Jubilee Hills Police Station
-
#Telangana
సిట్ సంచలనం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, రాధాకిషన్ రావులను కలిపి విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. సిట్ అధికారులు జారీ చేసిన నోటీసుల మేరకు ఈ ఉదయం కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకుని సిట్ ఎదుట హాజరయ్యారు. జాయింట్ సీపీ విజయ్కుమార్, ఏసీపీ వెంకటగిరి ఆయనను ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ పీఎస్ లో కొనసాగుతున్న విచారణ ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నట్టు సమాచారం సిట్ విచారణకు హాజరైన కేటీఆర్, రాధాకిషన్ రావు […]
Date : 23-01-2026 - 3:53 IST -
#Speed News
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. రేపు (జనవరి 23, శుక్రవారం) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. రెండు రోజుల క్రితమే హరీశ్ రావును ప్రశ్నించిన అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశం […]
Date : 22-01-2026 - 4:46 IST -
#Telangana
Phone Tapping Case : మరోసారి మాజీ డీఎస్పీ ప్రణీత్రావును విచారించిన సిట్
శనివారం ఉదయం 11 గంటలకు ప్రణీత్ రావు పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. సుమారు ఐదు గంటల పాటు సాగిన ఈ విచారణ సాయంత్రం 4 గంటల సమయంలో ముగిసింది. ఈ కాలవ్యవధిలో అధికారులు ఆయనను వివిధ కోణాల్లో ప్రశ్నించినట్టు సమాచారం.
Date : 21-06-2025 - 5:31 IST -
#Telangana
Mahesh Kumar Goud : ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు
2023 నవంబరులో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో మహేశ్కుమార్ గౌడ్ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయన కీలకంగా పనిచేశారు.
Date : 17-06-2025 - 12:44 IST -
#Cinema
Tollywood Hero : పోలీస్ స్టేషన్ కు బెల్లంకొండ శ్రీనివాస్
Tollywood Hero : మే 13న మధ్యాహ్నం జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 నుంచి జర్నలిస్ట్ కాలనీ వైపు వెళ్లే సమయంలో ఆయన రాంగ్ రూట్లో తన ఇంటికి వెళ్లేందుకు యత్నించారు
Date : 15-05-2025 - 7:19 IST -
#Cinema
Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్పై కేసు.. ఎందుకు ? ఏం చేశారు ?
ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా తెలుగు సినిమాల్లోకి బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sreenivas) ఎంట్రీ ఇచ్చారు.
Date : 15-05-2025 - 2:06 IST -
#Telangana
Sravan Rao : నాలుగోసారి సిట్ విచారణకు హాజరైన శ్రవణ్రావు
ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు. దాని వల్ల జరిగిన లబ్ధిపై అధికారులు ఆరా తీస్తున్నారు. శ్రవణ్రావు ఇచ్చిన వివరాలను బట్టి భవిష్యత్తులో కొందరు రాజకీయ నేతలను విచారించే అవకాశం ఉంది.
Date : 16-04-2025 - 12:28 IST