Enforcement Directorate
-
#India
నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్ గాంధీలకు ఊరట!
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన వివాదమే ఈ కేసు. 1938లో జవహర్లాల్ నెహ్రూ 5,000 మంది స్వాతంత్య్ర సమరయోధులతో కలిసి దీనిని ప్రారంభించారు.
Date : 16-12-2025 - 12:53 IST -
#India
Shikhar Dhawan : బెట్టింగ్ యాప్స్ కేసు.. ఈడీ విచారణకు శిఖర్ ధావన్ !
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ విచారణ కోసం ఈడీ ఎదుట హాజరైనట్లు విశ్వసనీయ సమాచారం. తాజా సమాచారం ప్రకారం, ధావన్కు పీఎంఎల్ఏ (Prevention of Money Laundering Act) చట్టం కింద విచారణ నోటీసులు జారీ చేయబడటంతో ఆయన ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు.
Date : 04-09-2025 - 12:38 IST -
#India
ED Raids : ఆప్ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇంట్లో ఈడీ సోదాలు
ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అప్పట్లో సుమారు ₹5,590 కోట్లతో 24 కొత్త ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా ఐసీయూ ఆధారిత హాస్పిటల్స్ను కేవలం ఆరు నెలల్లో పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రాజెక్ట్ను ఆమోదించారు. కానీ మూడేళ్లు గడిచినా ఇప్పటివరకు ప్రాజెక్టులు పూర్తి కాలేదు.
Date : 26-08-2025 - 10:14 IST -
#Cinema
Manchu Lakshmi : ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి
ఈడీ అధికారులు మంచు లక్ష్మిని ప్రధానంగా ఆమె ప్రమోట్ చేసిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్కి సంబంధించిన పారితోషికాలు, లాభాల్లో భాగస్వామ్యం, కమీషన్లు వంటి అంశాలపై ప్రశ్నిస్తున్నారు. ప్రచారానికి తీసుకున్న పారితోషికం ఎలా చెల్లించబడింది? ఆ డబ్బు సోర్స్ ఏంటి? పన్నుల సమాచారం సరిగ్గా ఇచ్చారా? అనే కోణాల్లో అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇస్తున్నట్టు సమాచారం.
Date : 13-08-2025 - 12:21 IST -
#Telangana
Srushti Hospital Case : సృష్టి హాస్పిటల్ కేసులో కీలక పరిణామం..రంగంలోకి ఈడీ
ఈడీ అధికారులు హైదరాబాద్ పోలీసులకు లేఖ రాసి కేసుకు సంబంధించి పూర్తి వివరాలను కోరారు. ఇప్పటికే డాక్టర్ నమ్రత ఎనిమిది రాష్ట్రాల్లో ఈ ఫెర్టిలిటీ సెంటర్ను విస్తరించినట్లు విచారణలో తెలిసింది. మరోవైపు, దాదాపు 80 మంది శిశువులను విక్రయించి రూ. 25 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మొత్తాన్ని విదేశాల్లో పెట్టుబడుల రూపంలో మళ్లించినట్లు సమాచారం.
Date : 10-08-2025 - 11:54 IST -
#India
Land scam case : రాబర్ట్ వాద్రాకు ఎదురుదెబ్బ.. ఢిల్లీ కోర్టు నోటీసులు
ఈ మనీలాండరింగ్ కేసు దర్యాప్తును నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ను కోర్టులో దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్ను కోర్టు శనివారం విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను ఆగస్టు 28వ తేదీకి వాయిదా వేయడం జరిగింది.
Date : 02-08-2025 - 12:43 IST -
#Business
Anil Ambani : రూ.17వేల కోట్ల బ్యాంక్ రుణ మోసాలపై అనిల్ అంబానీకి ఈడీ సమన్లు
విచారణ నిమిత్తం ఆయనను ఈడీ ప్రధాన కార్యాలయం, న్యూఢిల్లీలో ఆగస్టు 5న హాజరు కావాలని ఆదేశించింది. అధికారిక వర్గాల సమాచారం మేరకు, ఈడీ అధికారులు అనిల్ అంబానీ స్టేట్మెంట్ను పీఎంఎల్ఏ (Prevention of Money Laundering Act) చట్టం కింద నమోదు చేయనున్నారు. గత వారం మూడు రోజుల పాటు ముంబయిలోని అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాల్లో ఈడీ విస్తృతంగా సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Date : 01-08-2025 - 10:17 IST -
#Telangana
Telangana : గొర్రెల పంపిణీ కుంభకోణం కేసు..హైదరాబాద్లోని ఆరుచోట్ల ఈడీ సోదాలు
ఈ గొర్రెల పంపిణీ కుంభకోణంపై తొలుత తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. వారి ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో ప్రత్యేకంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. తాజాగా ఈడీ చేపట్టిన సోదాల్లో పలు కీలక ఆధారాలు లభ్యమైనట్టు సమాచారం.
