Emergency India
-
#India
S Jaishankar : ఒక కుటుంబం కోసమే దేశంలో ఎమర్జెన్సీ విధించారు: జైశంకర్
ఏకపక్షంగా, స్వార్ధ ప్రయోజనాల కోసం ఎమర్జెన్సీని విధించిన పార్టీకి ఇది రాజ్యాంగం మీద ప్రేమ ఉంటుందని ఎలా నమ్మగలం? అని జైశంకర్ ప్రశ్నించారు. అధికారాన్ని కాపాడుకోవడమే వారి అసలు లక్ష్యం. ఆ సమయంలో దేశ ప్రజల అభిప్రాయాలు, హక్కులు అన్నీ పక్కన పెట్టి, తమ పదవిని నిలబెట్టుకోవడం కోసమే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది అని అన్నారు.
Date : 27-06-2025 - 2:59 IST -
#India
PM Modi : నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది: ప్రధాని మోడీ
.ఈ రోజును మేము ‘సంవిధాన్ హత్యా దినంగా’ గుర్తుచేసుకుంటున్నాం. ప్రజాస్వామ్యాన్ని పక్కనపెట్టి, ప్రజల స్వేచ్ఛలను హరిస్తూ, మూగబెట్టే ప్రయత్నం చేసిన దురంత ఘటన ఇది. దేశ రాజ్యాంగ విలువలను తునాతునకలు చేసిన శాసనాన్ని తలుచుకుంటే బాధ కలుగుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 25-06-2025 - 12:18 IST