InvestigationTelugu Live News
-
#India
Doctor Rape Case: కోల్కతా చేరుకున్న సీబీఐ బృందం
ట్రైనీ డాక్టర్పై జరిగిన దారుణంపై విచారం వ్యక్తం చేసిన హైకోర్టు అధికారుల్ని మందలించింది. సంఘటన జరిగి ఐదు రోజులు గడిచినా, పోలీసులు ఇంకా ఎటువంటి నిర్ధారణకు రాలేకపోయారు. సరైన విచారణ నిమిత్తం కేసును సీబీఐకి అప్పగించారు.సీబీఐ కోల్కత్తాకు చేరుకొని విచారణ ప్రారంభించింది.
Date : 14-08-2024 - 1:24 IST