Janasena
-
#Andhra Pradesh
Manukranth Chennareddy : జనసేన పార్టీకి మరో కీలక నేత రాజీనామా..
వ్యక్తిగత కారణాల వల్ల జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి, జనసేన పార్టీ సభ్యత్వంతో పాటు నాకు కేటాయించిన అన్ని పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను
Date : 11-04-2024 - 8:32 IST -
#Andhra Pradesh
YS Jagan: జగన్ హుద్హుద్ తుఫాన్ కంటే డేంజర్
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీయే కూటమి నిడదవోలులో పర్యటించింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధినేత పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఒక్కొక్కరు విడివిడిగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Date : 11-04-2024 - 12:15 IST -
#Andhra Pradesh
Janasena Campaigners : ప్రచారం కోసం స్టార్ క్యాంపెయినర్ల ను పవన్ దింపాడో లేదో..వైసీపీ సెటైర్లు స్టార్ట్
ఎన్నికల ప్రచారం కోసం స్టార్ ప్రచారం కోసం స్టార్ క్యాంపెయినర్ల నురంగంలోకి దింపబోతున్నారు
Date : 10-04-2024 - 8:02 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : మేకలు అమ్మేసి పార్టీ కోసం ప్రచారం..అండగా ఉంటా..మాటిచ్చిన పవన్
Pawan Kalyan: జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్ ఈ సారి పిఠాపురం(Pathapuram) నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తనపై అభిమానంతో మేకలు అమ్మేసి పార్టీ కోసం ప్రచారం చేస్తున్న వారి త్యాగం గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా పవన్ కల్యాణ్ తెలుసుకున్నారు. దీంతో రెల్లి వర్గాల మహిళలను నేరుగా కలిసి ప్రజలకు అండగా ఉంటానని మాటిచ్చారు. పిఠాపురంలోనే ఉంటా అభివద్థి చేసి చూపిస్తా అని హామీ ఇచ్చిరు. అయితే రెల్లి వర్గాల మహిళలు […]
Date : 10-04-2024 - 2:09 IST -
#Andhra Pradesh
Pothina Mahesh : పోతిని మహేష్ ను వదులుకొని పవన్ తప్పుచేసాడా..?
మహేష్ తో పాటు పెద్ద ఎత్తున ఆయన వర్గీయులు వైసీపీ కండువా కప్పుకున్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా కీలక పదవి అందజేస్తామని జగన్ మహేష్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది
Date : 10-04-2024 - 12:24 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : ‘ఎప్పటికీ మారని మనిషి’ అంటూ పవన్ ఫై స్పెషల్ వీడియో
'పంచభక్ష పరమాన్నాలు చేతికందినా.. ఆ గొంతులోకి ముద్ద దిగలేదు. సకల సౌకర్యాలు చెంతకే చేరాయి.. అయినా ఆ కంటికి కునుకు పట్టలేదు. రంగుల ప్రపంచపు రారాజు గుండెల్లో చిమ్మచీకటి కాచింది
Date : 09-04-2024 - 5:17 IST -
#Cinema
Pawan Kalyan : పిఠాపురం కొత్త ఇంటిలో.. పవన్ ఉగాది సెలబ్రేషన్స్ చూశారా..!
పిఠాపురం కొత్త ఇంటిలో పవన్ ఉగాది సెలబ్రేషన్స్ చూశారా. పిఠాపురంలో జనసైనికులు సిద్ధం చేసిన..
Date : 09-04-2024 - 12:59 IST -
#Andhra Pradesh
Janasena : పవన్ కోసం మెగా హీరోలు రంగంలోకి..?
జనసేన స్థాపించి కూడా పదేళ్లు కావొస్తున్నా ఇప్పటివరకు తన ఫ్యామిలీ సపోర్ట్ కానీ చిత్రసీమ సపోర్ట్ కానీ కోరలేదు. ఆలా ఫ్యామిలీ సపోర్ట్..చిత్రసీమ సపోర్ట్ తీసుకోవాలని ఏనాడూ అనుకోలేదు
Date : 08-04-2024 - 9:35 IST -
#Andhra Pradesh
Pothina Mahesh : వైసీపీ లోకి పోతిన మహేష్..? టెన్షన్ లో కూటమి..!!
