Differences Among Employees
-
#Andhra Pradesh
AP Employees: ఆ నలుగురే ఉద్యోగుల టార్గెట్
ఆ నలుగురుపైన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తో కుమ్మక్కై సమ్మె విరమించారని ఆరోపణలు చేస్తున్నారు. ఆ నలుగురు గురించే ఏ ఇద్దరు ఏపీ ఉద్యోగులు కలిసినా చర్చించు కుంటున్నారు. వాళ్ళ ఆస్తులు , అంతస్తులు గురించి ఆరా తీస్తున్నారు.
Published Date - 09:57 AM, Wed - 9 February 22