Inauguration
-
#Andhra Pradesh
Nara Lokesh : ఇంకొల్లులో డీవీఆర్ సైనిక్ స్కూల్ను ప్రారంభించిన మంత్రి లోకేశ్
పర్యటనలో భాగంగా, ఇంకొల్లు మండలంలోని గంగవరం రోడ్డులో ఏర్పాటు చేసిన డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
Date : 23-06-2025 - 1:51 IST -
#Telangana
Nitin Gadkari : నేడు తెలంగాణకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..రూ.5,413 కోట్ల పనులకు శ్రీకారం
ఈ ప్రాజెక్టుల్లో ప్రధానంగా నాలుగు లైన్ల హైవేలు, బైపాస్ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం తదితర పనులు ఉన్నాయి. వాటి ద్వారా ప్రాంతీయ రవాణా మెరుగవ్వడంతో పాటు పరిశ్రమలకు గమనం సులభతరమవుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు.
Date : 05-05-2025 - 10:43 IST -
#India
Vedic Clock: నేడు ‘వేద గడియారాన్ని’ప్రారంభించనున్న ప్రధాని మోడీ..గడియారం ప్రత్యేకలు ఇవే..
Vedic Clock: ప్రపంచంలోనే మొట్టమొదటి ‘వేద గడియారాన్ని (Vedic Clock)’ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(pm modi) నేడు (శుక్రవారం) ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ‘విక్రమాదిత్య వేద గడియారం’ పేరుతో సిద్ధమైన ఈ క్లాక్ను ప్రధాని వర్చువల్గా ప్రారంభిస్తారు. పురాతన భారతీయ సంప్రదాయ పంచాంగం (కాల గణన పధ్ధతి) ప్రకారం ఈ గడియారం పనిచేస్తుంది. ఉజ్జయినిలోని జంతర్ మంతర్ ఏరియాలో 85 అడుగుల ఎత్తున్న టవర్పై ఈ క్లాక్ని అమర్చారు. ఈ గడియారం ప్రత్యేకలు ఇవే.. వేద […]
Date : 01-03-2024 - 11:41 IST -
#Devotional
BAPS Hindu Mandir: రేపు అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న మోదీ
అయోధ్యలో రామమందిర ప్రారంభం అట్టహాసంగా జరిగింది. ఇప్పుడు మరో వేడుకకు హిందూ సమాజం సిద్ధమవుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో మొట్టమొదటి హిందూ దేవాలయం ప్రారంభం కానుంది.
Date : 13-02-2024 - 3:51 IST -
#Speed News
Top News To Day: జనవరి 22వ తేదీ టాప్ న్యూస్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ శ్రేణులు సీఎంకు ఘన స్వాగతం పలికారు.
Date : 22-01-2024 - 11:01 IST -
#Telangana
CM Revanth Reddy: అయోధ్య కాదు భద్రాచలంలోని రామమందిరాన్ని సందర్శిస్తా: సీఎం రేవంత్
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జనవరి 22 కార్యక్రమానికి హాజరుకాకూడదని ఇప్పటికే కాంగ్రెస్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో రేవంత్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Date : 16-01-2024 - 2:54 IST -
#India
Ayodhya: అయోధ్యలో AI నిఘా.. భారీ భద్రతా ఏర్పాట్లు
జనవరి 22న అయోధ్య (Ayodhya)లో రామమందిర శంకుస్థాపన జరగనుంది.
Date : 04-01-2024 - 8:11 IST -
#India
Ayodhya Invitation : అయోధ్య రామమందిర ఆహ్వానంపై సీపీఎం, సీపీఐ ఏమన్నాయంటే..
Ayodhya Invitation : జనవరి 22న జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి తమ పార్టీ తరఫున ఎవరూ వెళ్లడం లేదని సీపీఎం నేత బృందా కారత్ వెల్లడించారు.
Date : 26-12-2023 - 5:08 IST -
#India
New Parliament Inauguration: నూతన పార్లమెంట్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. సెంగోల్ కు సాష్టాంగ నమస్కారం..!
కొత్త పార్లమెంటు భవనాన్ని (New Parliament Inauguration) ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. అనంతరం భవన నిర్మాణంలో నిమగ్నమైన కార్మికులను ఆయన సన్మానించారు.
Date : 28-05-2023 - 8:59 IST -
#Speed News
Parliament Inauguration: పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవం సందర్భంగా తమిళిసై కీలక వ్యాఖ్యలు
కొత్త పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవంపై దేశంలో సందడి నెలకొంది. మే 28న కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు
Date : 25-05-2023 - 3:55 IST -
#Telangana
Uppal Skywalk: ప్రారంభానికి సిద్ధమవుతున్న ‘ఉప్పల్ స్కైవాక్’.. ప్రత్యేకతలు ఇవే!
పాదచారుల రక్షణ కోసం నలువైపుల రోడ్డు దాటేందుకు వీలుగా ఆకాశ వంతెన స్కైవాక్ (Sky Walk) అందుబాటులోకి రానుంది.
Date : 26-04-2023 - 5:46 IST -
#Telangana
Tamilisai: అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు నాకు ఆహ్వానం లేదు
రాజ్యాంగ నిర్మాత డా:బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున వెలసింది. 125 అడుగుల ఈ భారీ విగ్రహం దేశంలోనే అత్యంత ఎత్తైనది
Date : 16-04-2023 - 9:52 IST -
#Speed News
Telangana Journalists: తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక డైరీ ఆవిష్కరణ
తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక డైరీ - 2023 కార్యక్రమం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది.
Date : 04-02-2023 - 5:48 IST -
#Telangana
Command Control Center : కమాండ్ కంట్రోల్ సెంటర్.. ప్రారంభానికి సిద్ధం!
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఆగస్టు 4న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.
Date : 03-08-2022 - 6:00 IST -
#Telangana
Mallanna Sagar: తెలంగాణ మణిహారం ‘మల్లన్నసాగర్’
తెలంగాణ ప్రజల జీవన విధానాన్నే మార్చేసిన మహా ప్రాజెక్టు.. కాళేశ్వరం. రాష్ట్ర ఆర్థిక గతిని, స్థితిని మార్చిన ప్రాజెక్టు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు సంకల్ప బలంతో రూపుదిద్దుకొన్న ఈ ప్రాజెక్టు.. మల్లన్నసాగర్ జలాశయం ప్రారంభోత్సవంతో పూరిపూర్ణమవుతున్నది.
Date : 23-02-2022 - 11:24 IST