళ్లాపూర్ జిల్లాలో 14ఏళ్ల దళిత చిన్నారిని స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన కలకలం రేపింది.
Published Date - 05:14 PM, Sat - 1 October 22 -
#Speed News
Bharat Jodo Yatra : నేడు వర్షం కారణంగా ఆలస్యమైన భారత్ జోడో యాత్ర
కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర శనివారం ఆలస్యమైంది. రాష్ట్రంలో రెండో రోజు పాదయాత్రకు గుండ్లుపేటలో కుండపోత వర్షం కురిసింది. శనివారం ఉదయం 6.30 గంటలకు చామరాజనగర్ జిల్లా తొండవాడి మీదుగా యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. బేగూర్ నుండి ఉదయం 6:30 గంటలకు ప్రారంభం కావాల్సిన భారత్ జోడోయాత్ర 24వ రోజు వర్షం కారణంగా ఆలస్యమైందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీట్ చేశారు. […]
Published Date - 10:32 AM, Sat - 1 October 22 -
#Speed News
Crime: దృశ్యం సినిమా ఎఫెక్ట్..తండ్రిని హత్య చేసిన కూతురు…అసలేం జరిగిందంటే..!!
దృశ్యం సినిమా ఎఫెక్ట్..జనాలపై బాగా పడింది. ఒక హత్య చేయాలన్నది ఈ సినిమా ద్వారా తెలుసుకుంటున్నారు. ఒకటికి పది సార్లు సినిమా చూసి మర్డర్ కు ప్లాన్ చేస్తున్నారు.
Published Date - 07:40 AM, Fri - 30 September 22 -
#India
Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్రలో పాల్గొననున్న సోనియా, ప్రియాంక గాంధీ
రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఆమె కూతురు ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు...
Published Date - 10:31 AM, Sat - 24 September 22 -
#South
Karnataka CM: కర్ణాటకలో పేసీఎం ప్రకంపనలు
పేసీఎం ప్రకంపనలు కర్నాటకను కుదిపేస్తున్నాయి. బెంగళూరులో ఎక్కడ చూసినా ఈ పోస్టర్లే దర్శనమిస్తున్నాయి.
Published Date - 10:30 PM, Fri - 23 September 22 -
#South
Dowry Case : భార్యను చంపేందుకు సుపారీ ఇచ్చిన భర్త.. కారణం ఇదే..?
కట్టుకున్న భార్యను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. ఓ ముఠాకు ‘సుపారీ’ ఇచ్చి ఎలాగైన...
Published Date - 02:54 PM, Thu - 22 September 22 -
#South
Private Videos Murder: నగ్న చిత్రాలను షేర్ చేశాడని డాక్టర్ని హత్య చేసిన ప్రియురాలు.. ఎక్కడో తెలుసా?
ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడిని హతమార్చింది ఒక ప్రియురాలు. ఆమెను నగ్న చిత్రాలను ఆమెకు
Published Date - 04:59 PM, Tue - 20 September 22 -
#South
Bhagavad Gita : విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ…పాఠశాలలో విద్యార్థులకు భగవద్గీత బోధించాలి..!!
కర్నాటక విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై విద్యార్థులకు భగవద్గీతను తప్పనిసరిగా చదవాలని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ సోమవారం ప్రకటించారు.
Published Date - 04:03 PM, Mon - 19 September 22 -
#South
Murugha Mutt: 10ఏళ్లుగా మైనర్లపై మురుగ మఠాధిపతి లైంగిక వేధింపులు.. పోలీసుల విచారణలో వెల్లడి!!
లింగాయత్ సంత్నుశివమూర్తి మురుగ శరణరును కర్నాటక పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Published Date - 03:14 PM, Mon - 19 September 22 -
#South
Teacher Burns Student: కర్ణాటకలో దారుణం.. యూనిఫాంలో మూత్రం పోసుకున్న బాలుడు, వేడి నీళ్లు పోసిన టీచర్!
2వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్ యూనిఫాంలో మూత్రం పోసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన టీచర్ వేడినీళ్లు పోయడంతో 40 శాతం కాలిన గాయాలు అయ్యాయి. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని సంతేకల్లూర్ గ్రామంలో ఘనమఠేశ్వర గ్రామీణ సంస్థ నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలలో గత శుక్రవారం ఈ ఘటన జరిగింది. అఖిత్ అనే విద్యార్థిని లింగసగురు తాలూకా ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉంది. సీసీటీవీలో ఈ దారుణ ఘటన రికార్డ్ అయ్యింది. అఖిత్ యూనిఫాంలో మలవిసర్జన చేశాడని తెలుసుకున్న […]
Published Date - 09:36 PM, Fri - 9 September 22