Farmer
-
#Speed News
Punjab Farmer: లక్కీడ్రాలో రెండున్నర కోట్లు గెలుచుకున్న పేద రైతు
పంజాబ్లోని ఓ రైతుకు జాక్ పాట్ తగిలింది. హోషియార్పూర్కు చెందిన ఓ రైతుకు అదృష్టం వరించింది. మహిల్పూర్ నగరానికి చెందిన శీతల్ సింగ్ అనే వ్యక్తి మెడిసిన్ కొనేందుకు మెడికల్ స్టోర్కు వెళ్లాడు. ఆ తర్వాత లాటరీ టికెట్ కూడా కొన్నాడు.
Published Date - 05:49 PM, Wed - 8 November 23 -
#India
M.S. Swaminathan : స్వామినాథన్.. నీకు దేశమే రుణపడింది
ఎం.ఎస్. స్వామినాథన్ (M.S. Swaminathan) మరణం భారతదేశానికి, యావత్ ప్రపంచానికి, వ్యవసాయ రంగంలో జరిగే పరిశోధనలకి తీరని లోటు.
Published Date - 11:05 AM, Fri - 29 September 23 -
#Speed News
Dalit Farmer: దళిత రైతును కట్టేసి కొట్టిన రెడ్డి
మంచిర్యాల జిల్లా కొత్త మండలం శెట్పల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. దళిత రైతును అగ్రకులానికి చెందిన వ్యక్తి చెక్క కట్టేసి కొట్టిన ఘటన కలకలం రేపుతోంది.
Published Date - 08:57 PM, Sat - 12 August 23 -
#Speed News
CM KCR: టమాటా రైతుల్ని అభినందిన సీఎం కేసీఆర్
మూడు కోట్ల రూపాయల విలువైన టమాటా పంట పండించిన మెదక్ జిల్లా, కౌడిపల్లి మండలం, మహ్మద్ నగర్ కు చెందిన రైతు బాన్సువాడ మహిపాల్ రెడ్డి దంపతులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు
Published Date - 08:35 AM, Tue - 25 July 23 -
#Andhra Pradesh
Crime News: ఏపీలో దారుణం.. టమోటా రైతును హత్య చేసిన దుండగులు
ఆంధ్రప్రదేశ్ లో దారుణం జరిగింది. అన్నమయ్య జిల్లాలో ఓ రైతు గొంతు కోసి హత్య చేశారు దుండగులు. రైతు వద్ద 30 లక్షల రూపాయలు ఉన్నట్లు అనుమానించిన దుండగులు రాత్రి రైతు ఇంటికి వెళ్లి హత్యకు పాల్పడ్డారు.
Published Date - 02:06 PM, Thu - 13 July 23 -
#Viral
Thumbs Up Emoji: ఆ ఒక్క ఏమోజితో రైతు జీవితం తారుమారు.. రూ. 50 లక్షలు జరిమానా?
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్ వినియోగిస్తున్నారు. రాను రాను వాట్సాప్ లో ఎమోజీస్ వినియో
Published Date - 06:30 PM, Tue - 11 July 23 -
#Special
Farmer Success Story: చదివింది పది.. కానీ సేంద్రియ వ్యవసాయంతో ఏడాదికి రూ.70 లక్షల సంపాదన?
డబ్బు సంపాదించాలి అంటే చాలామంది కేవలం చదువు ఉండాలి తెలివి ఉండాలి అని అంటూ ఉంటారు. అయితే డబ్బు సంపాదించడానికి చదువు లేకపోయినా తెలివి ఉంటే చా
Published Date - 03:23 PM, Sun - 25 June 23 -
#Special
Business Idea : చిన్నటెక్నిక్ తో విదేశీ కూరగాయలను పండిస్తూ..లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్న రైతు..!!
కాలానుగుణంగా వ్యవసాయంలో అధునాతన మార్పులు ఎన్నో వస్తున్నాయి. సాగు పనుల్లోనూ సాంకేతిక పెరిగిపోతుంది. ఎద్దులతో ఎవుసం చేసే రోజులు పోయాయి. యంత్రాలతో పనులు చేసే రోజులు వచ్చాయి. దీంతో వ్యవసాయంలో కొత్త కొత్త ఆవిష్కరణలు ప్రారంభం అవుతున్నాయి. రైతులు నూతన పంటలకు శ్రీకారం చుడుతున్నారు. దేశీయ పంటలే కాకుండా…విదేశీ పంటలను పండిస్తూ తమ సత్తా చాటుతున్నారు అన్నదాతలు. ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ జిల్లా కౌసాని గ్రామానికి చెందిన లాల్ సింగ్ హైడ్రోపోనిక్స్ టెక్నిక్ తో వ్యవసాయం ప్రారంభించాడు. […]
Published Date - 11:28 AM, Tue - 29 November 22 -
#Telangana
TS : దారుణం..పొలంలో మంటలు అంటుకుని రైతు సజీవదహనం..!!
చలిగా ఉందని ఓ రైతు పొలం వద్ద చలి మంట వేసుకున్నాడు. దాని పక్కన మంచంపై పడుకున్నాడు
Published Date - 07:48 AM, Wed - 12 October 22 -
#Speed News
Elephants Attack: కుప్పంలో ఏనుగుల భీభత్సం.. రైతుపై దాడి
ఏపీలో అటవీ జంతువులు కలకలం రేపుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లోకి వస్తూ జనాలను ముపుతిప్పలు పెడుతున్నాయి.
Published Date - 12:18 PM, Mon - 19 September 22 -
#Speed News
Man-animal conflict:రైతును తొక్కి చంపిన ఏనుగుల గుంపు..!!
ఏపీలోని చిత్తూరుజిల్లా పలమనేరు మండలం ఇందిరానగర్ లో విషాదం చోటుచేసుకుంది.
Published Date - 02:02 PM, Thu - 26 May 22 -
#Speed News
CBI Jedi: సీబీఐ మాజీ జేడీ ‘రైతు’ అవతారం
నిత్యం సభలు, సమావేశాలతో బిజీగా ఉండే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రైతుగా మారారు.
Published Date - 12:10 PM, Mon - 7 February 22 -
#Special
Meet the Padma: వాట్ ఎ లైఫ్.. వాట్ ఎ అచీవ్ మెంట్!
బంజరు భూమిని ఆర్గానిక్ ట్రీ ఫామ్గా మార్చిన కర్ణాటకకు చెందిన ఓ రైతు ప్రతిష్టాత్మక పద్మ అవార్డును అందుకోనున్నారు. అమై మహాలింగ నాయక్ భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని అందుకోనున్నారు.
Published Date - 02:54 PM, Fri - 4 February 22 -
#Speed News
Blocks Bus: ఈ రైతు నిరసన న్యాయమైంది!
నాగర్ కర్నూలు జిల్లాలోని, పెద్దకొత్తపల్లి మండలం, మారేడు మాన్ దిన్నె గ్రామం... నల్లమల అడవి సమీపంలోని మారుమూల గ్రామం...
Published Date - 05:02 PM, Sun - 30 January 22 -
#Speed News
Andhra Pradesh: అనంతపురంలో నకీలీ బంగారు నాణేలు.. రైతుకు 10 లక్షలు టోకరా
బంగారు నాణేల పేరుతో ఓ రైతును మోసం చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. కర్నాటకకు చెందిన దొంగల ముఠా రైతును మోసం చేసి రూ.10 లక్షకు పైగా మోసం చేసిందని అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
Published Date - 11:20 AM, Thu - 20 January 22