Half Century
-
#Sports
Rishabh Pant Half-Century: అర్ధ సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్
దులీప్ ట్రోఫీలో టీమిండియా యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. సర్పరాజ్ ఖాన్ ఫోర్లు సిక్సర్లతో రాణించగా రిషబ్ పంత్ అర్ద సెంచరీతో రాణించాడు. చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగిన దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్లో మూడో రోజు భారత్ A జట్టుపై భారత్ B జట్టు 240 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
Published Date - 08:16 PM, Sat - 7 September 24 -
#Sports
Prithvi Shaw: రాణిస్తున్న పృథ్వీ షా, పట్టించుకోని బీసీసీఐ
ఐపిఎల్ మరియు దేశవాళీ క్రికెట్లో నిరంతరం మెరుగ్గా రాణిస్తున్నప్పటికీ బీసీసీఐ పృద్విషా ప్రతిభను కన్సిడర్ చెయ్యట్లేదు. అయితే కొన్ని సందర్భాల్లో ఆటిట్యూడ్ అతని పాలిట శాపంగా మారుతుంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ ప్రస్తుతం తాను పూర్తిగా కెరీర్ పై ఫోకస్ పెట్టి ఒక్క ఛాన్స్ కోసం ఆరాటపడుతున్నాడు.
Published Date - 04:21 PM, Tue - 30 July 24 -
#Sports
IND vs SA 1st Test:కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ.. చెలరేగిన రబడా
సొంతగడ్డపై సఫారీ బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ఆ జట్టు ప్రధాన పేసర్ కగిసో రబడా ధాటికి భారత బ్యాట్స్ మెన్స్ పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో రబడా విజృంభణ
Published Date - 07:33 PM, Tue - 26 December 23 -
#Speed News
world cup 2023: వాంఖడేలో శతక్కొడుతున్న కోహ్లీ, గిల్
ముంబై వాంఖడే వేదికగా టీమిండియా శ్రీలంకతో తలపడుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. దిల్షాన్ బౌలింగ్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఔట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. 2 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ ఫోర్ బాది పెవిలియన్ చేరాడు.
Published Date - 04:12 PM, Thu - 2 November 23 -
#Sports
Hardik Pandya: పాండ్యపై మండిపడ్డ ఆకాశ్ చోప్రా
వెస్టిండీస్ పర్యటనలో భారత్ ప్రస్తుతం అయిదు టీ20 సిరీస్ ఆడుతుంది. మొదటి రెండు మ్యాచ్ లో ఓడినప్పటికీ మూడో మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది
Published Date - 09:40 PM, Sat - 12 August 23 -
#Cinema
Anushka Loves Virat: విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ.. ఆనందంలో అనుష్క!
అందర్నీ ఆకర్షించే జంటల్లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జంట ఒకటి.
Published Date - 05:43 PM, Thu - 1 September 22 -
#Speed News
Kohli Sparks: ఎన్నాళ్ళకెన్నా ళ్లకు…. ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ
ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు , గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.
Published Date - 06:54 PM, Sat - 30 April 22