విజయవాడ వెస్ట్ నుండి జనసేన (Janasena) తరుపున పోటీ చేయాలనీ ఎప్పటి నుండి భావిస్తూ వస్తున్న పోతిన మహేష్ (Pothina Mahesh) కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీరని అన్యాయం చేసాడు
Date : 08-04-2024 - 7:57 IST -
#Andhra Pradesh
Chiranjeevi : పవన్ కళ్యాణ్ కి ఎందుకు విరాళం ఇచ్చాడో చెప్పిన మెగాస్టార్.. నేను సైతం..
ఇన్నేళ్లు తమ్ముడు పార్టీకి బయటకి తెలియకుండా సపోర్ట్ చేసినా నేడు ఎన్నికల ముందు తమ్ముడి పార్టీకి అందరికి తెలిసే విధంగా సపోర్ట్ చేయడంతో ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి.
Date : 08-04-2024 - 6:28 IST -
#Andhra Pradesh
Chiranjeevi – Janasena : జనసేనకు మెగాస్టార్ భారీ విరాళం.. విశ్వంభర షూటింగ్ సెట్లో..
తాజాగా మెగాస్టార్ చిరంజీవి జనసేనకు విరాళం ఇచ్చారు.
Date : 08-04-2024 - 5:41 IST -
#Andhra Pradesh
Pothina Mahesh : కాపు సామాజికవర్గాన్ని ‘పవన్ కళ్యాణ్’ బలి చేస్తున్నారు – పోతిన మహేష్
పవన్ కళ్యాణ్ ను ఇంతకాలం నమ్మి నట్టేట మునిగామని , ఇన్నాళ్లు పవన్ కల్యాణ్తో కలిసి నడిచినందుకు అసహ్యంగా ఉందన్నారు
Date : 08-04-2024 - 4:02 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : మరోసారి అనారోగ్యానికి గురైన పవన్ కల్యాణ్.. పర్యటన రద్దు
Pawan Kalyan: మరోసారి జనసేనా(Janasena)ని పవన్ కల్యాణ్(Pawan Kalyan) వారాహి యాత్ర(varahi yantra) రద్దయింది. నిన్న అనకాపల్లిలో ఏర్పాటుచేసిన సభ అనంతరం జ్వరం రావడంతో ఈరోజు యలమంచిలి పర్యటనను పవన్ రద్దుచేసుకున్నారు. ఎండల వేడిమి కారణంగా పవన్ తరచూ జ్వరం బారినపడుతుండడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఇటీవల ఆయన జ్వరం బారినపడడంతో రెండు రోజులపాటు పర్యటనను రద్దుచేసుకుని నిన్నటి నుంచి వారాహి యాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ […]
Date : 08-04-2024 - 10:38 IST -
#Andhra Pradesh
Chandrababu: కేశినేని అడ్డాలో నేడు చంద్రబాబు పర్యటన, పెద్ద ఎత్తున జన సమీకరణ
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా ఆదివారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా పామర్రు, ఉయ్యూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు
Date : 07-04-2024 - 2:14 IST -
#Andhra Pradesh
Ambati vs Chandrababu: ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ విలీనం: అంబటి
నిన్న సత్తెనపల్లి ప్రజాగళం సభలో మంత్రి అంబటి రాంబాబుపై చంద్రబాబు హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రంకెల రాంబాబు, ఆంబోతు రాంబాబు అంటే ఎద్దేవా చేశారు. మంత్రికి ఎన్ని నదులు, ప్రాజెక్టులు ఉన్నాయో తెలుసా అంటూ విమర్శించారు.
Date : 07-04-2024 - 1:35 IST