Jantar Mantar
-
#Telangana
Bandi Sanjay : బీసీల కోసం కాదు? ముస్లింల రిజర్వేషన్ల కోసమే ధర్నా?.. కాంగ్రెస్పై బండి సంజయ్ ఆగ్రహం
తెలంగాణలో బీసీ హక్కుల కోసం తాము పోరాడుతామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీకి నిజమైన ఉద్దేశాలు లేవని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని గుర్తుచేశారు బీసీల గురించి చర్చించమని చెబుతూ, ముస్లింల ఓట్ల కోసమే ముస్లిం డిక్లరేషన్ అమలు చేయాలనుకుంటున్నారు.
Date : 06-08-2025 - 11:26 IST -
#Telangana
Congress : ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, బీసీ సంఘాల సమన్వయంతో మూడు రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద పెద్ద స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకు కేంద్రాన్ని ఒప్పించే లక్ష్యంతో పెద్ద ఎత్తున ప్రజా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయనుంది కాంగ్రెస్.
Date : 05-08-2025 - 11:40 IST -
#India
Kejriwal Five Questions: జంతర్ మంతర్ వేదికగా బీజేపీని ఇరుకున పెట్టిన కేజ్రీవాల్
Kejriwal Five Questions: మోడీ జి పార్టీలను విచ్ఛిన్నం చేయడం మరియు ఈడీ లేదా సిబిఐ లతో బెదిరించడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వాలను పడగొట్టడం సరైనదేనా? అవినీతిపరులని తానే స్వయంగా పిలిచే అవినీతి నేతలను మోదీజీ తన పార్టీలో చేర్చుకున్నారు, ఇలాంటి రాజకీయాలను మీరు అంగీకరిస్తారా? ఆర్ఎస్ఎస్ గర్భం నుంచి బీజేపీ పుట్టింది, బీజేపీ దారితప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్ఎస్ఎస్పై ఉంది, మోడీ జీ తప్పుడు పనులు చేయకుండా మీరు ఎప్పుడైనా ఆపారా?
Date : 22-09-2024 - 6:58 IST -
#India
Kejriwal : రాబోయే ఎన్నికలు అగ్నిపరీక్ష వంటివి: కేజ్రీవాల్
Delhi Assembly elections : ఆప్ పార్టీ నేతలను అవినీతిపరులుగా చూపడానికి ప్రధాని నరేంద్ర మోడీ కుట్రపన్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ తనను, మనీష్ సిసోదియాను అవినీతిపరులుగా చూపి, ప్రజలకు దూరం చేయాలని కుట్రపన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 22-09-2024 - 3:21 IST -
#Telangana
Telangana: ఆమరణ నిరాహార దీక్షకు నేను రెడీ.. కేసీఆర్ రెడీనా?
ఈ రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసేందుకు తేదీ, షెడ్యూల్ను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను డిమాండ్ చేశారు
Date : 24-07-2024 - 6:28 IST -
#India
NEET 2024: సీబీఐపై నమ్మకం లేదు.. నీట్ మళ్ళీ నిర్వహించాల్సిందే: స్టూడెంట్స్
నీట్ పరీక్షలో రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో విద్యార్థుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నీట్ను మళ్లీ నిర్వహించాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ పోరాటంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా పాలుపంచుకుంది.
Date : 23-06-2024 - 4:49 IST -
#Andhra Pradesh
AP Special Status : ఢిల్లీ జంతమంతర్ వద్ద వైస్ షర్మిల ధర్నా
మరికాసేపట్లో ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila)..ఢిల్లీ జంతమంతర్ (Delhi Jantar Mantar) వద్ద ఏపీకి ప్రత్యేక హోదా (AP Special Status) కోసం ధర్నా (Dharna ) చేపట్టబోతున్నారు. రాష్ట్ర పరిస్థితులను జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లి, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధం అయ్యాయి. ఇప్పటికే టీడీపీ […]
Date : 02-02-2024 - 10:12 IST -
#Speed News
Manipur Violence: ఢిల్లీకి చేరిన మణిపూర్ పంచాయితీ
మణిపూర్ హింసని కట్టడి చేయాలనీ 40 సంస్థల ప్రతినిధుల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టారు.
Date : 24-06-2023 - 5:38 IST -
#India
Wrestlers Protest: రెజ్లర్లకు ప్రియాంక గాంధీ సంఘీభావం ..స్పందించిన బ్రిజ్భూషణ్ శరణ్
తమపై లైంగిక వేధింపులకు నిరసనగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టారు రెజ్లర్లు. బ్రిజ్భూషణ్ శరణ్ తమని లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా
Date : 29-04-2023 - 11:14 IST -
#India
Wrestlers Protest: సుప్రీం కోర్టులో రెజ్లర్ల ఇష్యూ
లైంగిక వేధింపుల కారణంగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై దేశంలోని ప్రముఖ రెజ్లర్లు నిరసనకు దిగారు.
Date : 24-04-2023 - 2:35 IST -
#India
Modi Brother’s Dharna: మోడీపై సోదరుడు ప్రహ్లాద మోడీ తిరుగుబాటు
ప్రధాని మోడీ పాలనపై ఆయన సోదరుడు ప్రహ్లాద్ మోడీ తిరగబడ్డారు. పెరిగిన నిత్యావసరాల ధరల భారాన్ని సామాన్యులు భరించలేకపోతున్నారని తెలియచేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో ధర్నాకు దిగారు.
Date : 03-08-2022 - 5:04 IST