Janasena
-
#Andhra Pradesh
Nara Lokesh – Janasena : నారా లోకేష్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనసేన శ్రేణులు
ఏపీ(AP)లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి 175 కు 175 సాదించబోతున్నామని వైసీపీ (YCP) ధీమా వ్యక్తం చేస్తుంటే..తాజాగా లోకేష్ (Nara Lokesh) చేసిన కామెంట్స్ జనసేన కార్యకర్తల్లో ఆగ్రహం నింపుతుంది. ఇప్పటికే టీడీపీ తో జనసేన (Janasena) పొత్తు పెట్టుకోవడం ఫై చాలామంది పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా లోకేష్ ..సీఎం అభ్యర్థి చంద్రబాబే (Chandrababu […]
Published Date - 03:34 PM, Fri - 22 December 23 -
#Andhra Pradesh
AP : ఎన్నికలవేళ జనసేనకు భారీ షాక్.. వైసీపీలోకి కీలక నేత
మరో మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections 2024) జరగబోతున్నాయి..ఈసారి ఎలాగైనా జగన్ (Jagan) ను ఓడించడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పెట్టుకున్నాడు. ఈ క్రమంలో టీడీపీ (TDP) తో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగబోతున్నాడు. ఇప్పటికే అభ్యర్థుల తాలూకా చర్చలు చంద్రబాబు తో జరుపుతున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ కి భారీ షాక్ తగిలింది. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన జనసేన […]
Published Date - 07:48 PM, Mon - 18 December 23 -
#Andhra Pradesh
TDP vs Janasena: టీడీపీ-జనసేన మధ్య విభేదాలు?
టీడీపీ, జనసేన మధ్య విభేదాలు ఉన్నాయా? ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వెంటే ఉన్నాడు. .అయితే పవన్ మాత్రం టీడీపీపై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. సీట్ల పంపకం విషయంలో వారి మధ్య సయోధ్య కుదరలేదా
Published Date - 10:33 AM, Mon - 18 December 23 -
#Andhra Pradesh
Chandrababu: పవన్ ఇంటికి బాబు… పదేళ్ల తర్వాత కీలక భేటీ
టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఆదివారం రాత్రి మాదాపూర్లోని పవన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై
Published Date - 07:15 AM, Mon - 18 December 23 -
#Andhra Pradesh
Balineni Srinivasa Reddy : జనసేన లోకి బాలినేని..?
ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు (AP Assembly Elections 2024) రాబోతున్నాయి. ఈ క్రమంలో మరోసారి సీఎం కుర్చీ దక్కించుకోవాలని జగన్ (Jagan) చూస్తున్నాడు..ఇదే క్రమంలో పార్టీ అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్న నేతలకు ఈసారి టికెట్ ఇచ్చేది లేదని తేల్చేసారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లను మార్చడం..పలువురికి టికెట్ ఇవ్వడం లేదని చెప్పడం చేస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ రాని నేతలంతా టీడీపీ , జనసేన […]
Published Date - 11:00 AM, Sun - 17 December 23 -
#Andhra Pradesh
Nagababu : ఏపీలో నాగబాబు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడం ఫై వైసీపీ ఆగ్రహం
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. మరో మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఇదే క్రమంలో చాలామంది ప్రజలు , యువత , నేతలు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడం మొదలుపెట్టారు. తాజాగా జనసేన నేత నాగబాబు తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకోవడం ఫై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. We’re now on WhatsApp. Click to […]
Published Date - 06:32 PM, Sat - 16 December 23 -
#Speed News
BJP – Janasena : జనసేనకు కటీఫ్.. తెలంగాణలో సర్వేలకు అందని స్థాయిలో సీట్లు సాధిస్తాం : కిషన్ రెడ్డి
BJP - Janasena : 2024 లోక్సభ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
Published Date - 05:37 PM, Fri - 15 December 23 -
#Andhra Pradesh
Pawan Kalyan: అంగన్వాడీల హామీలు నెరవేర్చమంటే వేధిస్తారా? వైసీపీపై పవన్ ఫైర్
అంగన్ వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
Published Date - 04:25 PM, Fri - 15 December 23 -
#Andhra Pradesh
Bunny Vas: జనసేన ప్రచార విభాగం చైర్మన్ గా నిర్మాత బన్నీ వాస్..!
