KTR: కేటీఆర్ ని నిలదీసిన మహిళ రైతు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యేకేటీఆర్ కు ఓ మహిళ షాక్ ఇచ్చింది. నా భూమీ నాకివ్వాలని నిలదీసింది. అయితే నీ భూమి నీకు వచ్చేలా చూస్తానని కేటీఆర్ చెప్పినప్పటికీ మహిళ వినిపించుకోలేదు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- By Praveen Aluthuru Published Date - 04:09 PM, Sat - 4 May 24
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యేకేటీఆర్ కు ఓ మహిళ షాక్ ఇచ్చింది. నా భూమీ నాకివ్వాలని నిలదీసింది. అయితే నీ భూమి నీకు వచ్చేలా చూస్తానని కేటీఆర్ చెప్పినప్పటికీ మహిళ వినిపించుకోలేదు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
A woman farmer B. Laxmi questioned BRS working president #KTR in Sircilla during election campaign and she asked KTR to return her land, which was acquired for Medical College during BRS govt.
KTR promised to return her plot.#Sircilla #Telangana #BRS #LokSabhaElctions2024 pic.twitter.com/6GaHUETLqH— Surya Reddy (@jsuryareddy) May 4, 2024
మే 13న రాష్ట్రంలో జరగనున్న లోక్సభ ఎన్నికల రాజకీయ ప్రచారంలో భాగంగా స్థానికులతో కేటీఆర్ మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బిఆర్ఎస్ పాలనలో బి.లక్ష్మి అనే మహిళ రైతు భూమిని వైద్య కళాశాల కోసం సేకరించినట్లు సమాచారం. ఎమ్మెల్యేతో కరచాలనం చేసిన లక్ష్మి.. తాను 2 ఎకరాల భూమిని కోల్పోయానని, దీనిపై కలెక్టర్తో మాట్లాడి తన భూమిని తిరిగి ఇప్పిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.తనకు భూమి లేక ఇబ్బంది పడుతున్నానని లక్ష్మీ కేటీఆర్కు తెలిపారు.
Also Read: NTR : ఎన్టీఆర్ బర్త్ డేకి.. ఈ అప్డేట్స్ రాబోతున్నాయట.. సాంగ్, గ్లింప్స్, పోస్టర్..!
Related News
KCR-KTR: ఖమ్మం మాజీ DCMS ఛైర్మన్ మృతి.. కేసీఆర్, కేటీఆర్ సంతాపం
KCR-KTR: ఖమ్మం డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల శేషగిరిరావు మృతి చెందాడు. ఖమ్మం జిల్లాకు బీఆర్ఎస్ కు ఆయన విశేష సేవలందింరు. ఆయన మృతి వల్ల బీఆర్ఎస్ కు, ఖమ్మం జిల్లాకు తీరని లోటు. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరి రావు మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారితో దశాబ్దాలకాలంగా తనకున్న రాజకీయ అనుబంధాన్ని, �