Date : 30-07-2025 - 12:29 IST -
#India
Anil Ambani: అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ సోదాలు: 35 ప్రాంతాల్లో దాడులు
ఈడీ అధికారులు తెలిపారు कि, 2017-2019 మధ్య YES బ్యాంక్ నుండి అనిల్ అంబానీ దాదాపు రూ.3 వేల కోట్ల రుణాన్ని తీసుకుని దారితప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి
Date : 24-07-2025 - 12:19 IST -
#India
Mytra : మింత్రా ఆన్లైన్ పోర్టల్పై ఈడీ కేసు నమోదు
Mytra : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్లైన్ షాపింగ్ ఒక విప్లవంలా మారింది. రోజువారీ అవసరాల నుంచి లగ్జరీ ప్రొడక్ట్స్ వరకు ప్రతి చిన్న వస్తువూ ఇంట్లో కూర్చొని సులభంగా ఆర్డర్ చేసే స్థాయికి ప్రజల వినియోగ పద్ధతులు మారిపోయాయి.
Date : 23-07-2025 - 5:26 IST -
#India
Supreme Court : ఈడీకి సుప్రీంకోర్టు మొట్టికాయలు..మిమ్మల్ని రాజకీయాలకు ఎందుకు వాడుతున్నారు?
సుప్రీం ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్లు ఈ కేసును విచారించారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ముఖ్య వ్యాఖ్యలు చేశారు. రాజకీయ యుద్ధాలు కోర్టు బయట చేసుకోవాలి. ఇలాంటి రాజకీయ పోరాటాల కోసం ఈడీని వాడడం ఏమిటి? అంటూ ప్రశ్నించారు.
Date : 21-07-2025 - 1:27 IST -
#India
ED : బెట్టింగ్ యాప్లపై ఈడీ దర్యాప్తు ముమ్మరం..గూగుల్, మెటాకు నోటీసులు
ఈడీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ బెట్టింగ్ యాప్లు మనీలాండరింగ్, హవాలా తరహా అక్రమ లావాదేవీలకు వేదికలుగా మారాయని ఇప్పటికే అనేక సాక్ష్యాధారాలు లభించాయి. అంతేకాదు, ఈ యాప్లు ప్రభుత్వ నియమాలను తుంగలో తొక్కుతూ ఆర్థిక నేరాలకు దారితీస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
Date : 19-07-2025 - 11:25 IST -
#Cinema
Ranya Rao : నటి రన్యారావు ఆస్తుల జప్తు.. స్మగ్లింగ్, మనీలాండరింగ్ కేసులో చర్యలు
ఈడీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, రన్యా రావుకు చెందిన వివిధ ప్రాంతాల్లో ఉన్న విలువైన ఆస్తులను జప్తు చేశారు. బెంగళూరులోని విక్టోరియా లేఅవుట్లో ఉన్న ఓ లగ్జరీ ఇల్లు, అర్కవతి లేఅవుట్లోని ఖరీదైన ప్లాట్, తుమకూరు జిల్లాలోని పారిశ్రామిక స్థలం, అలాగే అనేకల్ తాలూకాలోని వ్యవసాయ భూములు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ అన్ని ఆస్తుల మిలకెట్టు విలువ సుమారు రూ.34.12 కోట్లు అని అంచనా.
Date : 05-07-2025 - 12:13 IST -
#India
National Herald case : రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు
ఈ కేసులో వారు దాదాపు రూ.142 కోట్ల నష్టాన్ని ప్రభుత్వానికి కలిగించినట్లు బుధవారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఈడీ తాజా వాదనల ప్రకారం, నేషనల్ హెరాల్డ్ పేరుతో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ద్వారా జరిగిన ఆర్థిక కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నాయని
Date : 21-05-2025 - 12:18 IST -
#India
Robert Vadra : పాలిటిక్స్లోకి రాబర్ట్ వాద్రా.. గ్రౌండ్ రెడీ ?
పై వ్యాఖ్యలను బట్టి రాజకీయాలపై రాబర్ట్ వాద్రా(Robert Vadra)కు చాలా ఆసక్తి ఉందని స్పష్టమవుతోంది.
Date : 16-04-2025 - 5:00 IST