Kakinada
-
#Andhra Pradesh
AP Woman : ‘‘యజమాని చంపేసేలా ఉన్నాడు కాపాడండి..’’ కువైట్ నుంచి ఏపీ మహిళ సెల్ఫీ వీడియో
కాకినాడ జిల్లా యల్లమిల్లికి చెందిన కుమారికి(AP Woman) 19 ఏళ్ల క్రితం పెళ్లయింది.
Date : 20-11-2024 - 1:31 IST -
#Andhra Pradesh
100 Variety Foods: క్రేజీ అత్త , అల్లుడి కోసం 100 రకాల వంటకాలు
ఆషాడం ముగిసిన తర్వాత మొదటిసారి ఇంటికి వస్తున్న అల్లుడికి ఓ అత్త వంటకాలతో ఆశ్చర్యపరిచింది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా కిరాలం మండలం తామరాడ గ్రామంలో ఓ అత్తగ తన అల్లుడు రవితేజకు 100 రకాల వంటకాలతో ఘనంగా స్వాగతం పలికారు.
Date : 11-08-2024 - 5:38 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : ద్వారంపూడికి దడ పుట్టిస్తున్న పవన్ కళ్యాణ్
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలను ప్రజల ముందు పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాడా..? ద్వారంపూడి చంద్రశేఖర్ ను నడి రోడ్ మీదకు లాగుతా అంటూ గతంలో సవాల్ చేసిన పవన్
Date : 06-07-2024 - 6:53 IST -
#Andhra Pradesh
Dwarampudi : పవన్ చెప్పినట్లే ఈరోజు ద్వారంపూడిని రోడ్డు మీదకు ఈడ్చారు
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన అక్రమ కట్టడాలను కూల్చే పని పెట్టుకుంది
Date : 03-07-2024 - 12:03 IST -
#Andhra Pradesh
AP : దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకునే వ్యక్తి మనకు అవసరమా..? – పవన్
కాకినాడ ఈరోజు మద్యానికి, గంజాయికి, బియ్యం స్మగ్లింగ్ కు, డీజిల్ అక్రమ రవాణాకు, అమ్మాయిలపై అఘాయిత్యాలకు, బ్లేడ్ బ్యాచ్ లకు అడ్డాగా మారిందని
Date : 11-05-2024 - 8:14 IST -
#Andhra Pradesh
Praja Rajyam party: ప్రజారాజ్యం నాశనం కావడానికి కారణం అతనే: పవన్
ప్రజారాజ్యం ... మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ ఇది. ఓ పదిహేనేళ్ళ క్రితం ఈ పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ, కాంగ్రెస్ ఏలుతున్న రోజులవి. 2008 ఆగస్టు 26న ఎన్నో ఆశలు, ఆశయాలతో స్థాపించారు మెగాస్టార్ చిరు. ప్రజారాజ్యంలో యువరాజ్యం సగభాగం. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు.
Date : 27-04-2024 - 10:44 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: పిఠాపురంలో పవన్ పోటీపై చంద్రబాబు టెన్షన్
అమిత్ షా కోరితే లోక్సభ ఎన్నికల్లో కాకినాడ నుంచి పోటీ చేస్తానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీకి మింగుడు పడడం లేదు. నిజానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు
Date : 20-03-2024 - 6:57 IST -
#Andhra Pradesh
Mudragada Join YSRCP: ముద్రగడ కోసం త్యాగానికి సిద్దమైన వంగగీత
కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో జేఎస్పీ అధినేత పవన్తో భేటీ అవుతారని గత కొన్ని నెలలుగా ఊహాగానాలు సాగుతున్నప్పటికీ ఆ భేటీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ముద్రగడ రూటు మార్చే అవకాశం కనిపిస్తుంది.
Date : 03-03-2024 - 2:58 IST -
#Andhra Pradesh
Cock Fight : గోదావరి జిల్లాల్లో రెండోరోజు జోరుగా సాగిన కోడిపందాలు.. చేతులు మారిన కోట్ల రూపాయలు
గోదావరి జిల్లాల్లో కోడిపందాలు జోరుగాసాగాయి. రెండోరోజులు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. పోలీసులు ఆంక్షలు విధించిన పందెం రాయుళ్లు లెక్క చేయలేదు కాకినాడ రూరల్ మండలం వలసపాకల వద్ద కాకినాడ డీఎస్పీ పి.మురళీకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కోడిపందాల బరిని ధ్వంసం చేసి పందెంరాయుళ్లను పోలీసు స్టేషన్కు తరలించారు. కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో కోడిపందాల మైదానంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నిర్వాహకులు పరిస్థితిని అదుపు చేశారు. […]
Date : 16-01-2024 - 6:28 IST -
#Andhra Pradesh
Makar Sankranti: కాకినాడలో కోడిపందాలకు రంగం సిద్ధం
సంప్రదాయా కోడి పందాలపై అధికారిక నిషేధం ఉన్నప్పటికీ సంక్రాంతిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కోడిపందాలు, బెట్టింగ్లతో కూడిన పందాలు ప్రారంభం కానున్నాయి.
Date : 14-01-2024 - 1:54 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : మరోసారి పవన్ కాకినాడ టూర్..3 రోజులే అక్కడే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి కాకినాడ (Kakinada) లో మకాం వేయబోతున్నారు. రేపటి నుండి మూడు రోజుల పాటు పవన్ అక్కడే గడపబోతున్నారు. ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్..పూర్తిగా తన ఫోకస్ ను ఎన్నికల ఫై పెట్టారు. పార్టీ లోకి చేరికలు , అభ్యర్థుల ఎంపిక , ప్రచార కార్యక్రమాలు , ఉమ్మడి కార్యాచరణ కార్యక్రమాలు ఇలా అన్నింటిపై దృష్టి […]
Date : 03-01-2024 - 11:51 IST -
#Speed News
Kakinada: కాకినాడ బీచ్ లో ఇద్దరు మత్స్యకారులు గల్లంతు
ఐదుగురు మత్స్యకారులు చేపల వేటకు వాకలపూడి బీచ్ నుంచి ఫైబర్ బోటులో సముద్రంలోకి బయలుదేరారు.
Date : 21-11-2023 - 4:28 IST -
#Andhra Pradesh
Tragedy : దసరా పండగ వేళ ..విహార యాత్ర ..విషాదం నింపింది
తాళ్లరేవు మండలం గోపలంక వద్ద గోదావరిలో స్నానానికి (Godavari ) తణుకుకు చెందిన ఏడుగురు యువకులు దిగారు. ఈ క్రమంలో నలుగురు గల్లంతు కాగా.. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు
Date : 22-10-2023 - 4:14 IST -
#Andhra Pradesh
Godavari River : గోదావరి నదిలో నలుగురు యువకులు గల్లంతు.. గజ ఈతగాళ్లతో గాలింపు
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోపిలంక గ్రామ సమీపంలో తణుకుకు చెందిన నలుగురు యువకులు గోదావరి నదిలో
Date : 22-10-2023 - 8:16 IST -
#Andhra Pradesh
Murder : కాకినాడలో దారుణం.. ప్రియుడితో కలిసి దత్తత తల్లిన చంపిన కూతురు
కాకినాడలో దారుణం చోటుచేసుకుంది. దత్తత తీసుకున్న తల్లిని ఓ బాలిక తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ ఘటన
Date : 22-10-2023 - 8:08 IST