Health Department
-
#Telangana
Hyderabad : అక్రమ సరోగసీ, ఎగ్ ట్రేడింగ్ ముఠా బట్టబయలు..తల్లి కొడుకులు అరెస్ట్
మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారులు ఈ కేసు వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితురాలు నర్రెద్దుల లక్ష్మి రెడ్డి అలియాస్ లక్ష్మి, గతంలో ఎగ్ డోనర్ మరియు సరోగేట్ మదర్గా పనిచేసిన అనుభవం ఉంది.
Published Date - 03:36 PM, Fri - 15 August 25 -
#Telangana
Damodara Raja Narasimha : ఫుడ్ పాయిజన్పై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది
Damodara Raja Narasimha : తెలంగాణ అవతరణ దినోత్సవమైన జూన్ 2న ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు.
Published Date - 02:38 PM, Wed - 4 June 25 -
#Andhra Pradesh
Corona Alert: ఏలూరు కలెక్టరేట్లో నలుగురికి కోవిడ్ పాజిటివ్
Corona Alert: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ పంజా విప్పుతోంది. కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ కేసులు ఇటీవల తిరిగి పెరుగుతున్నాయి.
Published Date - 10:27 AM, Sat - 31 May 25 -
#Andhra Pradesh
Corona: కరోనా కలకలం.. ఏపీలో మరో కేసు నమోదు!
ఏపీలో మరో కేసు నమోదైంది. తీవ్ర జ్వరంలో కడప రిమ్స్ ఆసుపత్రిలో చేరిన 75 ఏళ్ల వృద్ధురాలికి కరోనాగా వైద్యులు పేర్కొన్నారు. ఆమెది నంద్యాలగా గుర్తించారు. నిన్న విశాఖ జిల్లాకు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్గా నమోదైన విషయం తెలిసిందే.
Published Date - 12:15 PM, Fri - 23 May 25 -
#Andhra Pradesh
CM Chandrababu : ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు కార్యాచరణ: సీఎం చంద్రబాబు
పీపీపీ పద్ధతిలో ఆస్పత్రులు నిర్మించి, నిర్వహించేలా ఆలోచన చేయాలన్నారు. ఇందుకోసం ముందుకొచ్చే సంస్థలకు పరిశ్రమల తరహాలోనే సబ్సిడీలు ఇచ్చే విధానం రూపొందించాలని అధికారులకు సూచించారు.
Published Date - 06:25 PM, Fri - 4 April 25 -
#Speed News
Asha Workers Protest : ఛలో హైదరాబాద్ కు పిలుపునిచ్చిన ఆశా వర్కర్లు
శా వర్కర్లు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కోఠిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయంలో నిరసన చేస్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు పెద్ద ఎత్తున్న నినాదాలు చేస్తున్నారు.
Published Date - 12:18 PM, Mon - 24 March 25 -
#Telangana
KTR : ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి పట్టింపు లేదు: కేటీఆర్
Viral fevers: ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి పట్టింపు లేదు! ఎవడి చావు వాడు చస్తాడు మాకేం సంబంధం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నది కాంగ్రెస్ సర్కార్. రోగాలు.. నొప్పులు.. వ్యాధులు.. బాధలతో జనం అల్లాడుతున్నా చలనం లేదు... చర్యలు లేవు.
Published Date - 10:48 AM, Tue - 24 September 24 -
#Telangana
Gandhi Hospital Deaths: గాంధీ ఆసుపత్రిలో శిశు మరణాలపై త్రిసభ్య కమిటీ: కేటీఆర్
Gandhi Hospital Deaths: గాంధీ ఆస్పత్రిలో మాతా శిశు మరణాలకు కారణాలను కనుగొనేందుకు బీఆర్ఎస్ సిద్దమైనట్లు కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో ఆరోగ్య సంరక్షణ స్థితిగతులపై దర్యాప్తు చేయడమే ఈ కమిటీ లక్ష్యమన్నారు ఆయన. గాంధీలో వాస్తవాన్ని బయటపెట్టే వరకు బిఆర్ఎస్ విశ్రమించదని అన్నారు.
