Janasena
-
#Andhra Pradesh
Vijayawada: విజయవాడలో బలహీన పడుతున్న తెదేపా
కేశినేని వెళ్లిపోవడంతో విజయవాడలో టీడీపీ పరిస్థితి క్లిష్టంగా మారింది. స్థానిక నేతలు వైసీపీలోకి భారీగా వచ్చి చేరుతున్నారు. దీంతో నగరంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. తాజాగా విజయవాడలో టీడీపీకి భారీ షాక్ ఎదురైంది
Date : 27-03-2024 - 3:10 IST -
#Andhra Pradesh
Pothina Mahesh : నిరాహారదీక్ష జనసేనకు టికెట్ దక్కేలా చేస్తుందా..?
దేశంలో చాలా కాలంగా సమ్మెలు.. నిరాహారదీక్షలకు పెద్ద ప్రాముఖ్యత ఉంది. స్వాతంత్ర్యం రాకముందు కూడా ఉదాహరణలు మనం చూడవచ్చు. స్వాతంత్య్రానంతరం రాజకీయ నాయకులు, ప్రముఖులు పెద్ద పెద్ద సమస్యలు, డిమాండ్ల కోసం సమ్మెలకు కూర్చునేవారు.
Date : 27-03-2024 - 12:09 IST -
#Andhra Pradesh
Nagababu: అభ్యర్థుల ఎంపికలో పవన్ కళ్యాణ్ నిర్ణయమే అంతిమం: నాగబాబు
Nagababu: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో జనసేన సీట్ల పంపకంపై కొన్ని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు ఈ వ్యవహరంపై మాట్లాడారు. ‘‘జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయమే అంతిమం. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ ప్రధాన కార్యవర్గంతో చర్చించిన అనంతరం పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వస్తారు అనే విషయం అందరూ అర్థం చేసుకోవాలి’’ అని అన్నారు. ‘‘అధ్యక్షులు ఒకసారి నిర్ణయం తీసుకున్న […]
Date : 27-03-2024 - 9:14 IST -
#Andhra Pradesh
AP : టీడీపీ-జనసేన కు భారీ షాక్.. వైసీపీ లో చేరిన కీలక నేతలు
ఇప్పుడు కూటమి తమ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో టికెట్ రాని నేతలు , అలాగే తమ నేతకు టికెట్ ఇవ్వలేదనే కోపంతో టీడీపీ , జనసేన పార్టీలకు చెందిన కీలక నేతలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి , వైసీపీ లో చేరుతున్నారు.
Date : 26-03-2024 - 8:42 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : సొంత పార్టీకి రూ.10 కోట్ల విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ తాను కష్టపడి సంపాదించిన డబ్బంతా పదేళ్లు గా పార్టీ కార్యక్రమాలకే అందజేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. పిల్లల ఫిక్సెడ్ డిపాజిట్ డబ్బును కూడా బ్రేక్ చేసి పార్టీ కోసం ఇస్తున్నట్లు ఈ మధ్య వార్తలు వినిపించాయి.
Date : 26-03-2024 - 7:54 IST -
#Andhra Pradesh
Janasena : జనసేన లో ఏంజరుగుతుంది..అధినేత సూచనలు బేఖాతర్..!!
అప్పటి వరకు పవన్ వెంటే మా అడుగులంటూ అన్నవారంతా..ఆ తర్వాత నుండి పవన్ కళ్యాణ్ మారిపోయాడని , పార్టీ కోసం పనిచేసిన వారికే ద్రోహం చేసాడని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు
Date : 26-03-2024 - 5:15 IST -
#Andhra Pradesh
AP Election Campaign : ఏపీలో అసలు సిసలైన రాజకీయం మొదలుకాబోతుంది..
ఏపీలో ఎన్నికల సమరానికి సరిగ్గా 50 రోజులు మాత్రమే ఉండడం తో ఇక ఓటర్లను దర్శించుకునేందుకు రాజకీయ పార్టీల అధినేతలు పయనం కాబోతున్నారు
Date : 26-03-2024 - 4:32 IST -
#Andhra Pradesh
Janasena: సైనికులను గాలికొదిలేసిన సేనాని
పార్టీ కోసం పని చేస్తే పార్టీ మిమ్మల్ని కాపాడుతుంది.. ఈ మాటలు అన్నది మరెవరో కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పార్టీని నమ్ముకున్న వారిని పార్టీ గుండెల్లో పెట్టుకుంటుంది అంటూ చెప్పుకొచ్చిన సేనాని తీరా కూటమి ఏర్పడగా నమ్మిన కార్యకర్తల్ని నిండాముంచి
Date : 25-03-2024 - 5:10 IST -
#Andhra Pradesh
TDP-BJP-Janasena: బీజేపీ టీడీపీని నమ్మట్లేదా? బాబు స్కెచ్ ఏంటి?
ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ , బీజేపీ, జేఎస్పీలు చేతులు కలుపుతుండగా, గెలుపోటములను బట్టి అభ్యర్థుల జాబితాను రూపొందించి, కార్యకర్తలందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం మూడు పార్టీలకు సవాల్ గా మారింది.
Date : 25-03-2024 - 9:32 IST -
#Andhra Pradesh
Mudragada Padmanabham: మరో 30 ఏళ్ళు జగనే సీఎం
ఆంధ్రపప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి ఖయామని చెప్పారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారని అన్నారు.
Date : 24-03-2024 - 10:29 IST -
#Andhra Pradesh
Janasena : జనసేన 18 నియోజకవర్గ అభ్యర్థులు వీరే..
మొత్తం 18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన జనసేన.. ఇంకా అవనిగడ్డతో పాటు పాలకొండ, విశాఖపట్నం దక్షిణ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది
Date : 24-03-2024 - 9:46 IST -
#Andhra Pradesh
Lokesh Convoy: ఒకేరోజు రెండు సార్లు లోకేష్ కాన్వాయ్ను చెక్ చేసిన పోలీసులు.. వీడియో
ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు కొన్ని నియమ నిబంధనలు అమలు చేసింది. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ (Lokesh Convoy)ను పోలీసులు ఒకేరోజులో రెండు సార్లు చెక్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
Date : 24-03-2024 - 5:49 IST -
#Andhra Pradesh
Mahasena Rajesh : చంద్రబాబు నాకు ఏ హామీ ఇవ్వలేదు – మహాసేన రాజేష్
18 రోజుల నుంచి బయటికి రావాలంటే నాకు సిగ్గుగా ఉండేది. ఈ విషయాన్ని పార్టీ అధినేతకు చెబితే నువ్వు ఎప్పుడూ హీరోగానే తిరగాలని అన్నారని
Date : 24-03-2024 - 5:17 IST -
#Andhra Pradesh
Vijayawada: కృష్ణా జిల్లా నుంచే నలుగురు మాజీ మంత్రుల పోటీ
మే 13న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా జిల్లా నుంచి ఒక మంత్రి, నలుగురు మాజీ మంత్రులు బరిలోకి దిగుతున్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
Date : 24-03-2024 - 4:36 IST -
#Andhra Pradesh
Chandrababu: సీట్లు త్యాగం చేసిన వారికీ చంద్రబాబు భరోసా
ఏపీలో కూటమి కారణంగా టీడీపీ, జనసేన ఆశావహులకు టికెట్లు లభించలేదు. దీని కారణంగా అసమ్మతి నెలకొంది. కొందరు నేతలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. ముఖ్యంగా జనసేనలోని కొందరు కీలక నేతలకు పార్టీ టికెట్ దక్కలేదు.
Date : 24-03-2024 - 1:33 IST