India
-
#Sports
Oval Stadium: టీమిండియాను భయపెడుతున్న ఓవల్.. ఇప్పటివరకు 14 టెస్టు మ్యాచ్లు ఆడగా రెండు మ్యాచ్ల్లో మాత్రమే విజయం..!
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు కౌంట్డౌన్ ప్రారంభమైంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు జూన్ 7 నుంచి ఓవల్ మైదానం (Oval Stadium)లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.
Date : 03-06-2023 - 10:53 IST -
#India
Indian Fishermen: 200 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేసిన పాకిస్థాన్
దాదాపు 200 మంది భారతీయ మత్స్యకారుల (Indian Fishermen)ను పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ భారతీయ మత్స్యకారులు (Indian Fishermen) అమృత్సర్లోని అట్టారీ సరిహద్దు ద్వారా స్వదేశానికి తిరిగి వచ్చారు.
Date : 03-06-2023 - 7:34 IST -
#Speed News
Gold: మన దేశంలో బంగారం అతి తక్కువ ధరకు ఎక్కడ లభిస్తుందో తెలుసా?
భారతదేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఏ రేంజ్ లో ఉన్నాయో మనందరికీ తెలిసిందే. రోజురోజుకీ బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. ఒక
Date : 02-06-2023 - 8:52 IST -
#India
Agni-1 Ballistic Missile: అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణి శిక్షణను విజయవంతంగా ప్రయోగించిన భారత్
భారతదేశం గురువారం (జూన్ 1) ఒడిశాలోని APJ అబ్దుల్ కలాం ద్వీపం నుండి మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-1 (Agni-1 Ballistic Missile) శిక్షణా ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది.
Date : 02-06-2023 - 6:24 IST -
#India
SCO Summit: జూలై 4న వర్చువల్ ఫార్మాట్లో SCO సమ్మిట్.. పీఎం మోదీ అధ్యక్షతన సమావేశం..!
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశానికి (SCO Summit) భారతదేశం వర్చువల్గా ఆతిథ్యం ఇవ్వబోతోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం (మే 30) ఈ సమాచారాన్ని ఇచ్చింది.
Date : 31-05-2023 - 7:19 IST -
#Special
World Test Championship: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కు అంపైర్స్ వీళ్లే .. ఆయన కూడా ఉన్నాడుగా..!
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (World Test Championship) ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. జూన్ 7న ఇంగ్లండ్లోని ఓవల్లో ఇరు జట్ల మధ్య పోరు జరగనుంది.
Date : 30-05-2023 - 7:22 IST -
#automobile
Hyundai Exter: మార్కెట్ లోకి హ్యుందాయ్ సరికొత్త కార్.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హ్యుందాయ్ నుంచి సరికొత్త ఎక్స్టర్ వచ్చే నెల అనగా జూలై 10న భారత మార్కెట్లో విడుదల కానుంది. టాటా పంచ్కు టీగా మై
Date : 26-05-2023 - 7:02 IST -
#India
Serial Killer: 30 మంది బాలికలపై హత్యాచారం.. సీరియల్ కిల్లర్ కు ఏమైందంటే..
30 మంది మైనర్ బాలికలను అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన ఢిల్లీ సీరియల్ కిల్లర్ (Serial Killer) రవీంద్ర కుమార్ (32)కు దేశ రాజధానిలోని రోహిణి కోర్టు గురువారం జీవిత ఖైదు విధించింది.
Date : 25-05-2023 - 5:50 IST -
#Telangana
Telangana BJP: ఇండియాలో పెట్రోల్ ధరలు చాలా చీప్: బీజేపీ
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. రూ.60, 70 ఉండే పెట్రోల్ ధరలు ప్రస్తుతం రూ.110 కి చేరింది.
Date : 25-05-2023 - 3:29 IST -
#Trending
Most Miserable Country : దయనీయ దేశం జింబాబ్వే..ఇండియా ర్యాంక్ 103
''ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన దేశం''గా(Most Miserable Country) జింబాబ్వే నిలిచింది.
Date : 24-05-2023 - 12:22 IST -
#Trending
75 Years Reunite : అక్క మహేంద్ర కౌర్, తమ్ముడు అబ్దుల్ అజీజ్..75ఏళ్ళ తర్వాత కలిశారు
అక్క పేరు మహేంద్ర కౌర్.. తమ్ముడి పేరు షేక్ అబ్దుల్ అజీజ్!! వీరిద్దరూ 75 ఏళ్ళ కింద విడిపోయారు.. విడిపోయిన టైంలో తమ్ముడు అజీజ్ వయసు మూడేళ్లు. అక్క మహేంద్ర కౌర్ వయసు ఆరేళ్ళు !! ఇప్పుడు 81 ఏళ్ల వయసులో మహేంద్ర కౌర్, 78 ఏళ్ల వయసులో షేక్ అబ్దుల్ అజీజ్ మళ్ళీ కలుసుకున్నారు(75 Years Reunite) ..
Date : 23-05-2023 - 11:11 IST -
#India
Fuel Price in India: సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలు
ఓ వైపు భగభగ మండుతున్న ఎండలు మరోవైపు పెట్రోల్ రేట్లతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రోజు చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేస్తారు
Date : 22-05-2023 - 8:43 IST -
#Technology
Samsung Galaxy A14 4G: భారత మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ కంపెనీ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండ
Date : 21-05-2023 - 5:45 IST -
#India
Robotic Surgery: దేశంలోనే తొలిసారిగా రోబోటిక్ సర్జరీ.. మహిళ గొంతులోని కణితిని సర్జరీ ద్వారా తొలగించిన వైద్యులు
దేశంలోనే తొలిసారిగా రోబోటిక్ సర్జరీ (Robotic Surgery) ద్వారా లాలాజల గ్రంథి కణితులను (Neck Tumour) తొలగించడంలో వైద్యులు విజయం సాధించారు.
Date : 20-05-2023 - 12:43 IST -
#India
New Parliament Building: మే 28న కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ప్రారంభం.. కొత్త భవనంలో ఒకేసారి ఎంత మంది కూర్చోగలరో తెలుసా..?
మే 28న కొత్త పార్లమెంటు భవనాన్ని (New Parliament Building) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
Date : 20-05-2023 - 10:16 IST