Kakinada District
-
#Andhra Pradesh
Janasena: రెండు, మూడు తరాల గురించి ఆలోచించే వ్యక్తి పవన్ : నాగబాబు
ప్రజల బాగోగులు చూసే వ్యక్తి పవన్ కల్యాణ్. అలాంటి ఒక గొప్ప వ్యక్తిగా కావాలి.. లేకుంటే ఆయనకు అనుచరుడిగా ఉండాలి. వచ్చే రెండు, మూడు తరాల గురించి ఆలోచించే వ్యక్తి పవన్. దేవుడు అడిగితేనే వరాలిస్తాడు.. కానీ, ఆయన అడగకుండానే వరాలిస్తారని అన్నారు.
Date : 14-03-2025 - 7:23 IST -
#Andhra Pradesh
Janasena : ‘జయకేతనం’..సభా వేదికపై 250 మంది కూర్చునేలా ఏర్పాట్లు
సభా ప్రాంగణంలో 15 ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టనున్నారు. 1700 మంది పోలీసులను ఈ సభ బందోబస్తుకు కేటాయించారు. చిత్రాడ పరిసరాల్లో 9 చోట్ల వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించారు.
Date : 14-03-2025 - 2:35 IST -
#Andhra Pradesh
Pithapuram : 4,5 తేదీలో పిఠాపురంలో పర్యటించన్ను డిప్యూటీ సీఎం
Pithapuram సోమవారం (నవంబర్ 4) ఉదయం రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి రోడ్డుమార్గంలో 11.30 గంటలకు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు జిల్లా పరిషత్ హై స్కూల్ కు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అక్కడ సైన్స్ ల్యాబ్ ను ప్రారంభిస్తారు.
Date : 03-11-2024 - 3:38 IST -
#Andhra Pradesh
YS Sharmila : ప్రతి రైతుకు రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలి: వైఎస్ షర్మిల
YS Sharmila inspected the submerged crops : ఏలేరు రిజర్వాయర్కు వరద పెరగడంతో నీట మునిగిన పంటలను పరిశీలించారు. ఎకరాకు కనీసం రూ.20 నుంచి 25 వేల చొప్పున నష్టపరిహారం రైతులకు అందించాని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు.
Date : 12-09-2024 - 5:56 IST -
#Andhra Pradesh
CM Chandrababu : హెక్టార్ కి 25 వేలు నష్ట పరిహారం..కొత్త ఇళ్లు : సీఎం చంద్రబాబు
CM Chandrababu Visits Flooded Areas: ప్రతి కుటుంబానికి రూ.10 వేలు, కొత్త బట్టలు, కొత్త ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. హెక్టార్ కి 25 వేలు నష్ట పరిహారం ఇస్తామని తెలిపారు. నష్టపోయిన వారికి కొత్త ఇళ్లు కట్టి ప్రభుత్వం ఇస్తుంది అన్నారు.
Date : 11-09-2024 - 5:05 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : వరద ప్రాంతాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన
AP Deputy CM visit to flood affected areas: కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంతాల్లో పర్యటించారు. పిఠాపురం నియోజక వర్గం గొల్లప్రోలులోని జగనన్న కాలనీలో పర్యటించారు. స్ధానికంంగా బోటులో ప్రయాణించి వెళ్లి మరీ వరద బాధితుల్ని కలుసుకున్నారు.
Date : 09-09-2024 - 6:00 IST -
#Andhra Pradesh
Bengal Tiger Roars: ఏపీలో ‘టైగర్’ టెర్రర్!
ఒకే ఒక పులి జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అడవి నాదే.. ఊరు నాదే అంటూ స్వైర విహారం చేస్తోంది.
Date : 11-06-2022 - 4:06 IST -
#Trending
Begger: బిచ్చగాడి రూపంలో చనిపోయిన సాధుపుంగవుడు.. రూపాయి రూపాయి దాచిపెట్టిన ధనం పరులపాలు!
మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎంతోమంది బిచ్చగాళ్లను చూస్తూ ఉంటాము. అలా అడుక్కుంటున్న వాళ్ళు ఎవరు వారి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అన్న విషయాలను ఎవరు పట్టించుకోరు. అయితే ఇలా రోడ్డు సైడ్ ఉన్న బిచ్చగాళ్ళు,యాచకులు చనిపోయిన తరువాత వారు ఎలాంటి వారు ఎక్కడి నుంచి వచ్చారు అన్న సమాచారాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఇప్పటికే పలువురు బిచ్చగాళ్ళు చనిపోయిన తర్వాత వారి వద్ద లక్షలకు లక్షల నోట్ల కట్టలను దాచుకుని వారు చనిపోయిన తర్వాత ఆ విషయాలు […]
Date : 03-06-2022 - 1:21 IST