Friday Sensex
-
#Business
Stock Market LIVE: కుప్పకూలిన స్టాక్ మార్కెట్ , ఇన్వెస్టర్లకు 5 లక్షల కోట్లు నష్టం
స్టాక్ మార్కెట్ కుప్పకూలింది, సెన్సెక్స్ 1,017 పాయింట్లు పడిపోయింది, ఇన్వెస్టర్లు రూ. 5 లక్షల కోట్లు కోల్పోయారు.ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,017 పాయింట్లు లేదా 1.24 శాతం క్షీణించి 81,183 వద్ద, నిఫ్టీ 292 పాయింట్లు లేదా 1.17 శాతం క్షీణించి 24,852 వద్ద ఉన్నాయి.
Published Date - 05:37 PM, Fri - 6 September 24