Earthquakes
-
#World
Earthquake: భూకంపాలకు అసలు కారణాలు ఇవే అంటున్న వాతావరణ నిపుణులు
Earthquake: భూమి క్రస్ట్, మాంటిల్, కోర్ అనే మూడు ప్రధాన పొరలతో నిర్మితమై ఉంటుంది. భూమి క్రస్ట్ అనేక టెక్టానిక్ ప్లేట్లగా విభజించబడి నిరంతరం కదులుతూ ఉంటుంది
Published Date - 11:47 AM, Sun - 3 August 25 -
#Speed News
Earthquakes: రష్యాలో భారీ భూకంపం.. హెచ్చరికలు సైతం జారీ!
కమ్చట్కా ద్వీపకల్పం భౌగోళికంగా చాలా చురుకైన ప్రాంతం. దీనిని తరచుగా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో భాగంగా పరిగణిస్తారు. ఈ ప్రాంతం డజన్ల కొద్దీ క్రియాశీల అగ్నిపర్వతాలతో చుట్టూ ఉంటుంది.
Published Date - 02:48 PM, Sun - 20 July 25 -
#Speed News
Earthquakes : 8 దేశాల్లో భూకంపం.. గ్రీస్ నుంచి జోర్డాన్ దాకా భూప్రకంపనలు
తాజా భూకంపంతో(Earthquakes) మధ్యధరా సముద్రంలో సునామీ వచ్చే ముప్పు ఉందా అనే కోణంలోనూ ఆయా దేశాల మీడియాలో చర్చ జరిగింది.
Published Date - 09:10 AM, Wed - 14 May 25 -
#Andhra Pradesh
Earthquakes: ప్రకాశం జిల్లాలో భూకంపం.. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది ?
భూప్రకంపనలు అనేవి గత రెండేళ్ల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో(Earthquakes) ఎక్కువ సంఖ్యలో సంభవించాయి.
Published Date - 02:08 PM, Tue - 6 May 25 -
#Special
Hyderabad Vs Earth quakes: భూకంపాల గండం.. హైదరాబాద్ సేఫేనా ? గత పదేళ్ల పాఠమేంటి ?
‘‘తక్కువ భూకంప తీవ్రత ఉండేే ప్రాంతాలు’’ జోన్-2లో ఉంటాయి. మన హైదరాబాద్(Hyderabad Vs Earthquakes) జోన్-2లోనే ఉంది.
Published Date - 03:17 PM, Sat - 5 April 25 -
#Telangana
Earthquake : తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలపై NGRI హెచ్చరిక..మళ్లీ పొంచి ఉన్న ప్రమాదం
Earthquakes : భూమి లోపల జరుగుతున్న మార్పులను పరిగణనలోకి తీసుకుంటే, భవిష్యత్లో మళ్లీ భూప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని వారు వెల్లడించారు
Published Date - 12:09 PM, Wed - 4 December 24 -
#Speed News
Earthquakes: అరుణాచల్ ప్రదేశ్లో వరుస భూకంపాలు.. భయంతో పరుగులు తీసిన జనం..!
మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్లలో గురువారం (మార్చి 21) ఉదయం భూకంపం (Earthquakes) సంభవించింది.
Published Date - 08:42 AM, Thu - 21 March 24 -
#Speed News
Earthquake: అరుణాచల్ ప్రదేశ్లో భూకంపం.. పరుగులు తీసిన జనం
అరుణాచల్ ప్రదేశ్లో భూకంపం (Earthquake) సంభవించింది. అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లోని తవాంగ్లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది.
Published Date - 09:22 AM, Sat - 22 July 23 -
#Speed News
Earthquakes: మణిపూర్, జైపూర్లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం..!
Earthquakes: మణిపూర్లోని ఉఖ్రుల్లో శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో భూకంపం (Earthquakes) సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అయితే భూకంపంలో ప్రాణ, ఆస్తి నష్టం ఇంకా తెలియాల్సి ఉంది. రాజస్థాన్లోనూ భూకంపం సంభవించింది దీనికి ముందు రాజస్థాన్ రాజధాని జైపూర్లో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అనేకసార్లు భూకంపం సంభవించిన […]
Published Date - 07:11 AM, Fri - 21 July 23 -
#World
Earthquake: ఆఫ్ఘనిస్థాన్లో భూకంపం.. అసలు భూకంపాలు ఎందుకు వస్తాయో తెలుసా..?
మంగళవారం తెల్లవారుజామున భారత్కు పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan)లో భూకంపం (Earthquake) సంభవించింది. భూకంప కేంద్రం ఫైజాబాద్. ఇక్కడ రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది.
Published Date - 07:04 AM, Tue - 9 May 23 -
#Speed News
Earthquakes: ఇండోనేషియాను కుదిపేసిన భూకంపాలు.. గంటల వ్యవధిలోనే రెండు భూకంపాలు..!
ఇండోనేషియా (Indonesia)ను ఆదివారం తెల్లవారుజామున రెండు భారీ భూకంపాలు (Earthquakes) కుదిపేశాయి. తొలి భూకంపం కెపులువాన్ బటు (Kepulauan Batu)లో 6.1 తీవ్రతతో సంభవించగా, గంటల వ్యవధిలోనే 5.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది.
Published Date - 10:41 AM, Sun - 23 April 23 -
#India
Earthquake: హిమాచల్ ప్రదేశ్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా నమోదు
హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలకు ఉత్తరాన 56 కి.మీ దూరంలో సోమవారం రాత్రి 3.6 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించిందని, దాని కేంద్రం భూ ఉపరితలం కింద 10 కిలోమీటర్ల లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
Published Date - 07:02 AM, Tue - 21 February 23 -
#World
Earthquakes: మరోసారి రెండు భూకంపాలు.. ముగ్గురు మృతి.. 213 మందికి గాయాలు
టర్కీ, సిరియా బోర్డర్లోని దక్షిణ హటే ప్రావిన్స్లో సోమవారం రాత్రి 6.3, 5.8 తీవ్రతతో మరోసారి రెండు భూకంపాలు (Earthquakes) సంభవించిన విషయం తెలిసిందే. అయితే ఈ భూకంపం కారణంగా ముగ్గురు మృతి చెందాగా, 213 మంది గాయపడ్డారని ఆ దేశ మంత్రి సులేమాన్ సోయ్లు తెలిపారు.
Published Date - 06:27 AM, Tue - 21 February 23 -
#World
Turkey : మృత్యుంజయురాలు.. టర్కీలో శిథిలాల నుంచి బయటపడిన ఆరేళ్ల బాలిక
టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం దాటికి దాదాపుగా 19 వేల మంది మరణించారు. ఈ రెండు ప్రాంతాల్లో కఠినమైన చలి
Published Date - 06:41 AM, Fri - 10 February 23 -
#Speed News
Over 3,800 Killed: టర్కీలో భారీ భూకంపం.. 3800లకు చేరిన మృతుల సంఖ్య
భూకంపాలు (Earthquakes) వస్తే నష్టం ఎంత భారీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రకృతి విపత్తులన్నింటిలో భూకంపం అతి పెద్దగా చెప్పబడుతుండగా.. తాజాగా తుర్కియే, సిరియాలో భారీ భూకంపం సంభవించడంతో ప్రపంచం మరోసారి ఉలిక్కిపడింది.
Published Date - 06:05 AM, Tue - 7 February 23