Hard Comments
-
#Telangana
KTR: బిజెపిని ఆపగలిగే శక్తి కేవలం ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉంది- కేటీఆర్
KTR: బిజెపిని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి డబ్బుంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని, కాంగ్రెస్ పార్టీ తనకున్న 40 స్థానాలను కూడా ఈసారి నిలబెట్టుకునే అవకాశం లేదంటూ కాంగ్రెస్ పార్టీ పైన బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా’’ అని కేటీఆర్ తెలిపారు. ‘‘కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి వల్లనే ఇండియా కూటమి చెల్లాచెదురు అవుతున్నది, […]
Date : 03-02-2024 - 2:51 IST -
#Speed News
KTR: మంత్రి కోమటిరెడ్డిపై కేటీఆర్ మండిపాటు
KTR: భువనగిరి జిల్లా జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి పై మంత్రి కోమటిరెడ్డి ఈరోజు జరిగిన సమావేశంలో దుర్మార్గంగా వ్యవహరించిన తీరు పైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జడ్పీ చైర్మన్ అయిన సందీప్ రెడ్డి పై అధికారం, అహంకారంతో కోమటిరెడ్డి జడ్పీ చైర్మన్ వ్యవహరించిన తీరు ప్రజలు గమనిస్తున్నారన్నారు. అహంకారంతో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కోమటిరెడ్డి ప్రజలు, ప్రజాప్రతినిధులు […]
Date : 29-01-2024 - 8:44 IST -
#India
Jairam Ramesh: బీజేపీ పాలనలో చిన్నారులపై అత్యాచార కేసులు పెరిగాయి: జైరాం రమేశ్
Jairam Ramesh: 2016 నుంచి 2022 వరకు చిన్నారులపై అత్యాచారం కేసులు బాగా పెరిగాయని ఎన్జీవో నివేదికపై కాంగ్రెస్ సోమవారం కేంద్రంపై దాడి చేసి, మోదీ ప్రభుత్వ హాయంలోనే పిల్లలకు కూడా భద్రత లేదని ఆరోపించింది. 2016 నుండి 2022 వరకు పిల్లలపై అత్యాచారాల కేసులు 96 శాతం పెరిగాయని బాలల హక్కుల NGO CRY నివేదిక పేర్కొంది. మెరుగైన ప్రజా అవగాహన కారణంగా పిల్లలపై లైంగిక నేరాల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ ఫలితాలపై మీడియా నివేదికను […]
Date : 29-01-2024 - 3:52 IST -
#Speed News
Bandi Sanjay: బీఆర్ఎస్ తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దాలి: బండి సంజయ్
Bandi Sanjay: బీజేపీ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ లో పలు అభివ్రుద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సర్పంచులు వచ్చే వారం నుండి ఆందోళన చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు చూశానని, సర్పంచుల పోరాటం న్యాయమైనదని, మా పార్టీ నాయకత్వంతో మాట్లాడి సర్పంచుల పోరాటానికి మద్దతిస్తానని వివరణ ఇచ్చారు. తెలంగాణలో సర్పంచుల పదవీ కాలం వచ్చే నెల 1న ముగియబోతుందని, సర్పంచులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని […]
Date : 29-01-2024 - 1:29 IST -
#Andhra Pradesh
CM Jagan: ప్రతిపక్షాల ‘పద్మవ్యూహం’లో ఇరుక్కోవడానికి నేను అభిమన్యుడిని కాదు : సీఎం జగన్
CM Jagan: పాండవులు (వైఎస్ఆర్సిపి) కురుక్షేత్రంలో ఎన్నికల పోరుకు సిద్ధమవుతుండగా, కౌరవులు (టిడిపి-జెఎస్పి కలయిక) తప్పుడు వాగ్దానాలు, మోసపూరిత ఎజెండాలతో వస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ‘సిద్ధం’ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన శ్రేణులతో భీమునిపట్నంలో ఏర్పాటు చేసిన భారీ సభను వీక్షించేందుకు శంఖం ఊదుతూ, డప్పులు వాయిస్తూ, ర్యాంప్ వాక్ చేస్తూ, వేలాది మంది ప్రజలకు జగన్ చేరువయ్యారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రతి గ్రామంలో […]
Date : 27-01-2024 - 8:36 IST -
#Speed News
Jagga Reddy: కేటీఆర్ కు జగ్గారెడ్డి వార్నింగ్
Jagga Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్, కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ‘‘రేవంత్ రెడ్డి అహంకారం, వేకిలి వ్యవహారం చూస్తుంటే వాళ్లు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనుకుంటున్నారు. మీకు చేతనైతే ఇచ్చిన 420 అమలుపరచండి. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచండి. రాజకీయాల్లో ఇలాంటి కుసంస్కారం ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు తప్పవు. ప్రజల దృష్టిని మరలచే ప్రయత్నాలు ఎన్ని చేసిన ఇంచిన ప్రతి హామీని అమలు చేసేదాకా వెంటాడుతాం. కాంగ్రెస్ నాయకుల బట్టలు […]
Date : 26-01-2024 - 5:10 IST -
#Telangana
KTR: గవర్నర్ పై కేటీఆర్ ఫైర్, తమిళిసై తీరుపై ఘాటు వ్యాఖ్యలు
KTR: తెలంగాణ భవన్లో రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ పతకాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎగురవేశారు. రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియానుద్దేశించి మాట్లాడారు. ‘‘గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్… ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణ గారిని గత ప్రభుత్వం నామినేట్ చేస్తే… రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి వారి అభ్యర్థిత్వన్ని తిరస్కరించింది. కానీ ఈరోజు వస్తున్న […]
Date : 26-01-2024 - 2:40 IST -
#Speed News
Harish Rao: కాంగ్రెస్, బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడింది: మంత్రి హరీశ్ రావు
