IPL
-
#Sports
Bhuvaneshwar Kumar: ఐపీఎల్ లో 200 వికెట్ల క్లబ్ లోకి భువనేశ్వర్
భువనేశ్వర్ కుమార్ 2014- 2024 మధ్య హైదరాబాద్ తరుపున 135 మ్యాచ్లలో 157 వికెట్లు తీశాడు. 2014, 2016 మరియు 2017 సీజన్లు అతనికి బాగా కలిసొచ్చాయి. ఈ కాలంలో అతను వరుసగా 20, 23, 26 వికెట్లు తీశాడు.
Date : 04-12-2024 - 10:31 IST -
#Sports
RCB Captaincy: విరాట్ కోహ్లీ అభిమానులకు షాక్.. ఎందుకంటే?
ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ కోహ్లి పేరు పెద్దగా లేకపోయినా మధ్యప్రదేశ్ వాసి రజత్ పాటిదార్ పేరు మాత్రం ముందుకు వస్తోంది. అతని అద్భుతమైన బ్యాటింగ్ ఫామ్, నాయకత్వ సామర్థ్యాలు అతన్ని RCB తదుపరి కెప్టెన్గా చేసే అవకాశాలను బలోపేతం చేశాయి.
Date : 04-12-2024 - 2:59 IST -
#Sports
Harbhajan Singh On MS Dhoni: ధోనీతో పదేళ్లుగా మాటల్లేవు.. హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!
అయితే 2011 ప్రపంచకప్ తర్వాత సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ లకు పెద్దగా అవకాశాలు రాలేదు.
Date : 04-12-2024 - 2:00 IST -
#Sports
IPL 2025 Auction: ఈ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించిన జట్లు.. ఈ బౌలర్కు ఆర్సీబీ భారీ ధర!
రెండో రోజు వేలంలో భువనేశ్వర్ కుమార్పై బిడ్డింగ్ జరిగింది. అయితే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే లక్నో, ముంబై మధ్య రూ.10 కోట్ల వరకు బిడ్లు వచ్చాయి.
Date : 26-11-2024 - 9:13 IST -
#Sports
Vaibhav Suryavanshi: 13 ఏళ్లకే కోటీశ్వరుడైన యంగ్ ప్లేయర్.. ఎవరీ వైభవ్ సూర్యవంశీ?
రూ. 1.10 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసిన ఈ మెగా వేలంలో 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా ప్రవేశించాడు. దీంతో ఇప్పుడు వేలంలో కొనుగోలు చేసిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.
Date : 26-11-2024 - 8:25 IST -
#Sports
KL Rahul In Delhi Capitals: ఐపీఎల్ వేలంలో నిరాశపరిచిన కేఎల్ రాహుల్!
ఐపీఎల్-2025 మెగా వేలంలో అత్యధిక ధర పలుకుతారని భావించిన టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ను కొనేందుకు ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు.
Date : 24-11-2024 - 11:48 IST -
#Sports
IPL 2025 : ఐపీఎల్ లో బ్యాటర్లను భయపెట్టే ఫీల్డర్లు….
IPL 2025 : స్టార్ ప్లేయర్లు వేలంలోకి రావడంతో ఫ్రాంచైజీలు భారీగా పోటీ పడే అవకాశముంది. ధనాధన్ బ్యాటింగ్ తో అలరించే ఆటగాళ్లను మాత్రమే కాకుండా అత్యుత్తమ ఫీల్డింగ్ తో మ్యాచ్ లను గెలిపించే ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు ఫోకస్ చేస్తున్నాయి
Date : 24-11-2024 - 12:58 IST -
#Sports
IPL 2025 Mega Auction : చెన్నై దూకుడు, మెగావేలం టైమింగ్ లో మార్పులు?
Mega Auction Timings : కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను 18 కోట్లకు, మతిషా పతిరాన 13 కోట్లకు, శివమ్ దూబే 12 కోట్లకు, రవీంద్ర జడేజాను 18 కోట్లకు, ఎంఎస్ ధోని అన్క్యాప్డ్ ప్లేయర్గా 4 కోట్లకు రిటైన్ చేసుకున్నారు
Date : 24-11-2024 - 12:52 IST -
#Sports
IPL 2025 Mega Auctions: ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న 4 బ్యాట్స్మెన్లు!
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ను ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసింది. వార్నర్ ఇప్పటివరకు మూడుసార్లు ఆరెంజ్ క్యాప్ను గెలుచుకున్నాడు.
Date : 20-11-2024 - 8:23 IST -
#Sports
Yuzvendra Chahal: ముంబై ఇండియన్స్లోకి చాహల్?
యుజ్వేంద్ర చాహల్ను టీ20 క్రికెట్లో గొప్ప బౌలర్గా పరిగణిస్తారు. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో కూడా చాహల్ భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టాడు.
Date : 09-11-2024 - 6:48 IST -
#Sports
Mitchell Starc: ఆర్సీబీలోకి మిచెల్ స్టార్క్?
ఐపీఎల్ 2024 వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ను రూ. 24.50 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈసారి కేకేఆర్ ఈ ఆటగాడిని విడుదల చేసింది.
Date : 07-11-2024 - 3:48 IST -
#Sports
IPL 2025 Auction Venue: ఐపీఎల్ మెగా వేలం వేదిక మార్పు.. వేలంలోకి 16 దేశాలకు చెందిన ఆటగాళ్లు!
ఈసారి వేలంలో 409 మంది విదేశీ ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈసారి 16 దేశాలకు చెందిన ఆటగాళ్లు తమ పేర్లను అందించారు.
Date : 05-11-2024 - 11:25 IST -
#Sports
IPL Mega Auction 2025: ఐపీఎల్ వేలంలో రికార్డులు బ్రేక్ చేయనున్న పంత్.. ప్రారంభ ధరే రూ. 20 కోట్లు?
ఈసారి మెగా వేలంలో పంజాబ్ కింగ్స్కు ఎక్కువ డబ్బుతో రానుంది. ఈ జట్టు కేవలం ఇద్దరు ఆటగాళ్లకు మాత్రమే రిటైన్ చేసుకుంది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ వారి పర్స్లో రూ. 110.5 కోట్లు ఉన్నాయి.
Date : 02-11-2024 - 11:49 IST -
#Sports
IPL 2025: కేఎల్ రాహుల్ ప్లేస్లో ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడు.. ఎవరంటే?
యువ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ను ఈసారి ముంబై ఇండియన్స్ విడుదల చేసింది. ఇషాన్ కిషన్ గత కొన్నేళ్లుగా ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. అయితే కిషన్కి గత సీజన్లో రాణించలేకపోయాడు.
Date : 02-11-2024 - 11:43 IST -
#Sports
Rishabh Pant: రిషబ్ పంత్ చేరే జట్టు ఇదేనా? మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
రెండ్రోజుల క్రితం తాను ఢిల్లీలో ధోనిని కలవడానికి వెళ్లానని, రిషబ్ పంత్.. ధోనీతో ఉండటం చూశానని రైనా చెప్పాడు. అంతేకాకుండా పంత్ పసుపు జెర్సీలో కనిపిస్తాడని రైనా పరోక్షంగా ఓ కామెంట్ చేశారు.
Date : 01-11-2024 - 11:13 IST