Janasena
-
#Andhra Pradesh
Mudragada Padmanabha Reddy: నాకు క్యాన్సర్ లేదు.. నా కూతురు అబద్ధాలు చెబుతుంది: ముద్రగడ
ముద్రగడ ఈ సందర్భంగా తన రాజకీయ కట్టుబాట్లను మరోసారి నొక్కిచెప్పారు. ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలను అర్థం చేసుకుని, పార్టీ కోసం కృషి చేయడమే తన లక్ష్యమని ఆయన అన్నారు.
Date : 09-06-2025 - 11:11 IST -
#Andhra Pradesh
Praja Tirpu Dinam : విధ్వంసకారుడు వద్దు, విజనరీ లీడర్ కావాలనుకున్న రోజు
AP Results Day : అధికారం కోసం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన మునుపటి ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని, తాము ఇచ్చిన తీర్పు ప్రజల బలాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Date : 04-06-2025 - 10:57 IST -
#Cinema
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్
Pawan Kalyan : జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి గుడ్ న్యూస్ అందింది. సినిమాల పరంగా గత కొంతకాలంగా విరామం తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరిగి ఫుల్ ఫాంలోకి వస్తున్నారు.
Date : 03-06-2025 - 10:09 IST -
#Telangana
Pawan Kalyan: నాకు పునర్జన్మను.. జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల తెలంగాణ: పవన్ కల్యాణ్
“తెలంగాణ నేల నాకే కాదు, జనసేన పార్టీకి కూడా పునర్జన్మను ఇచ్చిన పవిత్ర భూమి. నాలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన రాష్ట్రం ఇది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణను గర్వంగా ‘కోటిరతనాల వీణ’గా కీర్తించిన కవి దాశరథి కృష్ణమాచార్య కవిత్వాన్ని ఉటంకిస్తూ, అదే తెలంగాణ తన రాజకీయ జీవితానికీ స్ఫూర్తిదాయక భూమిగా నిలిచిందని పవన్ అన్నారు.
Date : 02-06-2025 - 9:30 IST -
#Andhra Pradesh
Janasena : వైసీపీ కోటలు బద్దలు కొట్టే వ్యూహంతో పవన్
Janasena : ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో తన ప్రభావాన్ని పెంచుకోవాలని పవన్ భావిస్తున్నారు.
Date : 01-06-2025 - 3:48 IST -
#Andhra Pradesh
Mahanadu : మరో 40 ఏళ్లపాటు అధికారంలో మనమే – నారా లోకేష్
Mahanadu : రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు, ప్రజల్లో విశ్వాసం కలిగించే విధంగా రాజకీయ వ్యూహాలు రూపొందించాలి. మంత్రి లోకేష్ చెప్పినట్లు, పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరగడం, ప్రజల్లో తమ ప్రభుత్వంపై ఆశాజనక భావనలు ఏర్పడడం ఎంతో అవసరం
Date : 28-05-2025 - 8:54 IST -
#Andhra Pradesh
Vizag : విశాఖ డిప్యూటీ మేయర్ గా గోవింద్ రెడ్డి ఏకగ్రీవం
Vizag : మంగళవారం నిర్వహించిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సమావేశంలో 59 మంది సభ్యుల సమ్మతి తో ఆయనను డిప్యూటీ మేయర్గా ప్రకటించారు
Date : 20-05-2025 - 12:23 IST -
#Andhra Pradesh
YCP MLAS : వైసీపీకి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పబోతున్నారా..?
YCP MLAS : తాజా రాజకీయ పరిణామాల ప్రకారం బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సుధ (Dasari Sudha) పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది
Date : 29-04-2025 - 1:22 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : పాక్కు అనుకూలంగా మాట్లాడితే ఆ దేశానికే వెళ్లిపోవాలి : పవన్ కల్యాణ్
మత ప్రాతిపదికన చంపడం సరికాదన్నారు. గతంలో పలుమార్లు పాకిస్తాన్ ను ఓడించినా వారిబుద్ధ మారలేదన్నారు. మనం మత సామరస్యం పాటిస్తూ, లౌకిక దేశంగా ఉంటే పొరుగున ఉన్న పాకిస్తాన్ మాత్రం ప్రజల మతం అడిగి మరీ కాల్పులు జరిపి హత్య చేయడం దారుణం. ఉగ్రదాడుల్లో అమరులైన వారికి నివాళి అర్పిస్తున్నాం అన్నారు.
Date : 29-04-2025 - 12:36 IST -
#Andhra Pradesh
AP New DCCB Chairman’s : ఏపీలో కొత్తగా ఎన్నికైన డీసీసీబీ చైర్మన్లు వీరే !
AP New DCCB Chairman's : నూతనంగా నియమితులైన ఛైర్మన్లు సహకార బ్యాంకుల ద్వారా రైతులకు అవసరమైన రుణ సదుపాయాలు, మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించనున్నట్లు
Date : 28-04-2025 - 7:32 IST -
#Andhra Pradesh
Terrorist Attack : ఉగ్రవాద చర్యలు సమాజంపై మాయని మచ్చ : సీఎం చంద్రబాబు
ఉగ్రవాదం, హింస ద్వారా లక్ష్యాలేమీ సాధించలేరని చరిత్ర చెప్తోందని పేర్కొన్నారు. ఉగ్రవాద చర్యలు సమాజంపై మాయని మచ్చ అని సీఎం అన్నారు. ఈ దారుణమైన చర్యకు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.
Date : 23-04-2025 - 4:18 IST -
#Andhra Pradesh
GVMC Mayor Election : 28న జీవీఎంసీ మేయర్ పదవికి ఎన్నిక.. నూతన మేయర్ ఎవరంటే?
ఈనెల 28వ తేదీన ఉదయం 11గంటలకు జీవీఎంసీ కొత్త మేయర్ ఎన్నిక నిర్వహించాలని ఈసీ ఆదేశించింది.
Date : 22-04-2025 - 7:34 IST -
#Andhra Pradesh
Rajya Sabha: ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీకే.. రేసులో అన్నామలై, స్మృతి ఇరానీ
కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ఉమ్మడి ప్రయోజనాల రీత్యా ఏపీలోని రాజ్యసభ(Rajya Sabha) స్థానాన్ని బీజేపీకే ఇచ్చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ డిసైడయ్యారు.
Date : 22-04-2025 - 6:03 IST -
#Andhra Pradesh
Nagababu : ఎమ్మెల్సీగా ప్రమాణం చేసాక మొదటిసారి పవన్ ని కలిసిన నాగబాబు.. ఫోటోలు వైరల్..
నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసాక మొదటి సారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని కలిశారు.
Date : 03-04-2025 - 10:15 IST -
#Andhra Pradesh
AMC Chairmen: 47 మార్కెట్ కమిటీల కు ఛైర్మెన్లను ప్రకటించిన కూటమి ప్రభుత్వం
త్వరలోనే మిగతా మార్కెట్ కమిటీల ఛైర్మన్లను ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్ అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆ తర్వాత వారి పేర్లను ప్రకటించింది.
Date : 28-03-2025 - 3:34 IST