Inter
-
#India
Air Force : భారీగా శాలరీస్.. ఎయిర్ ఫోర్స్లో, బీఎస్ఎఫ్లో జాబ్స్
ఇంటర్లో ఎంపీసీ, బ్యాచిలర్ డిగ్రీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణత కలిగిన వారికి గుడ్ న్యూస్.
Date : 03-06-2024 - 9:04 IST -
#Andhra Pradesh
Andhra Pradesh : నేడు విజయవాడలో “జగనన్న ఆణిముత్యాలు” కార్యక్రమం.. టెన్త్,ఇంటర్ టాపర్లకు..!
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి టెన్త్, ఇంటర్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం సన్మానం చేస్తోంది. రాష్ట్ర
Date : 20-06-2023 - 8:36 IST -
#India
SSC CHSL 2023 : ఇంటర్ పాస్ అయ్యారా..1600 జాబ్స్ మీకోసమే
మీరు ఇంటర్ పాస్ అయ్యారా ? ప్రభుత్వ ఉద్యోగం కావాలా ? అయితే ఒక మంచి అవకాశం!! 1600 పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ssc) మే 9న రిలీజ్ చేసిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (SSC CHSL 2023) ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ మీకోసమే !!
Date : 11-05-2023 - 1:07 IST -
#India
railway jobs 548 : ఇంటర్, ఐటీఐ చేసినోళ్లకు రైల్వే ఉద్యోగాలు
రైల్వే జాబ్స్ సాధించాలి అనేది ఎంతోమంది యువత డ్రీమ్. తమ ఎలిజిబిలిటీకి తగిన నోటిఫికేషన్స్ రైల్వే నుంచి ఎప్పుడెప్పుడు వస్తాయా అని చాలామంది ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్ !! బిలాస్పూర్లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) ఆధ్వర్యంలోని పర్సనల్ డిపార్ట్మెంట్, డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం ఉద్యోగ నోటిఫికేషన్ (railway jobs 548) రిలీజ్ చేసింది.
Date : 11-05-2023 - 12:11 IST -
#India
Agastya Jaiswal : ఇంటర్ రెండు విభాగాల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించిన హైదరాబాద్ కుర్రాడు
హైదరాబాద్: బైపీసీ, సీఈసీ రెండు విభాగాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన భారతదేశంలో మొదటి విద్యార్థిగా హైదరాబాద్ కుర్రాడు అగస్త్య జైస్వాల్ నిలిచాడు. మంగళవారం తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో అగస్త్య జైస్వాల్ బైపిసిలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలో శ్రీ చంద్ర కళాశాల నుండి 81 శాతంతో ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రకటించింది. అగస్త్య జైస్వాల్ 11 సంవత్సరాల వయస్సులో ఒక ప్రైవేట్ కళాశాల నుండి CEC లో ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత […]
Date : 29-06-2022 - 8:52 IST -
#Andhra Pradesh
AP Inter Results : నేడు ఏపీ ఇంటర్ రిజల్ట్స్.. మధ్యాహ్నం విడుదల చేయనున్న మంత్రి బొత్స
ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12.30 నిమిషాలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. మే 6వ తేదీ నుంచి ఫస్ట్ ఇయర్, మే7వ తేదీ నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,456 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ జవాబు పత్రాల […]
Date : 22-06-2022 - 8:47 IST -
#Telangana
Inter : ఇంటర్ విద్యార్థుల రికార్డ్.. రీవాల్యుయేషన్ కు 40 వేల దరఖాస్తులు!
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల జవాబు పత్రాల రీవాల్యుయేషన్కు 39,039 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 4,200 మంది విద్యార్థులు రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకున్నారు.
Date : 24-12-2021 - 12:55 IST -
#Speed News
Bandi : ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి!
రాష్ట్ర ప్రభుత్వ తప్పిదం వల్ల ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఫెయిల్ అయ్యారని, దీంతో వారంతా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ అన్నారు.
Date : 18-12-2021 - 1:27 IST