Inquiry
-
#India
PM Modi : గుజరాత్ సీఎంకు ప్రధాని ఫోన్..భద్రతా సన్నద్ధతపై ఆరా
ప్రస్తుతం గుజరాత్లోని కచ్, బనస్కంతా, పటాన్, జామ్నగర్ వంటి జిల్లాలు పాక్ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో, ప్రధాని ఆ ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులపై ముఖ్యమంత్రిని వివరంగా అడిగి తెలుసుకున్నారు.
Date : 09-05-2025 - 3:08 IST -
#Andhra Pradesh
Simhachalam Incident : సింహాచలం ప్రమాద ఘటనపై విచారణ కమిషన్
Simhachalam Incident : ఈ కమిషన్కు సివిల్ కోర్టు అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే విచారణ సందర్భంగా అవసరమైన సాక్ష్యాలను సమర్పించుకోవడం, పిలిపించుకోవడం వంటి అధికారాలు కమిషన్కు ఉంటాయి
Date : 30-04-2025 - 8:34 IST -
#India
Veena Vijayan : కేరళ సీఎం కుమార్తెను విచారించేందుకు కేంద్రం అనుమతి
కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అక్రమ లావాదేవీల్లో ఆమె ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో కంపెనీల చట్టం ఉల్లంఘన కింద అభియోగాలు నమోదయ్యాయి. ఒకవేళ ఈ కేసులో వీణ దోషిగా తేలితే, ఆర్నెళ్ల నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.
Date : 04-04-2025 - 12:39 IST -
#Telangana
Inquiry on Kaleshwaram Project : కాళేశ్వరం అవకతవకలపై కేసీఆర్ స్పందిస్తారా..? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్
Kaleshwaram Project : ఒక వేళ కేసీఆర్ హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తారని కూడా ప్రచారం మొదలైంది. కానీ కేసీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ము , ధైర్యం కాంగ్రెస్ సర్కార్ కు కానీ విచారణ కమిషన్ కు ఉందా..? అంటే సందేహమే అని చెప్పాలి
Date : 19-11-2024 - 8:56 IST -
#Telangana
Raj Pakala : మళ్లీ విచారణకు హాజరైన రాజ్ పాకాల
Raj Pakala : బుధవారం రాజ్ పాకాలను 7గంటలకు పైగా మోకిల పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. ఆయన ఫోన్ను స్వాధీనం చేసుకుని స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం విడిచిపెట్టారు. బీఎన్ఎస్ఎస్ 35 (3) సెక్షన్ కింద మరోసారి పిలిస్తే విచారణకు రావాలని పోలీసులు సూచించారు.
Date : 01-11-2024 - 5:12 IST -
#Speed News
Hyderabad: పెట్రోలింగ్ డ్యూటీలో నిద్రపోతూ అడ్డంగా బుక్కైన పోలీస్…
పెట్రోలింగ్ డ్యూటీలో లో ఉన్న ఓ పోలీస్ అధికారి ప్రభుత్వ వాహనంలో నిద్రపోతూ కెమెరాకు చిక్కాడు. డ్యూటీ చేయాల్సిన పోలీసులు వాహనాన్ని రోడ్డు పక్కన పార్క్ చేసి రిలాక్స్ అవ్వడంపై పై అధికారులు యాక్షన్ తీసుకున్నారు.
Date : 13-04-2024 - 5:17 IST -
#India
PM Modi: పార్టీ మీటింగులకు పాఠశాల విద్యార్థులు, విచారణకు ఆదేశం
తమిళనాడులోని కోయంబత్తూర్లోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్షోకు పాఠశాల విద్యార్థులు హాజరుపై కలెక్టర్ మండిపడ్డారు. ఈ ఘటనపై శ్రీసాయిబాబా విద్యాలయం ఎయిడెడ్ మిడిల్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు
Date : 19-03-2024 - 6:31 IST -
#Telangana
Kaleshwaram Inquiry: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ వారంలోనే న్యాయ విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఈ వారంలో న్యాయ విచారణ ప్రారంభిస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
Date : 03-01-2024 - 3:18 IST -
#Telangana
CM Revanth Reddy: ప్రైవేట్ వర్సిటీల రిజర్వేషన్ విధానంపై విచారణ
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రైవేట్ యూనివర్సిటీలు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. ఈ విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు రాజ్యాంగ
Date : 30-12-2023 - 9:45 IST -
#Speed News
Scam: ఎన్నారై అకాడమీ పై విచారణ
మంగళగిరికి సమీపంలోని చినకాకాని వద్ద ఉన్న ఎన్నారై అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డైరెక్టర్లు పరస్పరం చేసుకున్న ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మంగళగిరి అదనపు సీనియర్ సివిల్జడ్జి కోర్టులో దీనికి సంబంధించి ఛార్జిషీట్ దాఖలు చేశారు.
Date : 01-06-2022 - 7:48 IST -
#India
Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ఇదే..
డిసెంబరు 8న తమిళనాడు జరిగిన హెలికాప్టర్ ప్రమాదం లో భారత త్రిదళాధిపతి బిపిన్ రావత్ సహా 13 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన పై ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ ఆధ్వర్యంలో ‘కోర్టు ఆఫ్ ఎంక్వయిరీ’ నిర్వహించగా.. ఈ రోజు ఆ కమిటీ నివేదికను సమర్పించింది. హెలికాప్టర్ ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణమని ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ‘కోర్టు ఆఫ్ ఎంక్వయిరీ’లో నిర్ధారించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ […]
Date : 03-01-2022 - 1:35 IST