Harish Rao: కాంగ్రెస్ , బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడిందని, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలు అయిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ’’బిజెపి ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి ఈ గవర్నర్ గారు నిరాకరించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా […]
Date : 26-01-2024 - 2:24 IST -
#Speed News
MLC Kavitha: ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్? పోలీసులు బేషరతుగా క్షమాపణ చెప్పాలి
MLC Kavitha: శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థినిపై పోలీసుల దాడి అమానుషమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇదే నా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ప్రశ్నించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత “ఎక్స్” లో పోస్ట్ చేశారు. పోలీసులు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జాతీయ మానవ హక్కుల సంఘం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని దాడికి […]
Date : 24-01-2024 - 11:24 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: అంగన్ వాడీల పట్ల సానుకూల దృక్పథంతో ఆలోచించాలి: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: ఏపీలో గత రెండు నెలలుగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లపై ఇప్పటికే ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. దీనికీ వారు లొంగకపోవడంతో ఇవాళ్టి నుంచి సమ్మెల ఉన్న అంగన్ వాడీలను విధుల నుంచి తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. సామరస్యపూర్వకంగా చర్చలు జరపకుండా విధుల నుంచి తొలగించాలంటూ ఆదేశాలు ఇవ్వడం […]
Date : 22-01-2024 - 7:18 IST -
#Telangana
MLC Kavitha: మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్
MLC Kavitha: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు విన్నవించిన తెలిసిందే. అయితే ఈ వ్యవహరంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు గా రియాక్ట్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ‘‘అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే ఎందుకు మీరు రాజకీయ రంగు […]
Date : 22-01-2024 - 4:37 IST -
#Andhra Pradesh
YS Sharmila: చంద్రబాబు, జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారు: వైఎస్ షర్మిల
YS Sharmila: ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ, కానూరులోని కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఇటీవలే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆమె బాధ్యతలు తీసుకున్న తొలిరోజే టీడీపీ, వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయే నాటికి అప్పు రూ.లక్ష కోట్లు ఉండేదని చెప్పారు షర్మిల. అయితే.. ఆ తర్వాత చంద్రబాబు రూ.2లక్షల కోట్ల అప్పు చేస్తే.. ప్రస్తుతం సీఎంగా ఉన్న జగన్ […]
Date : 21-01-2024 - 4:33 IST -
#Telangana
KTR: రేవంత్ కాంగ్రెస్ ఎక్ నాథ్ షిండేగా మారతాడు, సీఎంపై కేటీఆర్ ఫైర్
KTR: హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. 100 మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం కానీ వంద రోజుల్లో నెరవెరుస్తామన్న హామీలను అమలు చేసే అంశం పైన దృష్టి పెట్టు రేవంత్ రెడ్డికి సూచించారు. అహంకారంతో మాట్లాడిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులను టిఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో చాలామందిని చూసిందని అన్నారు. ‘‘తెలంగాణ జెండాను ఎందుకు […]
Date : 20-01-2024 - 1:06 IST -
#Speed News
Khammam: ఖమ్మం పార్లమెంట్ స్థానంపై రేణుక గురి
Khammam: త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలకు ఇప్పట్నుంచే తలనొప్పులు మొదలవుతున్నాయి. ప్రధాన పార్టీలు అయినా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఈసారి అభ్యర్థుల ఎంపిక కష్టంగా మారే అవకాశం ఉంది. అసెంబ్లీ టికెట్ రానివాళ్లు పార్లమెంట్ టికెట్ ఆశించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఖమ్మం గురి పెట్టారు. ఖమ్మం టిక్కెట్టుకు కాంగ్రెస్ పార్టీలో ఎవరూ నో చెప్పరని రేణుకా చౌదరి విశ్వాసం వ్యక్తం చేశారు. ఖమ్మం […]
Date : 19-01-2024 - 5:25 IST -
#Telangana
BRS Party: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన బీఆర్ఎస్ లేదు, ప్రజలే ప్రభుత్వాన్ని కూల్చుతారు!
BRS Party: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి లేదని,కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేయకుంటే ప్రజలే ప్రభుత్వాన్ని కూల్చుతారని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు అన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతుంది అని హెచ్చరిక చేయడం, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి పని చేద్దాం అని మాట్లాడడం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో బుధవారం ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య ఇంట్లో మానకొండూర్ […]
Date : 17-01-2024 - 7:08 IST