Drugs Case
-
#Andhra Pradesh
Putta Sudhakar Yadav: నా కొడుకు మహేష్ కు ఎలాంటి డ్రగ్స్ అలవాట్లు లేవు: పుట్టా సుధాకర్
Putta Mahesh Kumar తెలుగు రాష్ట్రాల్లో హాట్టాపిక్ అయిన మెయినాబాద్ డ్రగ్స్ కేసు ఎపిసోడ్పై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ స్పందించారు. మహేష్కు హార్ట్ సర్జరీ చేశారని.. అలాంటప్పుడు డ్రగ్స్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. తన కుమారుడు 100 శాతం ఎలాంటి తప్పు చేయలేదన్నారు. త్వరలోనే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని.. కేసు విచారణ తర్వాత పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు వస్తామని అన్నారు. హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ […]
Date : 23-03-2026 - 2:40 IST -
#Telangana
Pilot Rohith Reddy : మరో వివాదంలో పైలట్ రోహిత్ రెడ్డి!
రెవెన్యూ అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ భూమి అసలు యజమాని జంగయ్య అనే వ్యక్తి పేరు మీద రికార్డుల్లో ఉన్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూమి లేదా అసైన్డ్ భూమిని ఇతరులకు బదిలీ చేయడం కానీ
Date : 20-03-2026 - 7:50 IST -
#Telangana
Moinabad Farmhouse Drugs Case : మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్
డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చిన ఆరుగురిలో కేవలం ముగ్గురిని (రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ) మాత్రమే అరెస్ట్ చేసి, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా మిగిలిన వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది
Date : 18-03-2026 - 5:37 IST -
#Telangana
Drugs Case : రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీస్
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై భారత్ రాష్ట్ర సమితి (BRS) అధిష్టానం కఠిన చర్యలకు ఉపక్రమించింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యాలయం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది
Date : 17-03-2026 - 11:15 IST -
#Telangana
Drugs Case : మొయినాబాద్ డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు !!
ముఖ్యంగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పైన కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయనకు కూడా డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించడంతో, ఈ కేసుపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు
Date : 16-03-2026 - 4:30 IST -
#Andhra Pradesh
టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ వీడియో రిలీజ్
TDP MP Putta Mahesh మెయినాబాద్ డ్రగ్స్ కేసుపై టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ స్పందించారు. ఈ కేసులో అరెస్టైన ఆయన.. స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని కోరారు. ఏలూరు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా తాను నడుచుకోనని.. ఎప్పుడూ నిజమే చెప్తానంటూ వీడియో విడుదల చేశారు. మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ […]
Date : 16-03-2026 - 9:58 IST -
#Andhra Pradesh
డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్పై కుట్ర జరుగుతుందా?!
ఈ కేసులో అత్యంత విచిత్రమైన అంశం ఎంపీ మహేష్ యాదవ్కు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షలు. తొలుత నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు 'నెగెటివ్' అని తేలింది.
Date : 15-03-2026 - 2:04 IST -
#Cinema
డ్రగ్స్ కేసులో పోలీసులకు అడ్డంగా దొరికిన హీరోయిన్ సోదరుడు ?
ఈ దాడుల్లో నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ అనే ఇద్దరు వ్యాపారవేత్తలు పట్టుబడటంతో పాటు, వారి వద్ద నుంచి సుమారు 43 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల MDMA వంటి ఖరీదైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు
Date : 27-12-2025 - 12:10 IST -
#India
Hero Sriram : అవును.. నేను డ్రగ్స్ వాడాను.. బెయిల్ ఇవ్వండి
ప్రముఖ సినీనటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ తమిళనాడులో కలకలం రేపుతోంది. ‘రోజాపూలు’, ‘ఒకరికి ఒకరు’ వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీరామ్పై, చెన్నై పోలీసులు చర్యలు తీసుకున్నారు.
Date : 24-06-2025 - 2:51 IST -
#Cinema
Drugs Case : దివి కొంపముంచిన మంగ్లీ బర్త్ డే
Drugs Case : ఈ అమ్మడుకు ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈమె వివాదంలో చిక్కుకొని వార్తల్లో నిలిచింది.
Date : 11-06-2025 - 7:00 IST -
#Cinema
Ganja Case : గంజాయితో పట్టుబడ్డ సినీ డైరెక్టర్లు
Ganja Case : సినీ ప్రముఖులపై ఇలాంటి ఆరోపణలు రావడంతో మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
Date : 27-04-2025 - 10:46 IST -
#Cinema
Drugs Case : దసరా నటుడు అరెస్ట్ తో మరోసారి ఇండస్ట్రీ చిక్కుల్లో పడనుందా ..?
Drugs Case : కేరళలోని కోచ్చిలో ఓ స్టార్ హోటల్లో జరిగిన రేవ్ పార్టీలో మాదకద్రవ్యాల వాడకం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు హోటల్పై దాడి చేశారు.
Date : 19-04-2025 - 9:19 IST -
#Andhra Pradesh
Mastan Sai : మస్తాన్ సాయి కేసులో మరో ట్విస్ట్.. ఏపీ గవర్నర్కు లావణ్య లాయర్ లేఖ
Mastan Sai : తాజాగా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్కు లావణ్య న్యాయవాది నాగూరుబాబు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని కోరారు. మస్తాన్ సాయి, దర్గా ధర్మకర్త కొడుకుగా ఉంటూ పలు నేరాలకు పాల్పడ్డాడని, అవి దర్గా పవిత్రతకు, భక్తుల భద్రతకు ముప్పు కలిగించాయన్నారు.
Date : 16-02-2025 - 1:20 IST -
#Telangana
Rave Party Issue : రాజ్ పాకాల ఇంటికి చేరుకున్న పోలీసులు..
Rave Party Issue : శనివారం రాత్రి జన్వాడ ఫామ్హౌస్లో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి, కార్తీక్ అనే వ్యక్తిని ఏ1గా పేర్కొని, రాజ్ పాకాలను ఏ2గా పోలీసులు చేర్చారు
Date : 27-10-2024 - 2:27 IST -
#Cinema
Drug Case : డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్ సోదరుడు అరెస్ట్..
నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ జరిపిన దాడుల్లో రకుల్ ప్రీతీ సింగ్ సోదరుడు అమన్ దీప్ నుంచి 2.6 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకొన్నట్టు సమాచారం
Date : 15-07-2024 - 4:43 IST