Food Corporation Of India (FCI).
-
#Telangana
Rice Scam : తెలంగాణలో బియ్యం కుంభకోణం, 4లక్షల బస్తాలు హాంఫట్!
తెలంగాణ రాష్ట్రంలో బియ్యం కుంభకోణం సంచనలంగా మారింది. సుమారు 4లక్షల బియ్యం బస్తాలు మాయమైనట్టు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు తేల్చారు. మిల్లింగ్, స్టోరేజి ప్రక్రియలో అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోకుండా కేసీఆర్ సర్కార్ చేతులు ఎత్తేసింది.
Published Date - 12:58 PM, Thu - 21 July 22 -
#Telangana
TRS Leaders: తెలంగాణ మంత్రులంతా ఇక ఢిల్లీలోనే
తెలంగాణ రైతుల వరిధాన్యం సమస్య మళ్ళీ ఢిల్లీకి చేరింది. కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు డిల్లీకి చేరారు.
Published Date - 12:10 AM, Sun - 19 December 21