Education Minister Nara Lokesh
-
#Andhra Pradesh
AP SSC Exams : ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
వచ్చే ఏడాది 2025 మార్చి 17న టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. మార్చి 31 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
Date : 11-12-2024 - 7:52 IST -
#Andhra Pradesh
Mega Parent Teacher Meet: డిసెంబర్ 7న ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీట్.. కోటి 20 లక్షల మందితో మీటింగ్!
పిల్లలు చేత ఇన్విటేషన్ తయారు చేయించి తల్లిదండ్రులను సమావేశానికి పిలుస్తున్నామని, టీచర్ పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తున్న దేశంలోనే మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అధికారులు అంటున్నారు.
Date : 04-12-2024 - 5:10 IST