Fact Check
-
#India
Fact Check: రైతులకు ‘పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్’.. అసలు నిజం ఇదే..!
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన వంటి అనేక పథకాలను అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం 'పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్'ని (𝐏𝐌 𝐊𝐢𝐬𝐚𝐧 𝐓𝐫𝐚𝐜𝐭𝐨𝐫 𝐘𝐨𝐣𝐚𝐧𝐚) ప్రారంభించిందని ఇటీవల ప్రచారం జరిగింది.
Published Date - 01:30 PM, Fri - 12 January 24 -
#Speed News
Fact Check : ఉగ్రవాది మసూద్ అజార్ హత్య.. అసలు విషయమిదీ
Fact Check : ఇండియా మోస్ట్ వాంటెడ్ పాకిస్తానీ ఉగ్రవాది మసూద్ అజార్ బాంబుదాడిలో చనిపోయాడనే టాక్ ఇటీవల నడిచింది.
Published Date - 07:10 PM, Tue - 2 January 24 -
#Speed News
FACT CHECK : ఆసియా గేమ్స్ లో జ్యోతికి గోల్డ్ వచ్చిందా ? అది నిజమేనా ?
FACT CHECK : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ అథ్లెట్, ఏస్ స్ప్రింటర్ జ్యోతి యర్రాజీ కూడా చైనాలో ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లో పాల్గొంటున్నారు.
Published Date - 04:16 PM, Tue - 26 September 23 -
#India
Fact Check: రూ. 30 వేల కంటే ఎక్కువ జమ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందా.. నిజం ఏంటంటే..!
కొన్ని రోజులుగా ఒక వార్త వైరల్ అవుతోంది. అందులో మీ బ్యాంక్ ఖాతాలో 30 వేల రూపాయల కంటే ఎక్కువ జమ చేస్తే ఖాతా మూసివేయబడుతుందనేది సారాంశం.
Published Date - 11:00 AM, Sat - 17 June 23 -
#India
Fact Check: సమాధికి తాళం వేసిన ఘటన పాకిస్తాన్ది కాదు.. హైదరాబాద్ పాతబస్తీది.. వీడియో వైరల్..!
గత కొన్ని రోజులుగా సమాధికి తాళం (Graveyard Padlock) వేసిన ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ (Viral) అయ్యింది.
Published Date - 07:34 AM, Wed - 3 May 23 -
#India
Nobel Peace Prize: ప్రధాని మోదీకి నోబెల్ శాంతి బహుమతి.. అసలు నిజం ఇదే..!
నార్వేజియన్ నోబెల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ అస్లే టోజే గురించి అనేక మీడియా సంస్థలు పేర్కొంటున్న ఒక వార్త సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize)కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అతిపెద్ద పోటీదారు అని పిలిచారు.
Published Date - 08:20 AM, Sat - 18 March 23 -
#Trending
Fact Check : స్మార్ట్ వాచ్తో ఫాస్టాగ్ నుంచి డబ్బు దొంగిలించడం నిజమా?అబద్ధమా?
ఫాస్ట్ ట్యాగ్ స్కామ్ జరుగుతోందంటూ వదంతుల వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Published Date - 12:12 PM, Tue - 28 June 22 -
#Speed News
Fact Check:పెట్రోల్, డీజిల్ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే ఆ వాహనాలు పేలుతున్నాయా? వాస్తవం ఏమిటి?
ఈమధ్య సోషల్ మీడియాలో కొన్ని దారుణంగా వైరల్ అవుతున్నాయి. అందులో నిజమెంతో తెలియకుండానే.. వాటిని చాలామంది ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటివాటి జాబితాలో బైకులు, స్కూటర్లు పేలిపోయే ఇష్యూ చేరింది.
Published Date - 12:22 PM, Mon - 11 April 22 -
#Speed News
Fact Check : ఆమిర్ ఖాన్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడా?
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మరియు అతని భార్య కిరణ్ రావు జులై 3, 2021న పరస్పర అంగీకారంతో తమ 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకబోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కొద్ది సేపటికే అమీర్ ఖాన్, ఫాతిమా సైనా షేక్ల ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారని తెగ షేర్ చేసుకున్నారు.
Published Date - 04:56 PM, Mon - 27 December 21 -
#Speed News
బిపిన్ రావత్ ప్రమాద దృశ్యాలు ఫేక్.?
డిసెంబర్ 8, 2021న సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 11 మంది ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతిచెందారు. తమిళనాడులోని కూనూరు సమీపంలో ఎయిర్ఫోర్స్ ఛాపర్ క్రాష్ అవడంతో ఆయన చనిపోయిన విషయం తెలిసిందే.
Published Date - 04:37 PM, Thu - 9 December 21 -
#Speed News
Fact Check : 1963లో ఒమిక్రాన్ పేరుతో సినిమా వచ్చిందా?
ద ఒమిక్రాన్ వేరియంట్ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ఈ మధ్యకాలంలో వైరల్గా మారింది.
Published Date - 02:22 PM, Mon - 6 December 21 -
#Speed News
Fact Check : న్యూజీలాండ్ టీమ్ ఫోటో కొత్తదేనా?
ఇవాళ( నవంబర్ 25) నుంచి న్యూజిలాండ్, ఇండియా ఫస్ట్ టెస్ట్ జరగబోతోంది. ఈ నేపధ్యంలో నాలుగేళ్ల కిందటి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Published Date - 12:01 PM, Thu - 25 November 21 -
#Speed News
Earth From Space: అందమైన భూమి ఫోటో.. ఫేక్ పిక్చర్
భూమ్మీద సూర్యాస్తమయం ఫోటో అంటూ స్పేస్ నుంచి తీసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Published Date - 04:21 PM, Tue - 16 November 21 -
#Speed News
Fact Check : సోమాలియా నుంచి విషపూరిత అరటిపళ్లు దిగుమతి?
అరటిపండు నుంచి పురుగులు బయటికొస్తున్న వీడియో ఒకటి ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయింది. సోమాలియా నుంచి దిగుమతి చేశారంటూ ఎంతోమంది ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.
Published Date - 02:51 PM, Thu - 11 November 21 -
#Speed News
‘‘హుజూరాబాద్లో బీజేపీ గెలవగానే అక్కడి ముస్లింలను మా చెప్పుల కింద తొక్కిపెడతాం’’ అని బీజేపీ ఎంపీ అర్వింద్ అనలేదు
‘‘హుజూరాబాద్లో బీజేపీ గెలవగానే అక్కడి ముస్లింలను మా చెప్పుల కింద తొక్కిపెడతాం’’ అని బీజేపీ ఎంపీ అర్వింద్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ఓ ఇమేజ్ షేర్ అవుతోంది.
Published Date - 02:11 PM, Tue - 26 October 21