Published Date - 12:15 PM, Mon - 23 September 24 -
#Telangana
Harish Rao: ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు మూడు నెలల జీతాలు ఇవ్వాలి
Harish Rao: ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ ఎం) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరం. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ తదితర 78 విభాగాలలో పనిచేస్తున్న 17,541 మంది జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు. వీరిలో వైద్యులు, […]
Published Date - 11:50 PM, Thu - 30 May 24 -
#Speed News
Health Department: తెలంగాణ ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీపై కీలక ప్రకటన
Health Department: తెలంగాణ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (MHSRB) ద్వారా వివిధ విభాగాల్లో 5,348 ఖాళీలను భర్తీ చేయడాన్ని ప్రకటించింది. MHSRB ఖాళీగా ఉన్న స్థానాలకు ప్రత్యక్ష నియామక ప్రక్రియలను ప్రారంభిస్తుంది, సంబంధిత కార్యదర్శులు, డిపార్ట్మెంట్ హెడ్ల నుండి స్థానిక కేడర్ వారీ ఖాళీ స్థానాలు, అర్హతలు వంటి అవసరమైన వివరాలను సేకరిస్తుంది. నోటిఫికేషన్లు మరియు రిక్రూట్మెంట్ షెడ్యూల్లను త్వరగా విడుదల చేయాలని ఆరోగ్య శాఖ MHSRBని […]
Published Date - 10:47 PM, Thu - 21 March 24 -
#Telangana
CM Revanth: అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు: వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం రేవంత్
CM Revanth: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్ తో అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీ ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని […]
Published Date - 08:38 PM, Mon - 29 January 24 -
#India
Corona: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, తాజా కేసులు ఎన్నంటే!
Corona: తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 573 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,565కి పెరిగాయి. ఇక నిన్న ఒక్కరోజే దేశంలో కరోనా వేరియంట్ల కారణంగా ఇద్దరు చనిపోయారు. హర్యానాలో ఒకరు చనిపోగా.. కర్ణాటకలో మరొకరు మృతిచెందారు. దాంతో.. ఇప్పటి వరకు కరోనా కారణంగా దేశంలో […]
Published Date - 12:18 PM, Tue - 2 January 24 -
#India
Corona Cases: దేశంలో కరోనా కొత్త కేసులు 743 నమోదు
భారతదేశంలో శనివారం 743 తాజా COVID-19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ఇది 225 రోజులలో అత్యధిక ఒకే రోజు పెరుగుదల. అయితే క్రియాశీల కేసుల సంఖ్య 3,997 గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉదయం 8 గంటలకు అప్డేట్ చేయబడిన మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఏడు కొత్త మరణాలు – కేరళ నుండి మూడు, కర్ణాటక నుండి రెండు, ఛత్తీస్గఢ్, తమిళనాడు నుండి ఒక్కొక్కటి – 24 గంటల వ్యవధిలో జరిగాయి. డిసెంబరు […]
Published Date - 02:08 PM, Sat - 30 December 23 -
#India
Corona Cases: ఇండియాలో 640 కరోనా కేసులు నమోదు, ఒకరు మృతి!
Corona Cases: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 640 కరోనా కేసులు నమోదవగా.. ఒకరు మృతి చెందారు. దేశంలో మొత్తంగా నేటి వరకూ 2వేల 9వందల 97 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజు కేరళలో 265 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదవగా.. ఒకరు మృతి చెందారు. కేరళలో ప్రస్తుతం 2వేల 606 కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కేరళ తరువాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రల్లో ఎక్కువగా యాక్టివ్ కేసులు […]
Published Date - 01:58 PM, Fri - 22 December 23 -
#India
Covid cases: భారతదేశంలో 594 కొత్త కోవిడ్ కేసులు నమోదు
Covid cases: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. భారతదేశంలో గురువారం 594 తాజా COVID-19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. అయితే క్రియాశీల కేసుల సంఖ్య మునుపటి రోజు 2,311 నుండి 2,669 కి పెరిగింది. దేశంలో కోవిడ్-19 సంఖ్య 4.50 కోట్లు (4,50,06,572). మృతుల సంఖ్య 5,33,327కి చేరుకుంది. కేరళ నుండి ముగ్గురు, కర్ణాటక నుండి ఇద్దరు మరియు పంజాబ్ నుండి ఒకరు వైరల్ వ్యాధికి గురై చనిపోయారు. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,70,576కి […]
Published Date - 01:52 PM, Thu - 21 December 23