Enforcement Directorate
-
#Speed News
KTR : ఫార్ములా ఈ కేసు.. నేడు ఏసీబీ ఎదుట హాజరుకానున్న కేటీఆర్
KTR : ఫార్ములా ఈరేస్ కేసు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేయగా.. ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏ1గా ఉన్నారు. మరో ఇద్దరు అధికారుల పేర్లు కూడా నమోదు చేశారు.
Date : 06-01-2025 - 9:13 IST -
#Telangana
Formula E Car Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు.. ఆ ఇద్దరికి మరోసారి ఈడీ నోటీసులు
అయితే ఇవాళ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి(Formula E Car Race Case) గైర్హాజరయ్యారు.
Date : 02-01-2025 - 7:26 IST -
#Telangana
KTR Vs ED : వచ్చే వారం కీలకం.. కేటీఆర్ విషయంలో ఈడీ, ఏసీబీ ఏం చేయబోతున్నాయి ?
కార్ల రేసు వ్యవహారంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో జరిగిన లావాదేవీలను ఈడీ(KTR Vs ED) నిశితంగా పరిశీలిస్తోంది.
Date : 22-12-2024 - 9:09 IST -
#India
Arvind Kejriwal Vs ED : లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ విచారణ.. ఈడీకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి
కేజ్రీవాల్ను విచారించేందుకు తమకు అనుమతులు ఇవ్వాలని డిసెంబరు 5న లెఫ్టినెంట్ గవర్నర్కు ఈడీ(Arvind Kejriwal Vs ED) రిక్వెస్టు చేసింది.
Date : 21-12-2024 - 12:49 IST -
#Cinema
Shilpa Shetty : ఈడీ దాడులపై స్పందించిన శిల్పా శెట్టి తరపు న్యాయవాది
Shilpa Shetty : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పా శెట్టి కుంద్రా భర్త రాజ్ కుంద్రా నివాసంపై దాడులు నిర్వహించింది. ఈ దాడులు మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా జరిగాయి. అయితే, శిల్పా శెట్టి తరఫు న్యాయవాది ప్రశాంత్ పటీల్ ఈ విషయంపై వివరణ ఇచ్చారు.
Date : 29-11-2024 - 6:25 IST -
#India
Money laundering case : మహారాష్ట్ర, గుజరాత్లో 23 చోట్ల ఈడీ దాడులు
హవాలా లావాదేవీలను వెలికితీయడంతో పాటు, అక్రమ బ్యాంకింగ్ కార్యకలాపాలలో పాల్గొన్న వారిని గుర్తించడమే లక్ష్యంగా ఈ సోదాలు చేపట్టినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Date : 14-11-2024 - 5:03 IST -
#India
CM Siddaramaiah : ముడా కేసులో సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు
CM Siddaramaiah : ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమన్లు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు శనివారం వర్గాలు తెలిపాయి. ఈ కేసులో రెండో నిందితురాలైన సిద్ధరామయ్య భార్య పార్వతి వాంగ్మూలాలను అధికారులు ధ్రువీకరిస్తున్నారని ఆ వర్గాలు తెలిపాయి. విధానపరమైన పనులు పూర్తయిన తర్వాత లోకాయుక్త ఎదుట హాజరుకావాలని సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు జారీ చేయనున్నారు.
Date : 26-10-2024 - 11:07 IST -
#India
MUDA Scam : ముడా కార్యాలయంలో ఈడీ సోదాలు
MUDA Scam : ఈ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని విచారించనున్నారు. అలాగే పలు దస్త్రాలను స్వాధీనం చేసుకొనే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
Date : 18-10-2024 - 2:38 IST -
#India
Muda Case : సీఎం భార్య భయపడి సైట్లు తిరిగి ఇవ్వలేదన్న పరమేశ్వర
Muda Case : ముడాకి కేటాయించిన 14 స్థలాలను భయంతోనే తిరిగి ఇవ్వలేదని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర మంగళవారం స్పష్టం చేశారు. మంగళవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన హెచ్ఎం పరమేశ్వర, ముడా కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ప్రారంభించినందున 14 ప్లాట్లను పార్వతి సిద్ధరామయ్య తిరిగి ఇచ్చేయడం భయంతో ప్రేరేపించబడిందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ ప్రకటన చేశారు.
Date : 01-10-2024 - 1:17 IST -
#India
Karnataka Politics : సిద్ధరామయ్య రాజీనామా చేస్తే.. నెక్ట్స్ సీఎం ఎవరు..?
Karnataka Politics : కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయవలసి వస్తే కొత్త సీఎం ఎవరన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎత్తినహోల్ ప్రాజెక్టుపై డీసీఎం డీకే శివకుమార్, హోంమంత్రి జి.పరమేశ్వర్ సమావేశమై చర్చలు జరిపారు.
Date : 30-09-2024 - 1:31 IST -
#India
RG Kar Scam: సందీప్ ఘోష్ నివాసంతో సహా నాలుగు చోట్ల ఈడీ దాడులు
RG Kar Scam: ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ నివాసంతో సహా నాలుగు చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం దాడులు చేసి సోదాలు నిర్వహించింది.
Date : 06-09-2024 - 11:19 IST -
#India
Rahul Naveen : ఈడీ డైరెక్టర్గా రాహుల్ నవీన్ నియామకం
ఈడీ డైరెక్టర్గా పని చేసిన సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలం గతేడాది సెప్టెంబర్ 23తో పదవీకాలం ముగిసింది.
Date : 14-08-2024 - 9:41 IST -
#Telangana
Sheep Scam : గొర్రెల పంపిణీ కేసులో ఈడీ చేరనుందా..!
వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న తర్వాత బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి బీఆర్ఎస్తో పనులు జరగడం లేదు. నేతలు పార్టీని వీడడం వల్ల పార్టీ మరింత బలహీనపడింది.
Date : 24-06-2024 - 8:16 IST -
#India
Kejriwal :డాక్టర్తో వీడియో కన్సల్టేషన్.. కోర్టు అనుమతి కోరిన కేజ్రీవాల్
దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై జైలులో ఉన్నారు.
Date : 16-04-2024 - 9:11 IST -
#India
Kejriwal : సుప్రీంకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Policy Case)లో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు (Supreme Court). ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఆప్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. Delhi CM Arvind Kejriwal moves Supreme Court against Delhi High Court order rejecting his plea challenging […]
Date : 10-04-2024 - 10:56 IST