Housing Society
-
#India
Bengaluru: తాగునీటిని దుర్వినియోగం చేస్తే రూ.5వేలు జరిమానా
Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో తాగునీటి సంక్షోభం (protect water ) తీవ్రస్థాయికి చేరుకుంది. కాలనీలకు పదిరోజులకొకసారి కూడా నీటి సరఫరా జరగకపోవడంతో ప్రజలు నీటికోసం అల్లాడిపోతున్నారు. ఇక ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ దోపిడితో సామాన్యులు బేంబేలెత్తిపోతున్నారు. నగరంలోని 25 శాతం మేర నీటి అవసరాలను తీరుస్తున్న నీటి ట్యాంకర్ల యజమానులు కూడా ధరలను అమాంతం పెంచేశారని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. read also :Banjara Hills : బంజారాహిల్స్ ట్రాఫిక్ బాక్సులో డెడ్ […]
Date : 05-03-2024 - 1:53 IST -
#Speed News
Uttar Pradesh: తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారి.. కళ్ళు తెరిచి చూసేసరికి అలా?
టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో ప్రపంచంవ్యాప్తంగా ఎటువంటి చిన్న ఘటన జరిగిన కూడా అది క్షణాల్లోనే అది వైరల్ అవు
Date : 16-06-2023 - 6:52 IST