Ellampalli Project
-
#Telangana
BRS : సీఎం రేవంత్కు మతి భ్రమించిందా?..బీఆర్ఎస్ నేత పుట్ట మధు తీవ్ర విమర్శలు
సీఎం తీరును ఎండగడుతూ..రేవంత్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయారు. ఆయన తీరూ, మాటలు పిచ్చివాడిలా ఉన్నాయి అంటూ పుట్ట మధు మండిపడ్డారు. అంతేకాకుండా, సీఎంతో పాటు మంత్రివర్గం మొత్తం తక్షణమే రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు.
Published Date - 01:52 PM, Tue - 9 September 25