జనసేన పార్టీలో బన్నీ వాస్ (Bunny Vas)కు కీలక బాధ్యతలు అప్పగించారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ప్రచార విభాగం చైర్మన్గా నిర్మాత బన్నీ వాస్ నియమితులయ్యారు.
Published Date - 07:16 AM, Fri - 15 December 23 -
#Andhra Pradesh
CM Jagan : బర్రెలక్క కు వచ్చినన్ని ఓట్లు కూడా దత్తపుత్రుడి పార్టీకి రాలేదు – సీఎం జగన్
పలాసలో ఏర్పాటు చేసిన సభలో ఏపీ సీఎం జగన్ మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై విరుచుకపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క (Barrelakka) కు వచ్చినన్ని ఓట్లు కూడా జనసేన పార్టీ (Janasen Party) కి రాలేదని , కనీసం డిపాజిట్లు కూడా ఆ పార్టీ కి దక్కలేదని ఎద్దేవా చేసారు. గురువారం పలాసలో వైఎస్సార్ సుజలధార డ్రింకింగ్ వాటర్ (YSR Sujaladhara Project) ప్రాజెక్టు తో పాటు కిడ్నీ రీసెర్చ్ […]
Published Date - 02:30 PM, Thu - 14 December 23 -
#Andhra Pradesh
AP News: పవన్ ని నమ్మి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు: సజ్జల
చిల్లర రాజకీయాలు మానుకోవాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
Published Date - 03:50 PM, Wed - 13 December 23 -
#Andhra Pradesh
Pawan Kalyan: నాదేండ్ల ను విడుదల చేయకపోతే విశాఖ వస్తా పోరాడతా: పవన్ కళ్యాణ్
నాదెండ్ల మనోహర్ అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
Published Date - 01:43 PM, Mon - 11 December 23 -
#Andhra Pradesh
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ అరెస్ట్ ..
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టైకూన్ హోటల్ దగ్గర రహదారి మూసివేతకు నిరసనగా జనసేన మహాధర్నా (Janasena Mahadharna) కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఎంపీ MVV సత్యనారాయణ (MVV Satyanarayana)కు వ్యక్తిగత లబ్ధి చేయడానికే ఈ రహదారి మూసివేశారని, ఎంపీకి చెందిన నిర్మాణాలకు వాస్తు దోషం తొలగించేందుకు రోడ్డు మూసివేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపణలు చేశారు. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్తో పాటు కార్యకర్తలు […]
Published Date - 01:15 PM, Mon - 11 December 23 -
#Speed News
Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వంలో ప్రతి శాఖలోనూ అవినీతి జరుగుతోంది
Nadendla Manohar: ప్రస్తుత ప్రభుత్వంలోని ప్రతి శాఖలోనూ అవినీతి జరుగుతోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న మనోహర్ ఇటీవల శ్రీకాకుళం చేరుకుని స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మనోహర్ మాట్లాడుతూ రోజురోజుకు అవినీతి మరింతగా బయటపడుతోందన్నారు. అవినీతికి పాల్పడినట్లు తమ మంత్రులే అంగీకరించారని ఆరోపించారు. మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ మంత్రి కూడా అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఎత్తిచూపారు. మూడు లక్షల ఆవులను […]
Published Date - 12:39 PM, Mon - 11 December 23 -
#Andhra Pradesh
Chandrababu: గెలుపు గుర్రాలకే టికెట్లు: చంద్రబాబు
గెలిచే అవకాశం ఉన్న వారికే టిక్కెట్లు ఇస్తానని, అంతర్గత సర్వేల్లో నేతల పనితీరు బాగాలేకపోతే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
Published Date - 03:52 PM, Sat - 9 December 23